Telugu Gateway

Andhra Pradesh - Page 95

జగన్ బెయిల్ రద్దు కేసు జూన్ 1కి వాయిదా

26 May 2021 1:44 PM IST
సీబీఐ కోర్టు మరోసారి జగన్ తరపు న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. లాక్‌డౌన్ త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేద‌న్న జ‌గ‌న్...

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రఘురామకృష్ణంరాజు

26 May 2021 1:41 PM IST
ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా అటువైపే. రఘరామకృష్ణంరాజు దేశ రాజధాని ఢిల్లికి బయలుదేరి వెళ్లారు. ఆయనపై ఏపీలో పలు కేసులు నమోదు అయి ఉన్నాయి. మళ్లీ ఏదైనా...

ఏపీలో కొత్త 'అమూల్ బేబీ జగన్మోహన్ రెడ్డి'

26 May 2021 11:23 AM IST
గుజరాత్ కు ఏపీ పాడి పరిశ్రమను అప్పగించే కుట్ర ప్రజల సొమ్ముతో ఏపీ అమూల్ బేబీ దోపిడీ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు...

దూళిపాళ నరేంద్రకు బెయిల్ మంజూరు

24 May 2021 11:08 AM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రకుమార్ కు బెయిల్ మంజూరు అయింది. సోమవారం నాడు ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది....

ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్లు ఇవ్వొద్దు

22 May 2021 5:44 PM IST
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ వ్యాక్సిన్లకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి తాజాగా మరో లేఖ రాశారు. ఇందులో ఆయన ప్రైవేట్...

ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు

21 May 2021 11:30 AM IST
ఎన్నికలు పూర్తి అయి..కౌంటింగ్ దశలో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రద్దు అయ్యాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు...

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

20 May 2021 5:31 PM IST
ఏపీకి చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎన్ని నిరసనలు వ్యక్తం అయినా...

ఒక్క రోజు బడ్జెట్..ఓ రికార్డు

20 May 2021 5:10 PM IST
ఏపీ బడ్జెట్ 2.29 లక్షల కోట్లు ఏపీ సర్కారు ఓ కొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క రోజులో బడ్జెట్ ప్రవేశపెట్టడం...అది ఆమోదం పొందటం చకచకా జరిగిపోయాయి....

బడ్జెట్ సమావేశాలు...రాజ్ భవన్ నుంచే గవర్నర్ ప్రసంగం

20 May 2021 12:35 PM IST
కరోనా తో ఆర్ధిక రంగంపై ప్రభావం శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించటం సంప్రదాయం. అయితే కరోనా తెచ్చిన సమస్యల ...

ఏపీ సర్కారుకు కోర్టు ధిక్కార నోటీసులు

19 May 2021 4:16 PM IST
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో కీలక మలుపు. ఏపీ హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు...

ఏపీ అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం

18 May 2021 6:52 PM IST
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టడం...

కరోనాతో అనాథలైన పిల్లల ఖాతాల్లో పది లక్షలు

17 May 2021 8:57 PM IST
ఏపీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా పిల్లలు అనాథలుగా మారితే వారి ఖాతాల్లో పది లక్షల రూపాయలు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు...
Share it