Telugu Gateway

Top Stories - Page 264

పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చిన దామోదర్

23 Aug 2019 4:49 PM IST
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ క్లారిటీ ఇఛ్చారు. తాను పార్టీ మారటం లేదని..కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం...

జగన్ మూర్ఖంగా వెళ్లారు

22 Aug 2019 1:52 PM IST
పోలవరం ప్రాజెక్టు అంశంపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించారు. రివర్స్ టెండరింగ్ వద్దని ఎవరు చెప్పినా వినకుండా సీఎం జగన్...

కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

22 Aug 2019 11:34 AM IST
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నుంచి తరలిపోనుందనే...

రాజధానిపై ఏదో ఒకటి తేల్చండి

21 Aug 2019 9:19 PM IST
రాజధాని అమరావతిలో ఉంచుతారా...లేదా?. ఏదో ఒకటి తేల్చండి. నాన్చకండి. ఇప్పటికే అమరావతిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు వచ్చాయని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపీ...

‘అమరావతి’లో కేంద్రం జోక్యం ఉండదు

21 Aug 2019 9:07 PM IST
అమరావతి అంశం అసలు కేంద్రం పరిధిలోకి రాదని..ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు....

చిదంబరానికి మద్దతుగా నిలిచిన ప్రియాంక

21 Aug 2019 12:24 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదరంబానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అండగా నిలబడ్డారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా బెదరం....

చిదంబరంపై లుక్ అవుట్ నోటీసులు

21 Aug 2019 12:12 PM IST
పి. చిదంబరం. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత. కేంద్రంలో కీలక శాఖలు నిర్వహించిన ఆయన ఇప్పుడు ఎవరికీ కన్పించకుండా తిరగాల్సిన పరిస్థితి....

సీబీఐకి చిక్కని చిదంబరం!

20 Aug 2019 9:24 PM IST
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం మంగళవారం నాడు సీబీఐ అధికారులకు చిక్కకుండా తప్పించకున్నారు. ఆయనకు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించటం, ఆయన...

అమరావతిపై కుట్రలు

20 Aug 2019 9:14 PM IST
రాజధాని వ్యవహారంపై సాగుతున్న రగడపై తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు స్పందించారు. అమరావతిపై కుట్రలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు....

నవయుగా కేసు..తీర్పు రిజర్వు

20 Aug 2019 9:00 PM IST
పోలవరం ప్రాజెక్టు భవితవ్యం తేల్చే అంశానికి సంబంధించి నవయుగా దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం నాడు ఏపీ హైకోర్టు...

‘సాహో’ కోసం నేనూ ఎదురుచూస్తున్నా

20 Aug 2019 9:18 AM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. ప్రభాస్ అభిమానుల తరహాలో తాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం...

చంద్రబాబు తెలంగాణలో పార్టీని వదిలేశారు

18 Aug 2019 6:49 PM IST
రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు బిజెపిలో చేరిక సందర్భంగా తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తెలంగాణలో...
Share it