Telugu Gateway

Andhra Pradesh - Page 112

నాని టార్గెట్ గా చంద్రబాబుపై తిరుగుబాటు

6 March 2021 1:08 PM IST
కేశినేని కావాలో..మేం కావాలో తేల్చుకోండి విజయవాడ మేయర్ అభ్యర్ధిగా తెలుగుదేశం అధిష్టానం ఎంపీ కేశినేని కుమార్తె శ్వేతను ప్రకటించింది. దీన్ని...

సంస్కరణల్లో భాగంగానే పన్నుల సవరణ

4 March 2021 9:10 PM IST
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో పన్నుల పెంపు వ్యవహారం కీలకంగా మారింది.తెలుగుదేశం చంద్రబాబునాయుడితోపాటు ఆ పార్టీ నేతలు వైసీపీని మున్సిపల్ ఎన్నికల్లో...

విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధిగా కేశినేని శ్వేత

4 March 2021 6:12 PM IST
తెలుగుదేశం పార్టీ సస్పెన్స్ కు తెరదించింది. రకరకాలుగా సాగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టింది. విజయవాడ మేయర్ అభ్యర్ధిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె...

జగన్ తో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల భేటీ

4 March 2021 3:43 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ వారికి బీఫామ్‌ పత్రాలను అందజేశారు. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీ...

టీవీ5పై విజయసాయిరెడ్డి ఫిర్యాదు

3 March 2021 6:38 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి టీవీ5పై రాజ్యసభ సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి ఫిర్యాదు చేశారు. గత నెలలో చేసిన ఫిర్యాదుకు సంబంధించి వీడియో...

నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

3 March 2021 1:04 PM IST
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ అంశం వివాదస్పదంగా మారుతోంది. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది....

ఎస్ఈసీ ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు

3 March 2021 11:40 AM IST
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొన్ని చోట్ల రీనామినేషన్లకు అనుమతిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేవేసింది....

చంద్రబాబుపై వైసీపీ నేతల ఫైర్

1 March 2021 6:18 PM IST
రేణిగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కింద కూర్చుని చేస్తున్న నిరసనపై అధికార వైసీపీ మండిపడింది. ఇదో రాజకీయ డ్రామాగా అభివర్ణించింది....

రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు ధర్నా

1 March 2021 4:11 PM IST
'పధ్నాలుగు సంవత్సరాలు సీఎంని. ప్రతిపక్ష నాయకుడిని. నన్ను ఎందుకు అడ్డుకున్నారు. ఇదేంటి. నాకెందుకు ఇచ్చారు నోటీసు . నేను రావటానికి కూడా పర్మిషన్...

వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ ఆంక్షలు

28 Feb 2021 6:41 PM IST
ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ వార్డు వాలంటీర్లపై ఆంక్షల కొరడా ఝుళిపించింది. ఎన్నికల ప్రక్రియలో వీరు ఏ మాత్రం జోక్యం చేసుకోకూడదని స్పష్టం...

ఉగాది నుంచి తిరుమలలో అన్ని ఆర్జిత సేవలు

27 Feb 2021 6:16 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది నుంచి కరోనా కారణంగా ఆగిపోయిన అన్ని ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకురావాలని...

జనసేనలో పెరిగిన జోష్

27 Feb 2021 3:11 PM IST
ఏపీలో మార్పుకు ఇదే సంకేతం పంచాయతీ ఎన్నికల అనంతరం జనసేనలో జోష్ పెరిగింది. ఈ ఎన్నికల్లో తమకు 27 శాతం ఓటింగ్ వచ్చిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...
Share it