Telugu Gateway

Andhra Pradesh - Page 97

రఘురామకృష్ణంరాజు ఎఫ్ఐఆర్ లో టీవీ5..ఏబీఎన్ ల పేర్లు

15 May 2021 12:00 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.ఎఫ్ఐఆర్ లో...

ఏపీ అంబులెన్సులకు అనుమతి

14 May 2021 10:05 PM IST
తెలంగాణ, ఏపీల మధ్య తలెత్తిన అంబులెన్స్ ల వివాదం పరిష్కారం అయినట్లే కన్పిస్తోంది. తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఎలాంటి ఆంక్షలు లేకుండా...

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్

14 May 2021 5:31 PM IST
గత కొంత కాలంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి రోజూ మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి...

వ్యాక్సిన్ పై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి

13 May 2021 12:37 PM IST
వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితి ఏంటో అందరికీ...

చంద్రబాబుపై మరో కేసు నమోదు

11 May 2021 9:04 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీలో మరో కేసు నమోదు అయింది. ఇప్పటికే కర్నూలులో ఓ కేసు పెట్టగా, ఇప్పుడు గుంటూరులో కేసు పెట్టారు. ఏపీలో ఎన్‌440కే...

ప్రధాని మోడీకి జగన్ లేఖలు

11 May 2021 8:34 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రధానికి రెండు కీలక అంశాలపై లేఖలు రాశారు. అందులో అత్యంత కీలకమైనది భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ ఉత్పత్తి...

రాష్ట్రాలకు వ్యాక్సిన్ల అమ్మకం కూడా కేంద్రం ఆదేశాల మేరకే

10 May 2021 8:07 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాక్సినేషన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ల కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశాన్ని...

చంద్రబాబుపై కేసు...మరి మంత్రిపై కూడా పెట్టండి

9 May 2021 6:47 PM IST
ఏపీలో కరోనా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తెలుగుదేశం అధినేత ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ఎన్ 440కె వైరస్ పై దుష్ప్రచారం చేశారని..దీని వల్ల...

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ 17కి వాయిదా

7 May 2021 2:00 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. ఈ పిటీషన్ పై కౌంటర్ దాఖలుకు జగన్,...

సంగం డెయిరీ స్వాధీనం జీవోను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

7 May 2021 12:22 PM IST
ఏపీ సర్కారుకు వరస ఎదురుదెబ్బలుమొన్న జువారీ సిమెంట్స్.నిన్న అమరరాజా, నేడు సంగం డెయిరీ కేసులో. ఏపీ సర్కారుకు వరస ఎదురుదెబ్బలు. మొన్న జువారీ...

గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా కూడా అదానీకే!

5 May 2021 8:26 PM IST
10 శాతం వాటాకు 645 కోట్లు..కేబినెట్ ఆమోదం అదానీ కంపెనీకి ఇతర వాటాల బదిలీకీ గ్రీన్ సిగ్నల్ గంగవరం పోర్టు పూర్తిగా అదానీల సొంతం కానుంది. ఇప్పటికే 90...

ఏపీలో మూసేసిన డెయిరీలన్నీ అమూల్ కు లీజు

4 May 2021 7:53 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలతోపాటు పలు...
Share it