Telugu Gateway

Top Stories - Page 92

సెప్టెంబ‌ర్ 10న మార్కెట్లోకి జియో ఫోన్ నెక్ట్స్

24 Jun 2021 5:12 PM IST
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ వార్షిక స‌ర్వ‌స‌భ్య‌ స‌మావేశం అంటే ఎన్నో అంచ‌నాలు. ఆశ‌లు. ఎందుకంటే ఈ స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టం...

క‌రోనా కాలంలోనూ మిలియ‌న్ల మంది మిలియ‌నీర్ల జాబితాలోకి

24 Jun 2021 10:52 AM IST
గ‌త ఏడాది క‌రోనా దెబ్బ‌కు పేద‌లు మరింత పేద‌లు అయ్యారు. మ‌ధ్య త‌ర‌గ‌తి చితికిపోయారు. కానీ విచిత్రంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 50 ల‌క్షల మందికిపైగా...

వ్యాక్సిన్ వేసుకున్నారా..ప‌ది శాతం రాయితీ అంటున్న ఇండిగో

23 Jun 2021 1:04 PM IST
ఎలా చేసి అయినా బిజినెస్ పెంచుకోవాలి. అస‌లే క‌రోనా కాలం. విమాన కంపెనీల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. కోలుకున్న‌ట్లే కోలుకున్నా క‌రోనా సెకండ్ వేవ్ కు...

కోవాగ్జిన్ వ్యాక్సిన్ డీల్ పై బ్రెజిల్ లో విచార‌ణ‌

23 Jun 2021 11:28 AM IST
భార‌త్ బ‌యోటెక్ కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ మొద‌టి నుంచి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. భార‌త్ లోనూ మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి...

సెప్టెంబ‌ర్ నాటికి ఫైజ‌ర్, భార‌త్ బ‌యోటెక్ పిల్ల‌ల వ్యాక్సిన్లు

23 Jun 2021 10:23 AM IST
ఓ వైపు మూడ‌వ ద‌శ క‌రోనా హెచ్చ‌రిక‌లు. మ‌రో వైపు దేశమంత‌టా అన్ లాక్ ప్ర‌క్రియ‌. కొన్ని రాష్ట్రాలు అయితే ఏకంగా అప్పుడే స్కూళ్ళు పెట్టేందుకు కూడా రెడీ...

ఏపీ సర్కారుపై సుప్రీం ఆగ్ర‌హం

22 Jun 2021 5:24 PM IST
ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్షల వ్య‌వ‌హారంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దేశంలోని ప‌లు రాష్ట్రాలు ఇప్ప‌టికే...

ఏభై వేల దిగువ‌కు క‌రోనా కేసులు

22 Jun 2021 10:50 AM IST
దేశంలో క‌రోనా రెండ‌వ ద‌శ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. గ‌త కొన్ని రోజులుగా వ‌ర‌స‌గా త‌గ్గుతున్న కేసులు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. తొలిసారి దేశంలో...

ఒక్క రోజులో 69 ల‌క్షల మందికి పైగా వ్యాక్సిన్లు

21 Jun 2021 7:36 PM IST
కేంద్రం తీసుకొచ్చిన నూత‌న వ్యాక్సిన్ విధానం సోమ‌వారం నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది. దేశంలోని రాష్ట్రాలు అన్నింటికి కేంద్ర‌మే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి...

అంత‌రాష్ట్ర బ‌స్ స‌ర్వీసుల‌కు తెలుగు రాష్ట్రాలు రెడీ

20 Jun 2021 6:30 PM IST
సోమ‌వారం నుంచి తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య అంత‌రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ‌లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయ‌గా..ఏపీలో మాత్రం...

లాక్ డౌన్ స‌డ‌లింపుల‌పై కేంద్రం జాగ్ర‌త్త‌లు

19 Jun 2021 12:28 PM IST
దేశంలో రాష్ట్రాలు అన్నీ అన్ లాక్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ఈ త‌రుణంలో కేంద్రం ప‌లు సూచ‌న‌లు చేసింది. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్...

మైక్రోసాఫ్ట్ ఛైర్మ‌న్ గా స‌త్య నాదెళ్ళ‌

17 Jun 2021 10:56 AM IST
ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ ఐటి సంస్థ ఛైర్మ‌న్ మైక్రోసాఫ్ట్ ఛైర్మ‌న్ గా స‌త్య నాదెళ్ళ నియ‌మితుల‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న సీఈవోగా కూడా ఉన్నారు. ఇప్పుడు...

భార‌త్ లో కోత ప‌డ‌నున్న 30 ల‌క్షల ఐటి ఉద్యోగాలు!

16 Jun 2021 9:04 PM IST
దేశంలోని ఐటి కంపెనీలు 2022 సంవ‌త్స‌రం నాటికి ఏకంగా 30 ల‌క్షల ఉద్యోగాల‌కు కోత పెట్ట‌నున్నాయా? . అంటే ఔన‌నే చెబుతోంది బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక‌....
Share it