Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
ట్యాంక్ బండ్ కు కొత్త అందాలు
23 Jan 2021 1:00 PM ISTహైదరాబాద్ లో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ ఒకటి. నగర పర్యటనకు వచ్చేవారంతా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని చూడకుండా వెళ్లరంటే...
ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ
23 Jan 2021 10:36 AM ISTసుప్రీంకోర్టు ఆదేశాలు వస్తే పాటిస్తాం ప్రభుత్వ లేఖ సరికాదు పంచాయతీ అధికారులపై సరైన సమయంలో చర్యలు ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ...
ఎస్ఈసీకి ఏపీ సీఎస్ లేఖ
22 Jan 2021 9:46 PM ISTఎవరి ప్రయత్నాలు వారివి. ఎవరికి వారు ఎత్తులు పైఎత్తులు వేస్తూ సాగుతున్నారు. శుక్రవారం నాడు ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పరిణామాలు ఎన్నో మలుపులు...
ఏపీలో 'పంచాయతీ' సాగుతుందా..ఆగుతుందా!
22 Jan 2021 8:01 PM ISTఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. పంచాయతీ ఎన్నికలు ముందుకు సాగుతాయా?. లేక ఆగిపోతాయా?. ఓ వైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం...
భూమా అఖిలప్రియకు బెయిల్
22 Jan 2021 6:47 PM ISTమాజీ మంత్రి భూమా అఖిల్ ప్రియకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హఫీజ్ పేట భూ వివాదానికి సంబంధించి జరిగిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమె...
హైదరాబాద్ మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 11న
22 Jan 2021 6:35 PM ISTఎట్టకేలకు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. ఎన్నికలు జరిగి..ఫలితాలు ఎప్పుడో వెల్లడైనా కూడా మేయర్ ఎన్నికపై మాత్రం ఇప్పటివరకూ సస్పెన్స్...
దేశభక్తుల నిజస్వరూపం బయటపడింది
22 Jan 2021 4:30 PM ISTమోడీ సర్కారుపై సోనియా ధ్వజం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఇతరుల దేశభక్తిపై సర్టిఫికెట్లు జారీ చేసే వారి అసలు...
గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ
22 Jan 2021 1:25 PM ISTఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నాడు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సమావేశం...
తిరుమలలో పవన్ కళ్యాణ్
22 Jan 2021 10:22 AM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు తిరుమలలో వెంకటేశ్వరస్వామని దర్శించుకున్నారు. ఆయనతోపాటు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు ఇతర నేతలు...
లాటరీ టిక్కెట్లు అమ్మే వ్యక్తికే జాక్ పాట్ తగిలితే..!
21 Jan 2021 9:41 PM ISTఅదృష్టం అంటే ఇదే. లాటరీ టిక్కెట్లు అమ్మే వ్యక్తికే జాక్ పాట్ తగిలింది.అది కూడా ఎంత మొత్తమో తెలుసా?. ఏకంగా 12 కోట్ల రూపాయలు. అమ్ముడుపోని టిక్కెట్ కే 12...
సీరమ్ లో అగ్ని ప్రమాదం..ఐదుగురు మృతి
21 Jan 2021 7:49 PM ISTకలకలం. దేశానికి కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) యూనిట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూణేలోని సీరం...
అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దు
21 Jan 2021 6:14 PM ISTబొట్టుపెట్టుకుంటేనే రామభక్తులామా? టీఆర్ ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామమందిరానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుట్ల ఎమ్మెల్యే కె....











