Telugu Gateway

Andhra Pradesh - Page 130

తక్షణమే ఏపీకి 2250 కోట్లు మంజూరు చేయాలి

17 Oct 2020 8:10 PM IST
భారీ వర్షాలు..వరదలతో ఏపీలో 4450 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో నిర్ధారించారు. తక్షణ సాయం కింద 2250 కోట్ల రూపాయల నిధులు మంజూరు...

ఏపీ ప్రజల కోసం జగన్ ఆ పని చేయలేరా?!

17 Oct 2020 11:32 AM IST
పండగలకు కూడా బస్సులు నడపరా? 'తెలంగాణ సీఎం కెసీఆర్ చాలా మంచి వ్యక్తి.' గోదావరి నదిపై రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా ఓ సాగునీటి ప్రాజెక్టు తలపెట్టినప్పుడు...

ప్రతిపక్ష నేత చంద్రబాబా..లోకేషా

16 Oct 2020 8:19 PM IST
జగన్ ప్యాలెస్ వీడి బయటకు రారా? ఏపీలో వరద రాజకీయం మొదలైంది. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ శుక్రవారం నాడు పలు ప్రాంతాల్లో పర్యటించారు. అదే సమయంలో...

కనకదుర్గ ఫ్లైవర్ ను ప్రారంభించిన గడ్కరీ..జగన్

16 Oct 2020 12:51 PM IST
ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం పూర్తయింది. విజయవాడ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచేస్తున్న ఈ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇటీవల...

విజయవాడ హత్య కేసులో కొత్త మలుపు

15 Oct 2020 6:42 PM IST
కలకలం రేపిన ప్రేమోన్మాది హత్య ఉదంతం కొత్త మలుపు తిరిగింది. తొలుత తన ప్రేమను తిరస్కరించిందని...అందుకే ఇంజనీరింగ్ చదువుతున్న దివ్యను స్వామి అనే వ్యక్తి...

ఫ్రేమించటం లేదని చంపేశాడు

15 Oct 2020 2:09 PM IST
విజయవాడలో దారుణం జరిగింది. ఓ ఉన్మాది తనను ప్రేమించటం లేదని ఏకంగా అమ్మాయి ఇంటికి వెళ్లి మరీ గొంతులో పొడిచాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు అందరూ షాక్ కు...

ఏపీ నెక్ట్స్ సీఎస్ ఆధిత్యనాధ్ దాస్!

15 Oct 2020 11:36 AM IST
ప్రస్తుతం ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఏపీ తదుపరి ప్రధాన కార్యదర్శి (సీఎస్) కాబోతున్నారా?. అంటే ఔననే సంకేతాలు...

టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి కరోనా

15 Oct 2020 10:15 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో...

శోభానాయుడు కన్నుమూత

14 Oct 2020 6:50 PM IST
ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో ఆమె బుధవారం నాడు మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా...

ఇలా ఎవరూ చేయలేదు...చంద్రబాబు

13 Oct 2020 6:31 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టు సీజెఐకి రాసిన లేఖపై స్పందించారు. పార్టీ నేతలతో...

అమరావతి సినిమాకు 'మూడవ శతదినోత్సవం'

13 Oct 2020 6:07 PM IST
ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అమరావతి అంశంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తీరును తప్పుపట్టారు. చంద్రబాబు ఈ మధ్యే అమరావతి సినిమాకు మూడవ శత దినోత్సవం...

న్యాయమూర్తులపై విమర్శలు..సీబీఐకి కేసు

12 Oct 2020 8:39 PM IST
ఏపీ హైకోర్టు సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు వెలువరించిన తీర్పులపై కొంత మంది న్యాయమూర్తులను పరుషంగా విమర్శిస్తూ కొద్ది రోజుల క్రితం సోషల్...
Share it