Home > Latest News
Latest News - Page 366
జగన్ తో చర్చలకు ఎన్టీఆర్ దూరం
10 Feb 2022 4:51 PM ISTసినిమా టిక్కెట్ రేట్ల పెంపుతో పాటు టాలీవుడ్ కు చెందిన పలు అంశాలపై సీఎం జగన్ దగ్గర తాడేపల్లిలో గురువారం నాడు జరిగిన సమావేశానికి ప్రముఖ హీరో...
పోసానిని పిలిచారు..మరి మంచు విష్ణు ఎక్కడ?
10 Feb 2022 4:47 PM ISTటాలీవుడ్ కు చెందిన పలు అంశాలు చర్చించేందుకు సీఎం జగన్ దగ్గర గురువారం నాడు జరిగిన సమావేశంలో సినీ ప్రముఖులతోపాటు పోసాని క్రిష్ణమురళీ కూడా...
ప్రధాని మోడీపై టీఆర్ఎస్ ప్రివిలైజ్ నోటీసు
10 Feb 2022 10:37 AM ISTప్రధాని మోడీపై టీఆర్ఎస్ ప్రివిలైజ్ నోటీసుప్రధాని నరేంద్రమోడీ తెలంగాణను అవమానించారంటూ ఆయనపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలైజ్ నోటీసు ఇచ్చారు. ఏపీ...
ఈటెల రాజేందర్..రాజా సింగ్ హౌస్ అరెస్ట్
10 Feb 2022 9:57 AM ISTబిజెపి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జనగామలో గాయపబడిన బిజెపి కార్యకర్తలను పరామర్శించేందుకు వీరు...
టాలీవుడ్ చర్చలు.... సెలక్షన్ ఎవరిది?
9 Feb 2022 9:06 PM ISTపరిశ్రమ అంటే ఏ ఒక్కరిదో కాదు..అందరూ కలసి ఉమ్మడిగా సమస్యలు పరిష్కరించుకోవాలి. స్వప్రయోజనాల కోసం అందరి సమస్యలను కొంత మంది...
అదానీ విల్మర్ షేర్ల దూకుడు
9 Feb 2022 6:14 PM ISTతాజాగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన అదానీ విల్మర్ షేర్లు దూకుడు మీద ఉన్నాయి. బుధవారం నాడు ఈ కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ ఎస్ఈ ల్లో లిస్ట్ అయిన విషయం...
పోలీసులపై మంత్రి సీదిరి వివాదస్పద వ్యాఖ్యలు
9 Feb 2022 5:55 PM ISTఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బుదవారం నాడు సీఎం జగన్ విశాఖపట్నంలోని శారదా పీఠంలో...
సర్కారువారి పాట న్యూలుక్
9 Feb 2022 4:49 PM ISTమహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా సర్కారువారి పాట. ఈ సినిమాకు సంబంధించిన న్యూలుక్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది....
మహరాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని బెదిరిస్తున్నారు
9 Feb 2022 4:36 PM ISTశివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన లేఖ లేఖ విడుదల చేశారు. ఈ లేఖను ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి పంపారు. దీన్ని సోషల్...
ఏపీ, తెలంగాణను మళ్ళీ కలిపే కుట్ర
9 Feb 2022 4:17 PM ISTతెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రాజ్యసభలో రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీ,...
అన్యాయం చేసిన వాళ్లే అన్యాయం జరిగిందంటున్నారు
9 Feb 2022 4:03 PM ISTఅయినా మాట్లాడే ధైర్యం లేదా?ఏపీ నేతలు తీరు సిగ్గుచేటు.. అన్యాయం చేసిన వాళ్లే ఏపీకి అన్యాయం జరిగిందని చెబుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్...
ఉద్యమ ద్రోహులను చేరదీసింది కెసీఆరే
9 Feb 2022 1:11 PM ISTప్రధాని మోడీ కాంగ్రెస్ ను విమర్శిస్తే టీఆర్ఎస్ కు వచ్చిన నొప్పి ఏంటి అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. బిజెపి...












