Home > Andhra Pradesh
Andhra Pradesh - Page 105
చంద్రబాబుపై మరో కేసు నమోదు
11 May 2021 9:04 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీలో మరో కేసు నమోదు అయింది. ఇప్పటికే కర్నూలులో ఓ కేసు పెట్టగా, ఇప్పుడు గుంటూరులో కేసు పెట్టారు. ఏపీలో ఎన్440కే...
ప్రధాని మోడీకి జగన్ లేఖలు
11 May 2021 8:34 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రధానికి రెండు కీలక అంశాలపై లేఖలు రాశారు. అందులో అత్యంత కీలకమైనది భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఉత్పత్తి...
రాష్ట్రాలకు వ్యాక్సిన్ల అమ్మకం కూడా కేంద్రం ఆదేశాల మేరకే
10 May 2021 8:07 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాక్సినేషన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ల కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశాన్ని...
చంద్రబాబుపై కేసు...మరి మంత్రిపై కూడా పెట్టండి
9 May 2021 6:47 PM ISTఏపీలో కరోనా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తెలుగుదేశం అధినేత ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ఎన్ 440కె వైరస్ పై దుష్ప్రచారం చేశారని..దీని వల్ల...
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ 17కి వాయిదా
7 May 2021 2:00 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. ఈ పిటీషన్ పై కౌంటర్ దాఖలుకు జగన్,...
సంగం డెయిరీ స్వాధీనం జీవోను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు
7 May 2021 12:22 PM ISTఏపీ సర్కారుకు వరస ఎదురుదెబ్బలుమొన్న జువారీ సిమెంట్స్.నిన్న అమరరాజా, నేడు సంగం డెయిరీ కేసులో. ఏపీ సర్కారుకు వరస ఎదురుదెబ్బలు. మొన్న జువారీ...
గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా కూడా అదానీకే!
5 May 2021 8:26 PM IST10 శాతం వాటాకు 645 కోట్లు..కేబినెట్ ఆమోదం అదానీ కంపెనీకి ఇతర వాటాల బదిలీకీ గ్రీన్ సిగ్నల్ గంగవరం పోర్టు పూర్తిగా అదానీల సొంతం కానుంది. ఇప్పటికే 90...
ఏపీలో మూసేసిన డెయిరీలన్నీ అమూల్ కు లీజు
4 May 2021 7:53 PM ISTముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలతోపాటు పలు...
సబ్బంహరి మృతి
3 May 2021 7:44 PM ISTకరోనాతో మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం నాడు తుది శ్వాస...
ఏపీలో షాప్ లు మధ్యాహ్నం 12 గంటల వరకే
3 May 2021 5:53 PM ISTఏపీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాత్రి కర్ప్యూ అమల్లో ఉండగా...ఇప్పుడు పాక్షిక కర్ఫ్యూ అమలు...
గురుమూర్తికి జగన్ అభినందనలు
2 May 2021 8:55 PM ISTతిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలు విడుదల చేశారు....
తిరుపతిలో వైసీపీ ఘన విజయం
2 May 2021 7:40 PM ISTఊహించినట్లే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. తొలి నుంచి ఇక్కడ అధికార పార్టీ గెలుపుపై ఎవరికీ పెద్దగా అనుమానాలు లేకపోయినా...










