Telugu Gateway

Andhra Pradesh - Page 93

ఏపీలో ఎంసెట్ ఈప్ సెట్ గా మార్పు

19 Jun 2021 12:41 PM IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇక నుంచి రాష్ట్రంలో ఇంజ‌నీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈప్ సెట్) నిర్వ‌హించ‌నుంది. ఈ...

ఏపీలో ఉద‌యం ఆరు నుంచి సాయంత్రం ఆరు వ‌ర‌కూ ఓపెన్

18 Jun 2021 4:43 PM IST
అన్ లాక్ ప్ర‌క్రియ‌లో మ‌రో అడుగు. ఏపీలో క‌ర్ఫ్యూ స‌డ‌లింపులు మరింత పెరిగాయి. ప్ర‌స్తుతం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌ వ‌ర‌కే...

ఏపీలో జాబ్ క్యాలండ‌ర్ విడుద‌ల‌

18 Jun 2021 4:36 PM IST
వాస్త‌వానికి ఏపీలో ఎప్పుడో విడుద‌ల కావాల్సిన జాబ్ క్యాలండ‌ర్ క‌రోనా కార‌ణంగా ఆల‌శ్యంగా విడుద‌ల అయింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం...

విశాఖ‌లో పీ వీ సింధు అకాడ‌మీకి భూ కేటాయింపు

17 Jun 2021 7:26 PM IST
ప్ర‌ముఖ బాడ్మింట‌న్ క్రీడాకారిణి పీ వీ సింధుకు విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌భుత్వం భూమి కేటాయించింది. బాడ్మింట‌న్ అకాడ‌మీ ఏర్పాటుకు ఈ కేటాయింపు చేశారు. విశాఖ...

ఏపీలో క‌ర్ఫ్యూ కొన‌సాగింపుపై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

16 Jun 2021 7:05 PM IST
జూన్ 20 త‌ర్వాత కూడా ఏపీలో క‌ర్ఫ్యూ కొన‌సాగే అవ‌కాశం ఉంది. అయితే ప్ర‌స్తుతం ఉన్న నిబంధ‌న‌లు కాకుండా..మ‌రింత స‌డ‌లింపుల‌తో క‌ర్ఫ్యూ...

ఏపీలో గ్రూప్ 1 ఇంట‌ర్వ్యూల‌పై హైకోర్టు స్టే

16 Jun 2021 5:31 PM IST
ఏపీలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన గ్రూప్ 1 ఇంట‌ర్వ్యూలు వాయిదా ప‌డ్డాయి. హైకోర్టు నాలుగు వారాల పాటు ఈ ప్ర‌క్రియ‌ను నిలుపుద‌ల చేయాల్సిందిగా...

'సర్కారు వారి దొంగలు' ..ఇదీ జ‌గ‌న్ కొత్త ప‌థ‌కం

16 Jun 2021 3:57 PM IST
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఏపీ స‌ర్కారుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల కోసం కాకుండా అవినీతి ప‌రుల కోసం ప‌నిచేస్తున్నార‌ని...

ఏపీలో వాహ‌న‌మిత్ర కింద 248 కోట్ల రూపాయ‌లు పంపిణీ

15 Jun 2021 12:52 PM IST
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాహ‌న‌మిత్ర ప‌థ‌కం కింద మంగ‌ళ‌వారం నాడు 248 కోట్ల రూపాయ‌ల మేర పంపిణీ చేశారు. తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యం నుంచి...

నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

14 Jun 2021 7:23 PM IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నాలుగు నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు సోమ‌వారం నాడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా తోట...

సంచ‌యిత‌కు షాక్..అశోక్ చేతికి మాన్సాస్ ట్ర‌స్ట్

14 Jun 2021 1:42 PM IST
కీల‌క ప‌రిణామం. ఏపీలో కొద్ది కాలం క్రితం హాట్ టాపిక్ గా మారిన మాన్సాస్ ట్ర‌స్ట్ విష‌యంలో సోమ‌వారం నాడు హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఏపీ...

అందుకే సీబీఐ వైఖ‌రి చెప్ప‌లేదు

14 Jun 2021 1:08 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ కు సంబంధించిన కేసు జులై1కి వాయిదా ప‌డింది. తాను ఎలాంటి బెయిల్ ష‌ర‌తులు...

ప్ర‌త్యేక హోదా..బ‌లం ఉన్నా ఉప‌యోగించ‌లేక‌పోతున్నాం

11 Jun 2021 7:10 PM IST
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సంబందించి వ‌స్తున్న రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌పై వైసీపీ నేత, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల...
Share it