Telugu Gateway

Andhra Pradesh - Page 106

చంద్రబాబుపై కేసు...మరి మంత్రిపై కూడా పెట్టండి

9 May 2021 6:47 PM IST
ఏపీలో కరోనా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తెలుగుదేశం అధినేత ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ఎన్ 440కె వైరస్ పై దుష్ప్రచారం చేశారని..దీని వల్ల...

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ 17కి వాయిదా

7 May 2021 2:00 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. ఈ పిటీషన్ పై కౌంటర్ దాఖలుకు జగన్,...

సంగం డెయిరీ స్వాధీనం జీవోను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

7 May 2021 12:22 PM IST
ఏపీ సర్కారుకు వరస ఎదురుదెబ్బలుమొన్న జువారీ సిమెంట్స్.నిన్న అమరరాజా, నేడు సంగం డెయిరీ కేసులో. ఏపీ సర్కారుకు వరస ఎదురుదెబ్బలు. మొన్న జువారీ...

గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా కూడా అదానీకే!

5 May 2021 8:26 PM IST
10 శాతం వాటాకు 645 కోట్లు..కేబినెట్ ఆమోదం అదానీ కంపెనీకి ఇతర వాటాల బదిలీకీ గ్రీన్ సిగ్నల్ గంగవరం పోర్టు పూర్తిగా అదానీల సొంతం కానుంది. ఇప్పటికే 90...

ఏపీలో మూసేసిన డెయిరీలన్నీ అమూల్ కు లీజు

4 May 2021 7:53 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలతోపాటు పలు...

సబ్బంహరి మృతి

3 May 2021 7:44 PM IST
కరోనాతో మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం నాడు తుది శ్వాస...

ఏపీలో షాప్ లు మధ్యాహ్నం 12 గంటల వరకే

3 May 2021 5:53 PM IST
ఏపీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాత్రి కర్ప్యూ అమల్లో ఉండగా...ఇప్పుడు పాక్షిక కర్ఫ్యూ అమలు...

గురుమూర్తికి జగన్ అభినందనలు

2 May 2021 8:55 PM IST
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలు విడుదల చేశారు....

తిరుపతిలో వైసీపీ ఘన విజయం

2 May 2021 7:40 PM IST
ఊహించినట్లే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. తొలి నుంచి ఇక్కడ అధికార పార్టీ గెలుపుపై ఎవరికీ పెద్దగా అనుమానాలు లేకపోయినా...

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

2 May 2021 6:04 PM IST
ఏపీ సర్కరు కీలక నిర్ణయం తీసుకుంది. పలు వర్గాల నుంచి విమర్శలు రావటంతోపాటు...విద్యార్ధులు..వారి తల్లిదండ్రులు ఈ కరోనా సమయంలో పిల్లలను పరీక్షలకు...

ఏపీలో లాక్ డౌన్ ఉండదు

1 May 2021 9:25 PM IST
కరోనాను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సమర్థవంతంగా అన్ని వనరులను ఉపయోగించుకుంటోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కొంత మంది...

పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయండి

30 April 2021 12:31 PM IST
ఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నందున పరీక్షలు...
Share it