Home > Andhra Pradesh
Andhra Pradesh - Page 105
గుంటూరు జైలు కు ఎంపీ రఘురామకృష్ణంరాజు
16 May 2021 5:07 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం లో కీలక మలుపు. ఆయన్ను ఆదివారం సాయంత్రం గుంటూరు జైలుకు తరలించారు. ప్రభుత్వంపై కుట్ర చేశారనే ఆరోపనణలపై...
రిమాండ్ కు రఘురామకృష్ణంరాజు
15 May 2021 9:13 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రిమాండ్ కు అప్పగిస్తూ గుంటూరులోని ఆరవ అదనపు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. 14 రోజులు అంటే..ఈ నెల 28 వరకూ ఆయనకు రిమాండ్...
రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు
15 May 2021 8:41 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతోంది. హైకోర్టులో బెయిల్ పిటీషన్ రద్దు కావటంతో..ఆయన్ను సీఐడీ కోర్టు ముందు హాజరు...
పోలీసులు కొట్టారంటున్న రఘురామకృష్ణంరాజు!
15 May 2021 7:05 PM ISTఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కలకలం రేపుతోంది. ఏపీసీఐడీ పోలీసులు ఆయన్ను శుక్రవారం నాడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే....
రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటీషన్ డిస్మిస్
15 May 2021 1:59 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో షాక్. ఆయన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. రఘురామకృష్ణంరాజును శుక్రవారం నాడు ఏపీసీఐడీ పోలీసులు...
రఘురామకృష్ణంరాజు ఎఫ్ఐఆర్ లో టీవీ5..ఏబీఎన్ ల పేర్లు
15 May 2021 12:00 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.ఎఫ్ఐఆర్ లో...
ఏపీ అంబులెన్సులకు అనుమతి
14 May 2021 10:05 PM ISTతెలంగాణ, ఏపీల మధ్య తలెత్తిన అంబులెన్స్ ల వివాదం పరిష్కారం అయినట్లే కన్పిస్తోంది. తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఎలాంటి ఆంక్షలు లేకుండా...
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్
14 May 2021 5:31 PM ISTగత కొంత కాలంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి రోజూ మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి...
వ్యాక్సిన్ పై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి
13 May 2021 12:37 PM ISTవ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితి ఏంటో అందరికీ...
చంద్రబాబుపై మరో కేసు నమోదు
11 May 2021 9:04 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీలో మరో కేసు నమోదు అయింది. ఇప్పటికే కర్నూలులో ఓ కేసు పెట్టగా, ఇప్పుడు గుంటూరులో కేసు పెట్టారు. ఏపీలో ఎన్440కే...
ప్రధాని మోడీకి జగన్ లేఖలు
11 May 2021 8:34 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రధానికి రెండు కీలక అంశాలపై లేఖలు రాశారు. అందులో అత్యంత కీలకమైనది భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఉత్పత్తి...
రాష్ట్రాలకు వ్యాక్సిన్ల అమ్మకం కూడా కేంద్రం ఆదేశాల మేరకే
10 May 2021 8:07 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాక్సినేషన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ల కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశాన్ని...











