Telugu Gateway

Andhra Pradesh - Page 98

సబ్బంహరి మృతి

3 May 2021 7:44 PM IST
కరోనాతో మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం నాడు తుది శ్వాస...

ఏపీలో షాప్ లు మధ్యాహ్నం 12 గంటల వరకే

3 May 2021 5:53 PM IST
ఏపీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాత్రి కర్ప్యూ అమల్లో ఉండగా...ఇప్పుడు పాక్షిక కర్ఫ్యూ అమలు...

గురుమూర్తికి జగన్ అభినందనలు

2 May 2021 8:55 PM IST
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలు విడుదల చేశారు....

తిరుపతిలో వైసీపీ ఘన విజయం

2 May 2021 7:40 PM IST
ఊహించినట్లే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. తొలి నుంచి ఇక్కడ అధికార పార్టీ గెలుపుపై ఎవరికీ పెద్దగా అనుమానాలు లేకపోయినా...

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

2 May 2021 6:04 PM IST
ఏపీ సర్కరు కీలక నిర్ణయం తీసుకుంది. పలు వర్గాల నుంచి విమర్శలు రావటంతోపాటు...విద్యార్ధులు..వారి తల్లిదండ్రులు ఈ కరోనా సమయంలో పిల్లలను పరీక్షలకు...

ఏపీలో లాక్ డౌన్ ఉండదు

1 May 2021 9:25 PM IST
కరోనాను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సమర్థవంతంగా అన్ని వనరులను ఉపయోగించుకుంటోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కొంత మంది...

పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయండి

30 April 2021 12:31 PM IST
ఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నందున పరీక్షలు...

జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు

28 April 2021 8:10 PM IST
సీబీఐ ప్రత్యేక కోర్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను...

విద్యార్ధుల గురించి నాకంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరు

28 April 2021 1:38 PM IST
పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరీక్షల నిర్వహణకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు రద్దు...

లక్షకు చేరువలో ఏపీ కరోనా యాక్టివ్ కేసులు

27 April 2021 8:12 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 11,434 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా యాక్టివ్...

ఏపీలో 18 ఏళ్ళ వాళ్లకు వ్యాక్సిన్ జూన్ లోనే

27 April 2021 5:35 PM IST
దేశ వ్యాప్తంగా మే 1 నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం ఆదేశించింది. ఈ దిశగా చర్యలు...

ఏపీలో జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ బంద్

26 April 2021 8:42 PM IST
ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే థియేటర్లలో 50 శాతం మేర మాత్రం సీటింగ్...
Share it