Telugu Gateway

You Searched For "Latest telugu news"

బ్యాంకులను ముంచి....వేల ఎకరాల భూ దందా

12 April 2021 10:13 AM IST
చిత్తూరు జిల్లాలో వేల ఎకరాలు చేజిక్కుంచుకునే ప్లాన్ రెవెన్యూ అధికారులు సహకారం! ఓ మంత్రికీ భారీ ముడుపులు?! పలు జిల్లాల్లో ఇదే తరహా లావాదేవీలు! ఆయన...

జనసేనకు మాదాసు గంగాధరం గుడ్ బై

11 April 2021 10:31 PM IST
జనసేనకు మరో నేత గుడ్ బై చెప్పారు. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం ఆ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ...

ప్రపంచంలో టాప్ టెన్ ఖరీదైన నగరాలేవో తెలుసా?

11 April 2021 5:05 PM IST
సహజంగా నగరాల్లో జీవించాలంటే చాలా ఎక్కువ డబ్బులు కావాలి. కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో నివసించాలంటే అది కేవలం సంపన్నులకు మాత్రమే సాధ్యం...

మాస్క్ పెట్టుకోకపోతే వెయ్యి జరిమానా

11 April 2021 4:40 PM IST
తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో మాస్క్ ను తప్పనిసరి చేస్తూ జీవో జారీచేసింది. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. ఈ మేరకు...

క్వారంటైన్ లోకి పవన్ కళ్యాణ్

11 April 2021 1:33 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిబ్బందిలో పలువురు కరోనా బారినపడ్డారు.వీరంతా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. దీంతో ఆయన కూడా ముందు జాగ్రత్త చర్యగా...

వైసీపీ మంత్రుల ప్రచారానికి లేని 'కరోనా'..జగన్ సభకే ఎందుకు?

11 April 2021 12:54 PM IST
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే పలువురు మంత్రులు ఐదు లక్షల మెజారిటీ అంటే..మరికొంత మంది మూడు లక్షల...

టీడీపీకి పెద్దిరెడ్డి సంచలన ఛాలెంజ్

11 April 2021 12:48 PM IST
ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి సంచలన ఛాలెంజ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ...

జగన్ కీలక నిర్ణయం..తిరుపతి ప్రచారానికి దూరం

10 April 2021 5:04 PM IST
తిరుపతి వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి కోసం మంత్రులే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో ఒక రోజు సీఎం జగన్ కూడా తిరుపతి ప్రచారంలో పాల్గొంటారని వార్త...

ఏపీ డీజీపీపై ఫోర్జరీ ఆరోపణలు చేసిన ఏబీ

10 April 2021 5:01 PM IST
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. అందులో...

ఈఎస్ఐ కుంభకోణంపై ఈడీ విచారణ

10 April 2021 4:58 PM IST
తెలంగాణలో శనివారం నాడు కొత్త కలకలం రేగింది. ఎప్పుడో సద్దుమణిగిపోయిన ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయింది. శనివారం...

రియల్ ఎస్టేట్ లో పెరిగిన ఎన్ఆర్ఐ పెట్టుబడులు

10 April 2021 10:49 AM IST
ప్రపంచం అంతటా కోవిడ్ కల్లోలం కొనసాగుతున్నా భారత రియల్ ఎస్టేట్ లో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) పెట్టుబడులు మాత్రం పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే...

దొర దయతలచి ఇస్తే తీసుకోవాలి..లేదంటే నోరుమూసుకోవాలి

9 April 2021 9:40 PM IST
కెసీఆర్ ఎడమ కాలి చెప్పుకింద తెలంగాణ ఆత్మగౌరవంజులై8న పార్టీ పేరు..ఏజెండా వెల్లడివైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు ఖమ్మం 'సంకల్పసభ'లో వైఎస్ షర్మిల సంచలన...
Share it