Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
ఒక్క రోజు కేసులే రెండు లక్షలు దాటేశాయ్
15 April 2021 10:32 AM ISTభారత్ కరోనా కేసుల విషయంలో రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తోంది. ప్రపంచంలో ఏ దేశంలోని లేని విధంగా ఇవి నమోదు అవుతున్నాయి. ఒక్క రోజులోనే దేశంలో కరోనా...
విశాఖ పెందుర్తిలో ఆరుగురు హత్య
15 April 2021 9:34 AM ISTవిశాఖ జిల్లాలో గురువారం నాడు వరస దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని మధురవాడలో ఓ ఎన్ఆర్ఐ కుటుంబంలోని ఆరుగురు అనుమానాస్పద స్థితిలో...
ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి
15 April 2021 9:19 AM ISTవిశాఖపట్నంలో కలకలం. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి అనుమానాస్పదంగా మారింది. మధురవాడలోని మిథిలాపురి కాలనీలో ఉన్న ఆదిత్య టవర్స్ ఫ్లాట్ నెంబర్ 505 అపార్ట్...
ఇన్ఫోసిస్ లో 25 వేల కొత్త ఉద్యోగాలు
14 April 2021 10:46 PM IST కరోనా ప్రభావం ఉన్నా దేశంలోని అగ్రశ్రేణి ఐటి కంపెనీలు మాత్రం కొత్త ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం సానుకూల ప్రకటనలు చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక...
మోడీకి కాంగ్రెస్ థ్యాంక్స్
14 April 2021 10:09 PM ISTమాట్లాడితే ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే కాంగ్రెస్ పార్టీ ఈ సారి మాత్రం థ్యాంక్స్ చెప్పింది. దీనికి కారణం ఏమిటంటే కరోనా రెండవ...
ఐపీవోల ద్వారా పెరిగిన నిధుల సమీకరణ
14 April 2021 9:33 PM ISTగత ఆర్ధిక సంవత్సరంలో ఐపీవోల ద్వారా, రైట్స్ ఇష్యూల ద్వారా సమీకరించిన నిధులు గణనీయంగా పెరిగాయని ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021 మార్చితో...
కరోనా సెకండ్ వేవ్ లో 95 శాతం మందికి ఇంట్లోనే చికిత్స
14 April 2021 8:53 PM ISTకరోనా మొదటి వేవ్ కు..రెండవ వేవ్ కు మద్య చాలా తేడా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. సెకండ్ వేవ్ లో 95 శాతం మంది...
నారా లోకేష్ కు వైసీపీ కౌంటర్
14 April 2021 8:32 PM ISTవైఎస్ వివేకా హత్యకు సంబంధించిన నారా లోకేష్ తిరుపతిలో చేసిన విమర్శలపై వైసీపీ స్పందించింది. మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ బుర్ర తక్కువ మాటలు,...
గులాబీ జెండా పుట్టక ముందు తెలంగాణ ఓ అనాథ
14 April 2021 7:00 PM ISTతెలంగాణ కోసం పదవులు వదులుకుంది టీఆర్ఎస్ తెలంగాణను ఆంధ్రోళ్లకు వదిలేసింది కాంగ్రెస్ నాకు సీఎం పదవి తెలంగాణ ప్రజల బిక్ష జానారెడ్డి వల్ల అయితే..ఆయనే...
సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు
14 April 2021 5:14 PM ISTదేశంలో కరోనా రెండవ దశ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పదవి తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది....
వివేకా హత్య ఆధారాలు మాయం చేసింది వారే
14 April 2021 11:19 AM ISTనారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో వైఎస్ జగన్ మామ గంగిరెడ్డి, ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారని...
టీడీపీలో 'అచ్చెన్నాయుడి' వీడియో కలకలం
13 April 2021 6:14 PM ISTతెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యధర్శి నారా లోకేష్ ల మధ్య విభేదాలు ఉన్నాయా?. అచ్చెన్నాయుడికి పదవి ఇచ్చిన తర్వాత నుంచే...












