Telugu Gateway

Top Stories - Page 263

టీడీపీకి మరో షాక్

29 Aug 2019 7:50 PM IST
తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూలేని రీతిలో రాజకీయంగా ఎదురీదుతోంది. పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో పార్టీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు....

పీవోకె భారత్ లో అంతర్భాగమే

29 Aug 2019 3:47 PM IST
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దూకుడు పెంచారు. గత కొంత కాలంగా పాక్ విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. పాక్...

రైలులో మంటలు..కాలిన రెండు బోగీలు

29 Aug 2019 10:25 AM IST
తెలంగాణ ఎక్స్ ప్రెస్. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళుతోంది. సడన్ గా రైలులో మంటలు. ఏకంగా రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. అయితే అదృష్టవశాత్తు...

రాజధాని మారుస్తామని జగన్ చెప్పారా?

28 Aug 2019 9:54 PM IST
ఏపీ రాజధాని అమరావతిపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. కొంత మంది మంత్రులు రాజధాని మారదు అని చెబుతుంటే..మరికొంత మాత్రం అక్కడ ఉండటం అనుమానమే అన్న...

నల్లమలను కాపాడుకోవాలి

27 Aug 2019 7:44 PM IST
నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాలన్న కేంద్ర నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పలు రాజకీయ పార్టీలతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ నిర్ణయాన్ని...

ఇండిగో ఫ్లైట్ ల్యాండింగ్..టైర్లలో మంటలు

27 Aug 2019 7:06 PM IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో టైర్లలో మంటలు వచ్చాయి. విషయం గ్రహించిన పైలట్...

జగన్ కొత్త కాన్సెప్ట్ ‘కాఫీ టుగెదర్’

27 Aug 2019 3:33 PM IST
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించే కార్యక్రమానికి సీఎం జగన్ ‘స్పందన’ అని పేరు పెట్టారు. వినతి తీసుకోవటంతోపాటు..ఎన్ని...

సింధు దేశం గర్వించేలా చేసింది

27 Aug 2019 2:14 PM IST
పీ వీ సింధు మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ తరపున తొలి స్వర్ణం సాధించిన ఈ తెలుగు తేజాన్ని మోడీ...

ఏపీ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తున్న జగన్

27 Aug 2019 1:48 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఆర్ధిక మంత్రి, శాసనమండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ఆర్ధిక వ్యవస్థను దారుణంగా...

చిక్కుల్లో టీడీపీ సీనియర్ నేత

26 Aug 2019 1:31 PM IST
ఏపీలో అక్రమ మైనింగ్ కు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించాలా లేదా అనే అంశంపై ప్రభుత్వమే తుది...

మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రత తొలగింపు

26 Aug 2019 10:45 AM IST
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రతను తొలగించింది. ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రత కొనసాగనుంది. హోం శాఖకు చెందిన కమిటీ...

ఏపీలో ఇక నాలుగు రాజధానులు!

26 Aug 2019 9:45 AM IST
ఏపీ నూతన రాజధాని వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రులు అమరావతికి సంబంధించి తమ ప్రకటనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స...
Share it