Home > Latest News
Latest News - Page 487
రవితేజ ఖిలాడి జూన్ 26 నుంచి
24 July 2021 10:35 AM ISTకరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ లు అన్నీఈ పట్టాలెక్కుతున్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి సినిమా షూటింగ్ కూడా ఈ నెల 26 నుంచి ప్రారంభం...
టార్గెట్ రఘురామరాజు...ప్రధాని, రాష్ట్రపతికి వైసీపీ ఎంపీల ఫిర్యాదు
23 July 2021 9:25 PM ISTవైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు గత కొంత కాలంగా ఏపీ సర్కారుకు చికాకులు పెడుతున్నారు. అంతే కాదు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో ...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి
23 July 2021 8:35 PM ISTకేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సారధ్యంలోని ప్రతినిధులు కలిశారు. విశాఖ స్టీల్...
కెటీఆర్ కు రామోజీరావు లేఖ
23 July 2021 7:27 PM ISTదేశానికి నాయకత్వం వహించే ధృవతారగా ఎదగాలి ఇది తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ కు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పంపిన పుట్టిన...
విశాఖ ఉక్కు ఉద్యమాన్ని జగన్ ముందుండి నడిపించాలి
23 July 2021 6:40 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై మరోసారి స్పందించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని సీఎం జగన్ ముందు ఉండి...
వివేకా హత్య కేసు..సంచలన విషయాలు వెల్లడించిన వాచ్ మెన్!
23 July 2021 6:10 PM ISTమాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పురోగతి. ఇది సుపారీ హత్యగా వాచ్ మెన్ వెల్లడించినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఈ కేసును...
బెంగుళూరు కంటే హైదరాబాద్ లో మెరుగైన వసతులు
23 July 2021 5:14 PM ISTతెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏరోస్పేస్, రక్షణ రంగాలకు ఎన్నో మెరుగైన అవకాశాలు ఉన్నాయని...
లక్ష కోట్లకు చేరువలో జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్
23 July 2021 4:26 PM ISTజొమాటో లిస్టింగ్ అయిన తొలి రోజే స్టాక్ మార్కెట్లో ఎన్నో సంచలనాలు నమోదు చేసింది. ఐపీవోతోపాటు సెకండరీ మార్కెట్లోనూ ఈ కంపెనీ షేర్లకు విపరీతమైన...
రాష్ట్రాన్ని జగన్ దివాళా తీయించారు
23 July 2021 12:58 PM ISTరాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ డీసీ) చేసే అప్పులకు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్ధిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలను...
అమ్మ ఫుడ్ తిన్న ఆనందంలో..!
23 July 2021 12:37 PM ISTహీరోయిన్లు నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉంటారు. లేదంటే ఏవో ఒక కార్యక్రమాలు ఉంటాయి. అయితే కరోనా కారణంగా చాలా మంది ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది....
బిజెపికి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా
23 July 2021 12:02 PM ISTసీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బిజెపికి రాజీనామా చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కమల తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ ఎన్నో...
పెగాసెస్ వ్యవహారం..అమిత్ షా రాజీనామాకు విపక్ష పార్టీల డిమాండ్
23 July 2021 11:48 AM ISTలోక్ సభను పెగాసెస్ స్పైవేర్ వ్యవహారం శుక్రవారం నాడు కూడా కుదిపేసింది. కాంగ్రెస్ తోపాటు డీఎంకె, శివసేన ఎంపీలు ట్యాపింగ్ పై చర్చకు డిమాండ్...












