Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన చంద్రబాబు
18 March 2021 1:33 PM ISTఅమరావతిలో అసైన్ మెంట్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణలు హైకోర్టు ను ఆశ్రయించారు. తమపై...
తెలంగాణ బడ్జెట్ 2,30,825.96 కోట్లు
18 March 2021 1:01 PM ISTతెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు గురువారం నాడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్ను 2,30,825.96...
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జె సీ ప్రభాకర్ రెడ్డి
18 March 2021 12:41 PM ISTఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అప్రతిహత విజయాన్ని దక్కించుకుంది. విచిత్రంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం జె సీ ప్రభాకర్ రెడ్డి తన సత్తా...
నిరుద్యోగ భృతిపై ఆలోచిస్తాం
17 March 2021 7:07 PM ISTఅధికార టీఆర్ఎస్ ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతిపై ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ వేదికగా స్పందించారు. నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా...
ముంబయ్ పోలీస్ కమిషనర్ పై బదిలీ వేటు
17 March 2021 6:55 PM ISTదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి ముందు జిలెటిన్ స్టిక్స్ కలకలం వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయ దుమంర రేపుతోంది. ఈ వ్యవహారానికి...
నేను బరిలో ఉంటే జానారెడ్డికి మూడవ స్థానమే
17 March 2021 6:03 PM ISTకాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో...
కేంద్రంతో యుద్ధం చేస్తామన్నారుగా
17 March 2021 5:39 PM ISTతెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం నాడు అధికార, విపక్షాల మధ్య హాట్ హాట్ చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన...
ప్రతి విషయంలో కేంద్రంతో గొడవ పెట్టుకోం
17 March 2021 4:54 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయంలో కేంద్రంతో గొడవలు పెట్టుకోమన్నారు. రాజ్యాంగబద్ధంగా తాము పరిపాలన...
మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు
17 March 2021 1:49 PM ISTఅమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి ఏపీసీఐడీ దూకుడు పెంచింది. మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నోటీసులు ఇచ్చిన సీఐడీ బుధవారం నాడు...
తిరుపతి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి
16 March 2021 7:24 PM ISTతిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చిన వెంటనే అధికార వైసీపీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. డాక్టర్ ఎం గురుమూర్తి ఆ పార్టీ తరపున బరిలో నిలబడనున్నారు....
లక్ష మంది సమక్షంలో షర్మిల పార్టీ ప్రకటన
16 March 2021 7:02 PM ISTతెలంగాణలో పార్టీ ఏర్పాటుకు కసరత్తు వేగం చేసిన వైఎస్ షర్మిల మంగళవారం నాడు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనే ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు....
దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
16 March 2021 5:47 PM ISTఏపీ, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మాజీ ఎంపీ, తెలుగుదేశం నేత జె సీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇఛ్చి సోనియా గాంధీ తప్పు చేశారని...












