Telugu Gateway

Andhra Pradesh - Page 98

ప‌ద్ద‌తి మార్చుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు

13 July 2021 2:26 PM IST
తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు వైసీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వైసీపీ నేత‌ల అవినీతిని క‌ప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నాయ‌కుల‌పై అక్ర‌మ...

ఆ 41 వేల కోట్ల‌ రూపాయ‌ల‌కు లెక్క‌లున్నాయ్

13 July 2021 12:11 PM IST
ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి పీఏసీ ఛైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ విమ‌ర్శ‌ల‌పై స్పందించారు. ఆడిట్ సంస్థ సందేహ‌లు వ్య‌క్తం...

ఏపీ ఫైబ‌ర్ నెట్ పై సీఐడీ విచార‌ణ‌

11 July 2021 6:13 PM IST
ఏపీ స‌ర్కారు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గత ప్రభుత్వంలో ప్రారంభం అయిన ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ప్రభుత్వం...

కేసీఆర్, జగన్, షర్మిల ముగ్గురూ ఒక్క‌టే

11 July 2021 4:09 PM IST
టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో కొత్త‌గా వైఎస్ ష‌ర్మిల పార్టీ పెట్టిన విష‌యం తెలిసిందే. అదే స‌మయంలో తెలంగాణ మంత్రులు...

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పై కొత్త ట్విస్ట్

11 July 2021 12:07 PM IST
తెలంగాణ‌, ఏపీల మ‌ధ్య జ‌ల జ‌గ‌డం రావ‌టానికి కార‌ణం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌. ఇది రెండు రాష్ట్రాల మ‌ధ్య పెద్ద వివాదం అయి కూర్చుంది. ఇప్ప‌టివ‌ర‌కూ రెండు...

రేవంత్ రెడ్డి టీడీపీ కోవ‌ర్టు

9 July 2021 1:33 PM IST
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇటీవ‌ల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోజా ఇంట్లో కెసీఆర్...

ఏపీ స‌ర్కారు..41 వేల కోట్ల‌కు స‌రైన లెక్క‌ల్లేవ్

8 July 2021 7:09 PM IST
తెలుగుదేశం నేత‌, పీఏసీ ఛైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ ఏపీ స‌ర్కారుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా...

పులివెందుల‌...630 కోట్ల‌తో ఆద‌ర్శ ప‌ట్ట‌ణంగా

8 July 2021 6:34 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌పై వ‌రాల వ‌ర్షం కురిపించారు. పులివెందులను రూ.630 కోట్లతో ఆదర్శ పట్టణంగా...

మా వాటా మేం వాడుకుంటే త‌ప్పేంటి?

8 July 2021 4:12 PM IST
తెలంగాణ‌, ఏపీల మ‌ధ్య జ‌ల‌జ‌గ‌డం ప్రారంభం అయిన ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తొలిసారి బ‌హిరంగంగా స్పందించారు. అనంత‌పురం జిల్లాలో రాయదుర్గంలో...

అనుమానాల‌కు తావివ్వొద్ద‌నే

8 July 2021 3:10 PM IST
దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి, వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైఎస్ కుటుంబ స‌భ్యులందరూ క‌ల‌సి ఇడుపుల‌పాయ‌లోని ఆయ‌న స‌మాధి వ‌ద్ద నివాళులు...

త‌క్షణమే ప్ర‌ధాని జోక్యానికి జ‌గ‌న్ విన‌తి

7 July 2021 6:43 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి లేఖ రాశారు. తెలంగాణ‌, ఏపీల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదంపై త‌క్షణమే ప్ర‌ధాని...

క‌రోనా త‌గ్గాక గ్రామ స‌చివాల‌యాల సంద‌ర్శ‌న‌కు జ‌గ‌న్

6 July 2021 9:41 PM IST
క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణలో ఏపీ మెరుగైన స్థితిలో ఉంద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకు జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, వైద్య...
Share it