Telugu Gateway

Andhra Pradesh - Page 105

చంద్రబాబుపై మరో కేసు నమోదు

11 May 2021 9:04 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీలో మరో కేసు నమోదు అయింది. ఇప్పటికే కర్నూలులో ఓ కేసు పెట్టగా, ఇప్పుడు గుంటూరులో కేసు పెట్టారు. ఏపీలో ఎన్‌440కే...

ప్రధాని మోడీకి జగన్ లేఖలు

11 May 2021 8:34 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రధానికి రెండు కీలక అంశాలపై లేఖలు రాశారు. అందులో అత్యంత కీలకమైనది భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ ఉత్పత్తి...

రాష్ట్రాలకు వ్యాక్సిన్ల అమ్మకం కూడా కేంద్రం ఆదేశాల మేరకే

10 May 2021 8:07 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాక్సినేషన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ల కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశాన్ని...

చంద్రబాబుపై కేసు...మరి మంత్రిపై కూడా పెట్టండి

9 May 2021 6:47 PM IST
ఏపీలో కరోనా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తెలుగుదేశం అధినేత ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ఎన్ 440కె వైరస్ పై దుష్ప్రచారం చేశారని..దీని వల్ల...

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ 17కి వాయిదా

7 May 2021 2:00 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. ఈ పిటీషన్ పై కౌంటర్ దాఖలుకు జగన్,...

సంగం డెయిరీ స్వాధీనం జీవోను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

7 May 2021 12:22 PM IST
ఏపీ సర్కారుకు వరస ఎదురుదెబ్బలుమొన్న జువారీ సిమెంట్స్.నిన్న అమరరాజా, నేడు సంగం డెయిరీ కేసులో. ఏపీ సర్కారుకు వరస ఎదురుదెబ్బలు. మొన్న జువారీ...

గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా కూడా అదానీకే!

5 May 2021 8:26 PM IST
10 శాతం వాటాకు 645 కోట్లు..కేబినెట్ ఆమోదం అదానీ కంపెనీకి ఇతర వాటాల బదిలీకీ గ్రీన్ సిగ్నల్ గంగవరం పోర్టు పూర్తిగా అదానీల సొంతం కానుంది. ఇప్పటికే 90...

ఏపీలో మూసేసిన డెయిరీలన్నీ అమూల్ కు లీజు

4 May 2021 7:53 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలతోపాటు పలు...

సబ్బంహరి మృతి

3 May 2021 7:44 PM IST
కరోనాతో మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం నాడు తుది శ్వాస...

ఏపీలో షాప్ లు మధ్యాహ్నం 12 గంటల వరకే

3 May 2021 5:53 PM IST
ఏపీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాత్రి కర్ప్యూ అమల్లో ఉండగా...ఇప్పుడు పాక్షిక కర్ఫ్యూ అమలు...

గురుమూర్తికి జగన్ అభినందనలు

2 May 2021 8:55 PM IST
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలు విడుదల చేశారు....

తిరుపతిలో వైసీపీ ఘన విజయం

2 May 2021 7:40 PM IST
ఊహించినట్లే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. తొలి నుంచి ఇక్కడ అధికార పార్టీ గెలుపుపై ఎవరికీ పెద్దగా అనుమానాలు లేకపోయినా...
Share it