Telugu Gateway

Latest News - Page 689

అంటోనీ పౌచీపై ట్రంప్ అభ్యంతరకర వ్యాఖ్యలు

20 Oct 2020 11:57 AM IST
'ఆయనో 'విపత్తు' వంటి వారు. మనం ఆయన మాటలు విని ఉంటే ఇప్పుడు అమెరికాలో కరోనా మరణాలు ఐదు లక్షలు దాటి ఉండేవి. కానీ ప్రస్తుతం 2.20 లక్షలు ఉన్నాయి' అని...

ప్రేమ వ్యవహారం..యువకుడి దారుణ హత్య

20 Oct 2020 11:11 AM IST
ప్రేమ వ్యవహారం ఓ యువకుడిని బలికొంది. తాజాగా విజయవాడలో ఓ యువతిని దారుణంగా గొంతుపై కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన మరవక ముందే మరో సంఘటన. కరీంనగర్...

మాజీ ప్రధాని కూతురు రూమ్ బద్దలు కొట్టి..!

20 Oct 2020 10:48 AM IST
మరియం నవాజ్. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె. ఆమె కరాచీలోని ఓ హోటల్ లో భర్తతో కలసి ఉంది. ఆ సమయంలో పాకిస్తాన్ పోలీసులు రూమ్ తలుపులు...

బిగ్ బాస్...ఐదుగురికి రంగు పడింది

19 Oct 2020 10:41 PM IST
బిగ్ బాస్ లో సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఏడవ వారం నామినేషన్ లో ఐదుగురికి 'రంగు పడింది'. ఈ రంగు పడిన వారంతా నామినేట్ అయ్యారు. బిగ్...

ముంబయ్ పోలీసు కమిషనర్ పై 200 కోట్ల దావా

19 Oct 2020 9:08 PM IST
టీఆర్పీ స్కామ్ లో కొత్త ట్విస్ట్. రిపబ్లిక్ టీవీ, ఛానల్ ఎడిటర్ ఇన్ చీప్ అర్ణబ్ గోస్వామి సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. ముంబయ్ పోలీసు కమిషనర్ పరమ్...

ఆ పెంట్ హౌస్ ఖరీదు 335 కోట్లు

19 Oct 2020 8:08 PM IST
ఈ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే మరీ పెంట్ హౌస్ కు ఇంత ధరా అని ఆశ్చర్యపోతారు. కానీ అది ఉన్న ప్లేస్ అలాంటిది మరి. అందుకే దానికి అంత ధర. అయినా...

వరద బాధితుల కోసం మెఘా పది కోట్ల విరాళం

19 Oct 2020 7:18 PM IST
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కెసీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం 550 కోట్ల...

హైదరాబాద్ వరద బాదితుల సాయం కోసం 550 కోట్లు

19 Oct 2020 5:15 PM IST
బాధిత కుటుంబానికి పది వేలు సాయం ఇళ్ళు కూలిపోతే లక్ష..పాక్షికంగా దెబ్బతింటే 50 వేల సాయం భారీ వర్షాలు..వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాద్ లో ప్రజలను...

టీడీపీ పొలిట్ బ్యూరోలో 'ఫ్యామిలీ ప్యాక్'

19 Oct 2020 4:45 PM IST
నారా చంద్రబాబు. నారా లోకేష్. నందమూరి బాలకృష్ణ. ఇదీ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో ఫ్యామిలీ ప్యాక్. అసలు బాలకృష్ణ పార్టీ వ్యవహారాల్లో జోక్యం...

తెలుగుదేశం కమిటీల ప్రకటన

19 Oct 2020 12:55 PM IST
ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల కమిటీలను ప్రకటించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కె. అచ్చెన్నాయుడిని నియమించారు. తెలంగాణకు మాత్రం ఎల్. రమణనే...

ఈ సారి న్యూయర్ జోష్ 'కరోనార్పణం'!

19 Oct 2020 10:45 AM IST
మరో రెండు నెలలే. కొత్త సంవత్సరం రాబోతోంది. 2020 దేశానికే కాదు..ప్రపంచానికే ఓ చేదు గుర్తుగా మిగలబోతోంది. కొత్త సంవత్సరం అంటే ముఖ్యంగా యూత్ లో...

వాళ్లు అనుకున్నది ఒకటి..అయిందొకటి

19 Oct 2020 9:33 AM IST
సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాలను జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారు. ఒక రోజు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ అభివృద్ధిపై చర్చ పెట్టారు. అందులోనే...
Share it