Telugu Gateway

Latest News - Page 522

అది ప్ర‌గ‌తి భ‌వ‌న్ కాదు...బానిస భ‌వ‌న్

4 Jun 2021 11:00 AM IST
కెసీఆర్ కుట్ర‌లు..డ‌బ్బు..అణ‌చివేత‌ల‌ను న‌మ్ముకున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ప్ర‌గ‌తి భ‌వన్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యే, టీఆర్ఎస్...

క‌విత‌కు కెసీఆర్ బీ ఫామ్ ఇచ్చినా ఓడిపోయింది..నేను ప్ర‌తిసారి గెలిచా.

4 Jun 2021 10:32 AM IST
ఎమ్మెల్యే ప‌ద‌వికి..టీఆర్ఎస్ కు రాజీనామాతెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. అదే స‌మ‌యంలో త‌న ఎమ్మెల్యే...

పార్కింగ్ స్పాట్...ఖ‌రీదు 9.6 కోట్ల రూపాయ‌లు

4 Jun 2021 9:55 AM IST
ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. అక్క‌డ ఓ పార్కింగ్ స్పాట్ ను 9.6 కోట్ల రూపాయ‌లు పెట్టి కొనుగోలు చేశారు. హాంకాంగ్ లోని మౌంట్ నిక‌ల్స‌న్...

వ్యాక్సిన్ గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌పై రాష్ట్రాల హ్యాండ్స‌ప్

3 Jun 2021 8:26 PM IST
ఒక్క‌రూ రాలేద‌న్న సీఎం జ‌గ‌న్ అంద‌రూ కేంద్రం ద‌గ్గ‌ర ఒకే గొంతుక విన్పిద్దాం కేంద్రంలోని మోడీ స‌ర్కారు దేశంలోని 18నుంచి 44 సంవ‌త్స‌రాల పైబ‌డిన...

జూన్ 14 వ‌ర‌కూ క‌ర్ణాట‌క‌లో లాక్ డౌన్ పొడిగింపు

3 Jun 2021 7:52 PM IST
క‌రోనా రెండ‌వ ద‌శ‌లో ఎక్కువ ప్ర‌భావానికి గురైన రాష్ట్రాల్లో క‌ర్ణాట‌క ఒక‌టి. నెల రోజుల‌కు పైగా క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టినా ఇంకా క‌రోనా వైర‌స్ వ్యాప్తి...

క‌రోనా స‌మ‌యంలోనూ స‌త్తా చాటిన‌ దుబాయ్ విమానాశ్ర‌యం

3 Jun 2021 6:35 PM IST
దుబాయ్. ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క దేశాల్లో అత్యంత ముఖ్య‌మైన‌ది. ప్ర‌తి ఏటా ఇక్క‌డ‌కు కోట్లాది మంది ప‌ర్యాట‌కులు వ‌స్తారు. అయితే క‌రోనా కార‌ణంగా...

తెలంగాణ‌లో రెండు శాతం దిగువ‌కు పాజిటివిటి రేటు

3 Jun 2021 5:49 PM IST
లాక్ డౌన్ వ‌ల్ల తెలంగాణ‌లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని హెల్డ్ డైర‌క్ట‌ర్ శ్రీనివాస‌రావు తెలిపారు. వ‌చ్చే వారం కూడా కేసులు త‌గ్గితే లాక్ డౌన్...

ఏపీలో హిట్ల‌ర్ రాజ్

3 Jun 2021 5:32 PM IST
కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ వ్య‌వ‌హారాల కాంగ్రెస్ ఇన్ చార్జి మాణికం ఠాకూర్ ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ రెబ‌ల్ ఎంపీ...

జ‌ర్న‌లిస్టు ర‌ఘ అరెస్ట్

3 Jun 2021 5:08 PM IST
తొలి వెలుగుకు చెందిన జ‌ర్న‌లిస్టు ర‌ఘ‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్రంపోడు తండా గిరిజ‌న భూముల అంశానికి సంబంధించిన కేసులో ర‌ఘును అరెస్ట్...

భూత‌గాదాలు లేని తెలంగాణా ల‌క్ష్యం

2 Jun 2021 9:09 PM IST
తెలంగాణ‌లోని ప్ర‌తి అంగుళం భూమిని డిజిట‌లైజేష‌న్ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. జూన్ 11వ తేదీ నుంచి రాష్ట్రంలో భూముల డిజిట‌ల్ స‌ర్వే...

థ‌ర్డ్ వేవ్ మ‌రింత తీవ్రంగా..ఎస్ బిఐ నివేదిక‌

2 Jun 2021 8:45 PM IST
క‌రోనా సెకండ్ ఇంకా పూర్తి కాలేదు. కానీ మ‌ళ్లీ అప్పుడే థ‌ర్డ్ వేవ్ భ‌యాలు. అస‌లు థ‌ర్డ్ వేవ్ వ‌స్తుందా?. లేక ఇది కేవ‌లం భ‌యం మాత్ర‌మేనా?. అయితే దీనిపై...

మెడ‌పై క‌త్తి పెట్టి అయినా డ‌బ్బులు వెన‌క్కి ఇప్పించాలి

2 Jun 2021 7:53 PM IST
తెలంగాణ హైకోర్టు ప్రైవేట్ ఆస్ప‌త్రుల తీరుపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. క‌రోనా చికిత్స లైసెన్స్ లు ర‌ద్దు చేయ‌టం కంటే..బాధితుల నుంచి వ‌సూలు చేసిన అధిక...
Share it