Telugu Gateway

Andhra Pradesh - Page 131

అచ్చెన్నాయుడు డిశ్చార్జ్

31 Aug 2020 4:40 PM IST
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం నాడు ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం నాడు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో...

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా

30 Aug 2020 8:43 PM IST
ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. గత కొన్ని రోజులుగా రోజుకు పది వేలకుపైనే పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా పెద్ద...

బిజెపి ట్యూన్స్ కు అనుగుణంగా పవన్ కళ్యాణ్ డ్యాన్స్!

29 Aug 2020 5:20 PM IST
రైతులకు న్యాయమంటారే తప్ప..రాజధానిపై స్పష్టమైన వైఖరి ఏది?జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి ట్యూన్స్ కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారా?. అంటే శనివారం...

రాజధాని కేసులో కౌంటర్ కు జనసేన నిర్ణయం

29 Aug 2020 5:01 PM IST
జనసేన రాజధాని కేసులో కౌంటర్ దాఖలుకు రెడీ అవుతోంది. హైకోర్టు ఇఛ్చిన అవకాశం మేరకు ఈ అంశంపై పార్టీ వైఖరిని స్పష్టం చేసే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

సీఎంకు దళితులను దూరం చేసే కుట్రలు

29 Aug 2020 4:16 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై అధికార వైసీపీ ఎమ్మెల్యే టీజెఆర్ సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. సీం జగన్ పై ఎల్లో మీడియా ద్వారా కుట్రలు...

రాష్ట్ర చరిత్రలో ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చూడలేదు

29 Aug 2020 12:55 PM IST
ఏపీ సర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదని వ్యాఖ్యానించారు. తన...

భక్తులు లేకుండా తిరుమల బ్రహ్మోత్సవాలు

28 Aug 2020 7:23 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సమావేశం శుక్రవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆదాయం పెంచుకోవటంతోపాటు పలు అంశాలపై బోర్డులో...

వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతలకు జగన్ శంకుస్థాపన

28 Aug 2020 12:58 PM IST
కృష్ణా జిల్లాలోని ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శుక్రవారం నాడు శంఖుస్థాపన చేశారు. తాడేపల్లి నుంచే రిమోట్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....

అచ్చెన్నాయుడికి బెయిల్

28 Aug 2020 12:39 PM IST
ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి హైకోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. టెండర్లు, బడ్జెట్ కేటాయింపులు...

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు

28 Aug 2020 12:29 PM IST
ఈ ఏడాది మేలో టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. ఆయన శుక్రవారం నాడు తాడేపల్లిలో వైసీపీ అధినేత, సీఎం జగన్...

మూడు రాజధానుల చిక్కుముళ్లను జగన్ విప్పుతారా?

28 Aug 2020 10:23 AM IST
ఏపీ సీఎం జగన్ ఎంత దూకుడు చూపిస్తుంటే..అంతే స్పీడ్ గా బ్రేక్ లు పడుతున్నాయి. తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి జగన్ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత...

ఉమ్మడి సెక్రటేరియటే 25 ఎకరాల్లో..గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలా?

28 Aug 2020 10:21 AM IST
ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన హైదరాబాద్ లోని పాత సచివాలయం విస్తీర్ణమే 25.5 ఎకరాలు. మరి అలాంటిది ఓ స్టేట్ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు అవసరమా?. అక్కడ...
Share it