Telugu Gateway

You Searched For "Latest telugu news"

ట్యాంక్ బండ్ కు కొత్త అందాలు

23 Jan 2021 1:00 PM IST
హైదరాబాద్ లో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ ఒకటి. నగర పర్యటనకు వచ్చేవారంతా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని చూడకుండా వెళ్లరంటే...

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ

23 Jan 2021 10:36 AM IST
సుప్రీంకోర్టు ఆదేశాలు వస్తే పాటిస్తాం ప్రభుత్వ లేఖ సరికాదు పంచాయతీ అధికారులపై సరైన సమయంలో చర్యలు ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ...

ఎస్ఈసీకి ఏపీ సీఎస్ లేఖ

22 Jan 2021 9:46 PM IST
ఎవరి ప్రయత్నాలు వారివి. ఎవరికి వారు ఎత్తులు పైఎత్తులు వేస్తూ సాగుతున్నారు. శుక్రవారం నాడు ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పరిణామాలు ఎన్నో మలుపులు...

ఏపీలో 'పంచాయతీ' సాగుతుందా..ఆగుతుందా!

22 Jan 2021 8:01 PM IST
ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. పంచాయతీ ఎన్నికలు ముందుకు సాగుతాయా?. లేక ఆగిపోతాయా?. ఓ వైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం...

భూమా అఖిలప్రియకు బెయిల్

22 Jan 2021 6:47 PM IST
మాజీ మంత్రి భూమా అఖిల్ ప్రియకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హఫీజ్ పేట భూ వివాదానికి సంబంధించి జరిగిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమె...

హైదరాబాద్ మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 11న

22 Jan 2021 6:35 PM IST
ఎట్టకేలకు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. ఎన్నికలు జరిగి..ఫలితాలు ఎప్పుడో వెల్లడైనా కూడా మేయర్ ఎన్నికపై మాత్రం ఇప్పటివరకూ సస్పెన్స్...

దేశభక్తుల నిజస్వరూపం బయటపడింది

22 Jan 2021 4:30 PM IST
మోడీ సర్కారుపై సోనియా ధ్వజం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఇతరుల దేశభక్తిపై సర్టిఫికెట్లు జారీ చేసే వారి అసలు...

గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ

22 Jan 2021 1:25 PM IST
ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నాడు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సమావేశం...

తిరుమలలో పవన్ కళ్యాణ్

22 Jan 2021 10:22 AM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు తిరుమలలో వెంకటేశ్వరస్వామని దర్శించుకున్నారు. ఆయనతోపాటు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు ఇతర నేతలు...

లాటరీ టిక్కెట్లు అమ్మే వ్యక్తికే జాక్ పాట్ తగిలితే..!

21 Jan 2021 9:41 PM IST
అదృష్టం అంటే ఇదే. లాటరీ టిక్కెట్లు అమ్మే వ్యక్తికే జాక్ పాట్ తగిలింది.అది కూడా ఎంత మొత్తమో తెలుసా?. ఏకంగా 12 కోట్ల రూపాయలు. అమ్ముడుపోని టిక్కెట్ కే 12...

సీరమ్ లో అగ్ని ప్రమాదం..ఐదుగురు మృతి

21 Jan 2021 7:49 PM IST
కలకలం. దేశానికి కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) యూనిట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూణేలోని సీరం...

అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దు

21 Jan 2021 6:14 PM IST
బొట్టుపెట్టుకుంటేనే రామభక్తులామా? టీఆర్ ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామమందిరానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుట్ల ఎమ్మెల్యే కె....
Share it