Telugu Gateway

Latest News - Page 530

ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్లు ఇవ్వొద్దు

22 May 2021 5:44 PM IST
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ వ్యాక్సిన్లకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి తాజాగా మరో లేఖ రాశారు. ఇందులో ఆయన ప్రైవేట్...

భారత విమానాలపై నిషేదాన్ని పొడిగించిన కెనడా

22 May 2021 1:02 PM IST
కెనడా మరోసారి భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. జూన్ 21 వరకూ భారత్ నుంచి ప్రయాణికుల విమానాలను అనుమతించబోమని వెల్లడించారు. తొలుత ఏప్రిల్ 22...

తలసరి ఆదాయంలో భారత్ ను దాటేసిన బంగ్లాదేశ్

21 May 2021 7:56 PM IST
ఒకప్పడు అంటే..2007లో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ తలసరి ఆదాయంలో సగం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి?. తాజాగా వెలుగుచూసిన నివేదికల ప్రకారం...

ఎంజీఎంను సందర్శించిన సీఎం కెసీఆర్

21 May 2021 6:15 PM IST
కరోనా వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వరస పెట్టి ఆస్పత్రుల సందర్శన ప్రారంభించారు. ఇటీవలే హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించి..అక్కడ...

రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు

21 May 2021 5:12 PM IST
సుప్రీంకోర్టు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని ఆదేశించారు. షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు...

సంచలనం..రఘురామకృష్ణంరాజుకు గాయాలు నిజమే

21 May 2021 1:22 PM IST
ఆర్మీ ఆస్పత్రి నివేదికను చదివి విన్పించిన న్యాయమూర్తి సంచలనం. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కాలుకు...

ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు

21 May 2021 11:30 AM IST
ఎన్నికలు పూర్తి అయి..కౌంటింగ్ దశలో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రద్దు అయ్యాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు...

ఎస్ బిఐ ఆన్ లైన్ సేవలకు అంతరాయం

20 May 2021 10:00 PM IST
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బి) కీలక ప్రకటన చేసింది. మూడు రోజుల పాటు బ్యాంకుకు చెందిన పలు ఆన్ లైన్ సేవలు...

అంతర్జాతీయ ప్రయాణాలు సురక్షితం కాదు

20 May 2021 9:23 PM IST
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అంతర్జాతీయ ప్రయాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా పోరులో ఇంకా చేయాల్సింది చాలా ఉందని, కొత్త వేరియంట్ల కారణంగా ...

ఐటి రిటర్న్స్ దాఖలు గడువు పెంపు

20 May 2021 8:30 PM IST
కేంద్రం ఈ సంవత్సరం కూడా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు గడువు పెంచింది. కరోనా రెండవ దశ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు....

రెమిడెసివర్ వాడొద్దు..డబ్ల్యూహెచ్ వో

20 May 2021 7:39 PM IST
కరోనా అంటే..రెమిడెసివర్. రెమిడెసివర్ తో పాటు స్టెరాయిడ్స్ వాడటంతో చాలా మంది కరోనా పేషంట్లు నానా ఇబ్బందులు పడ్డారు.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా...

ముఖ్యమంత్రులను మాట్లాడనివ్వరా?

20 May 2021 6:57 PM IST
మొన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్. నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రధాని నరేంద్రమోడీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా తీవ్రత...
Share it