Telugu Gateway

Andhra Pradesh - Page 112

అవసరం అయితే జగన్ ను కలుస్తా

8 Jan 2021 4:51 PM IST
తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ గత మూడు రోజులుగా హిందుపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన పలు కార్యక్రమాల్ల...

విజయవాడలో ఆలయాల పునర్ నిర్మాణానికి జగన్ భూమి పూజ

8 Jan 2021 12:14 PM IST
విజయవాడలోని కృష్ణా నది తీరంలో ఉన్న తొమ్మిది ఆలయాలను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలగించారు. పుష్కరాల సమయంలో వీటిని పడగొట్టారు. ఇప్పుడు...

ఏపీ కొత్త సీజె ప్రమాణ స్వీకారం

6 Jan 2021 11:28 AM IST
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ కుమార్ గోస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ గోస్వామిచే గవర్నర్‌...

జగన్ కు వాటికన్ అంటే ఆనందం..అమరావతి అంటే కంపరం

5 Jan 2021 4:42 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు టీడీపీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వాటికన్ సిటీ అంటే ఆనందం...అమరావతి అంటే కంపరం...

రాజకీయంగా దొంగదొబ్బ తీసేందుకే ఈ దాడులు

5 Jan 2021 4:18 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తమను దొంగ దొంగ దెబ్బ తీసేందుకే దేవాలయాల్లో దాడులకు పాల్పడుతున్నారని...

మతాల మధ్య చిచ్చుకు చంద్రబాబు ప్రయత్నాలు

5 Jan 2021 3:57 PM IST
మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రామతీర్థం ఘటనపై విచారణలో...

జె సీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

5 Jan 2021 2:32 PM IST
టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సి దివాకర్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. పోలీసులను అభ్యంతరకర భాషలో దూషించారనే అంశంపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు...

జె సీ బ్రదర్స్ హౌస్ అరెస్ట్

4 Jan 2021 12:00 PM IST
తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తమపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారనే ఆరోపణలతో జె సీ ప్రభాకర్ రెడ్డి నిరాహార దీక్ష...

ప్రశాంత రాష్ట్రంలో అల్లకల్లోలం

4 Jan 2021 9:50 AM IST
రాష్ట్రంలో జరుగుతున్న వరస రాజకీయ హత్యలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గురజాల నియోజకవర్గం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి...

టీడీపీ నేత దారుణ హత్య

3 Jan 2021 9:56 PM IST
ఏపీలో రాజకీయ హత్యలు వరస పెట్టి సాగుతున్నాయి. ఓ వైపు నందం సుబ్బయ్య హత్య ఘటన మరవక ముందే ఆదివారం రాత్రి మరో హత్య జరిగింది. అయితే ఇది పల్నాడు ప్రాంతంలో....

జగన్ మౌనం ఎందుకు?

3 Jan 2021 9:54 PM IST
ఏపీలో వరస పెట్టి దేవాలయాల్లోని విగ్రహాలపై జరుగుతున్న దాడుల వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ పార్టీలు అన్నీ ఈ పరిస్థితిని తమకు...

ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం

3 Jan 2021 9:08 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీసీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం నడుస్తోందని..ఇది...
Share it