Telugu Gateway

Andhra Pradesh - Page 103

వైజాగ్ లేదు..విజయవాడ లేదు అంతటా వైసీపీనే

14 March 2021 4:32 PM IST
వైసీపీ ఏకపక్షంగా ఊడ్చేసింది. ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. సహజంగా అధికార పార్టీకే స్థానిక సంస్థల్లో అనుకూలత ఉంటుందనే...

అనంతపురం కలెక్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

13 March 2021 7:57 PM IST
అనంతపురం జిల్లా కలెక్టర్ గంథం చంద్రుడిపై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ చంద్రుడు...

పింగళి వెంకయ్యకు భారతరత్న

12 March 2021 5:31 PM IST
భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి ఆయన లేఖ...

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన పవన్ కళ్యాణ్

10 March 2021 10:44 AM IST
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం ఏడున్నర గంటలకే పోలింగ్ ప్రారంభం అయింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపిక చేసిన కేంద్రాల్లో...

వైజాగ్ స్టీల్ పై రగులుతున్న విశాఖ

9 March 2021 5:49 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకే వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుండబద్దలు...

వైజాగ్ స్టీల్ లో వంద శాతం వాటాలు అమ్మేస్తాం

8 March 2021 5:43 PM IST
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు స్పష్టం చేసిన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ను కేంద్రంలోని మోడీ సర్కారు...

బొండా ఉమా..బుద్ధా వెంకన్నలకు చంద్రబాబు 'సరెండర్'

7 March 2021 12:26 PM IST
కేశినేని నాని లేకుండానే చంద్రబాబు ప్రచారం షాకింగ్ పరిణామం. విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్థానిక ఎంపీ...

నాని టార్గెట్ గా చంద్రబాబుపై తిరుగుబాటు

6 March 2021 1:08 PM IST
కేశినేని కావాలో..మేం కావాలో తేల్చుకోండి విజయవాడ మేయర్ అభ్యర్ధిగా తెలుగుదేశం అధిష్టానం ఎంపీ కేశినేని కుమార్తె శ్వేతను ప్రకటించింది. దీన్ని...

సంస్కరణల్లో భాగంగానే పన్నుల సవరణ

4 March 2021 9:10 PM IST
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో పన్నుల పెంపు వ్యవహారం కీలకంగా మారింది.తెలుగుదేశం చంద్రబాబునాయుడితోపాటు ఆ పార్టీ నేతలు వైసీపీని మున్సిపల్ ఎన్నికల్లో...

విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధిగా కేశినేని శ్వేత

4 March 2021 6:12 PM IST
తెలుగుదేశం పార్టీ సస్పెన్స్ కు తెరదించింది. రకరకాలుగా సాగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టింది. విజయవాడ మేయర్ అభ్యర్ధిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె...

జగన్ తో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల భేటీ

4 March 2021 3:43 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ వారికి బీఫామ్‌ పత్రాలను అందజేశారు. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీ...

టీవీ5పై విజయసాయిరెడ్డి ఫిర్యాదు

3 March 2021 6:38 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి టీవీ5పై రాజ్యసభ సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి ఫిర్యాదు చేశారు. గత నెలలో చేసిన ఫిర్యాదుకు సంబంధించి వీడియో...
Share it