Telugu Gateway

Andhra Pradesh - Page 128

పోలవరంపై ప్రధానికి జగన్ లేఖ

31 Oct 2020 8:16 PM IST
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలను పోలవరం అంశం కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. మీ వల్లే పోలవరానికి ఈ...

జగన్ కేసులకు భయపడే వ్యక్తి కాదు

31 Oct 2020 1:40 PM IST
సీఎం జగన్ ఓ వ్యక్తికాదని..ఆయన ఓ వ్యవస్థ అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. జగన్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన సోనియాగాంధీనే ఎదిరించిన...

పెళ్లి వ్యాన్ బోల్తా..ఏడుగురు మృతి

30 Oct 2020 10:40 AM IST
అప్పటివరకూ పెళ్లి సందడి. బంధువుల హడావుడి. వేడుక ముగిసింది. ఎవరి ఇంటికి వాళ్లు బయలుదేరారు. ఆ తరుణంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వ్యాను...

సీఎం జగన్ తో పోస్కో ప్రతినిధుల భేటీ

29 Oct 2020 7:33 PM IST
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ తయారీ సంస్థ పోస్కో కంపెనీ ప్రతినిధులు గురువారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఏపీలో భారీ...

మద్యం విషయంలో జగన్ సర్కారు 'రివర్స్ గేర్'

29 Oct 2020 5:47 PM IST
రేట్లు పెంచింది నియంత్రణకు..తగ్గించింది మద్యపాన ప్రోత్సాహనికా? మాట తప్పం...మడమ తిప్పం డైలాగ్ కు కాలం చెల్లినట్లు ఉంది. మందు ముట్టుకుంటే కాలిపోవాలి...

వైసీపీ ఆరోపణలు నిజం కాదు

28 Oct 2020 4:03 PM IST
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించారు....

కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా?

28 Oct 2020 3:39 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులకు పోలీసులు బేడీలు వేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ట్విట్టర్...

తెలివైనవాళ్ళు ముందుగానే లోకేష్ ట్రాక్టర్ దిగండి

27 Oct 2020 5:21 PM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కు పార్టీ నడపటం రాదు..ట్రాక్టర్ నడపటం రాదన్నారు....

రెండవ విడత వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల

27 Oct 2020 1:58 PM IST
ఏపీలో రైతులకు రెండవ విడత రైతు భరోసా నిధులు అందాయి. రాష్ట్రంలో 50.47 లక్షలకు దీని ద్వారా ప్రయోజనం లభించనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం...

తెలుగుదేశం పార్టీకి..ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు

27 Oct 2020 12:23 PM IST
తెలుగుదేశం పార్టీ మంగళగిరి కార్యాలయం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ...

మూడు మద్యం బాటిళ్ళు తెచ్చుకోవటం ఇక చెల్లదు

26 Oct 2020 9:18 PM IST
ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయని చాలా మంది పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇఫ్పటివరకూ మూడు బాటిళ్లు తెచ్చుకునేందుకు...

చంద్రబాబే కారణం..అయినా కేంద్రంతో పోరాడతాం

26 Oct 2020 2:03 PM IST
పోలవరం ప్రాజెక్ట ప్రస్తుత పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణం అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. కమిషన్లు,...
Share it