Telugu Gateway

Latest News - Page 680

మార్కెట్లోకి 'కైనీ' పాలు

29 Oct 2020 12:12 PM IST
హైదరాబాద్ కు చెందిన ఉమోనోవా అగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లోకి 'కైనీ' పాలను విడుదల చేసింది. ఈ ఉత్పత్తులను తెలంగాణ పశుసంవర్ధక శాఖ...

మెహందీ ఫోటోలు షేర్ చేసిన కాజల్

29 Oct 2020 11:25 AM IST
టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ కాజల్ పెళ్లి పనులు ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ భామ తన పెళ్లి అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో షేర్...

ఏపీ ఇమేజ్ కు డ్యామేజ్ జరిగిందా..8 కోట్లతో అది సెట్ అవుతుందా?

29 Oct 2020 10:17 AM IST
మొన్న ఎన్డీటీవీకి కాంట్రాక్ట్..ఇప్పుడు టైమ్స్ గ్రూపు కు 8.15 కోట్లుప్రజల డబ్బుతో నేతలు ఇమేజ్ లు పెంచుకుంటారా?చంద్రబాబు బాటలోనే సీఎం జగన్ ఏపీలో జగన్...

కొత్త సచివాలయ నిర్మాణ కాంట్రాక్ట్ షాపూర్జీ పల్లోంజీకి!

28 Oct 2020 10:06 PM IST
తెలంగాణ నూతన సచివాలయం టెండర్లు ఖరారు అయ్యాయి. కేవలం రెండు సంస్థలే బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ పని కోసం ప్రముఖ మౌలికసదుపాయాల కంపెనీలు అయిన ఎల్...

దుబ్బాక ఓట్లు ఫామ్ హౌస్ లో లెక్కిస్తారా?

28 Oct 2020 9:41 PM IST
దుబ్బాక ఉప ఎన్నికల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఉప ఎన్నిక కోసం మంత్రి హరీష్ రావు ఎందుకింత...

అంబటి లెక్క ప్రకారం నిమ్మగడ్డ దగ్గరకు సీఎస్ వెళ్ళొచ్చా?!

28 Oct 2020 9:03 PM IST
'ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. నిమ్మగడ్డలో చంద్రబాబు పరకాయ ప్రవేశం చేశారు. అసలు నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎన్నికలు...

హ్యార్లీ డేవిడ్ సన్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్

28 Oct 2020 8:01 PM IST
హ్యార్లీ డేవిడ్ సన్. యూత్ లో ఈ బైక్స్ కు ఉండే క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిళ్ళ తయారీ రంగంలోకి...

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

28 Oct 2020 7:11 PM IST
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల కాలంలో తనను కలసిన వారు కూడా కరోనా...

వ్యాక్సిన్ వస్తే తప్ప విమానయానం కోలుకోదా?!

28 Oct 2020 6:54 PM IST
నవంబర్ 30 వరకూ అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం కరోనా దెబ్బకు విమానయానం రంగం తీవ్ర సమస్యల్లో కూరుకుపోయింది. అసలు ఇది ఎప్పుడు కోలుకుంటుందో తెలియని...

నిమ్మగడ్డ లో చంద్రబాబు పరకాయ ప్రవేశం

28 Oct 2020 4:50 PM IST
అధికార వైసీపీ మరోసారి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రాజకీయ పార్టీలు అన్నింటిని ఒకేసారి కూర్చోపెట్టి కాకుండా ఇలా...

వైసీపీ ఆరోపణలు నిజం కాదు

28 Oct 2020 4:03 PM IST
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించారు....

కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా?

28 Oct 2020 3:39 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులకు పోలీసులు బేడీలు వేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ట్విట్టర్...
Share it