Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
బ్యాంకులను ముంచి....వేల ఎకరాల భూ దందా
12 April 2021 10:13 AM ISTచిత్తూరు జిల్లాలో వేల ఎకరాలు చేజిక్కుంచుకునే ప్లాన్ రెవెన్యూ అధికారులు సహకారం! ఓ మంత్రికీ భారీ ముడుపులు?! పలు జిల్లాల్లో ఇదే తరహా లావాదేవీలు! ఆయన...
జనసేనకు మాదాసు గంగాధరం గుడ్ బై
11 April 2021 10:31 PM ISTజనసేనకు మరో నేత గుడ్ బై చెప్పారు. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం ఆ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ...
ప్రపంచంలో టాప్ టెన్ ఖరీదైన నగరాలేవో తెలుసా?
11 April 2021 5:05 PM ISTసహజంగా నగరాల్లో జీవించాలంటే చాలా ఎక్కువ డబ్బులు కావాలి. కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో నివసించాలంటే అది కేవలం సంపన్నులకు మాత్రమే సాధ్యం...
మాస్క్ పెట్టుకోకపోతే వెయ్యి జరిమానా
11 April 2021 4:40 PM ISTతెలంగాణ సర్కార్ రాష్ట్రంలో మాస్క్ ను తప్పనిసరి చేస్తూ జీవో జారీచేసింది. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. ఈ మేరకు...
క్వారంటైన్ లోకి పవన్ కళ్యాణ్
11 April 2021 1:33 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిబ్బందిలో పలువురు కరోనా బారినపడ్డారు.వీరంతా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. దీంతో ఆయన కూడా ముందు జాగ్రత్త చర్యగా...
వైసీపీ మంత్రుల ప్రచారానికి లేని 'కరోనా'..జగన్ సభకే ఎందుకు?
11 April 2021 12:54 PM ISTతిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే పలువురు మంత్రులు ఐదు లక్షల మెజారిటీ అంటే..మరికొంత మంది మూడు లక్షల...
టీడీపీకి పెద్దిరెడ్డి సంచలన ఛాలెంజ్
11 April 2021 12:48 PM ISTఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి సంచలన ఛాలెంజ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ...
జగన్ కీలక నిర్ణయం..తిరుపతి ప్రచారానికి దూరం
10 April 2021 5:04 PM ISTతిరుపతి వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి కోసం మంత్రులే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో ఒక రోజు సీఎం జగన్ కూడా తిరుపతి ప్రచారంలో పాల్గొంటారని వార్త...
ఏపీ డీజీపీపై ఫోర్జరీ ఆరోపణలు చేసిన ఏబీ
10 April 2021 5:01 PM ISTసీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. అందులో...
ఈఎస్ఐ కుంభకోణంపై ఈడీ విచారణ
10 April 2021 4:58 PM ISTతెలంగాణలో శనివారం నాడు కొత్త కలకలం రేగింది. ఎప్పుడో సద్దుమణిగిపోయిన ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయింది. శనివారం...
రియల్ ఎస్టేట్ లో పెరిగిన ఎన్ఆర్ఐ పెట్టుబడులు
10 April 2021 10:49 AM ISTప్రపంచం అంతటా కోవిడ్ కల్లోలం కొనసాగుతున్నా భారత రియల్ ఎస్టేట్ లో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) పెట్టుబడులు మాత్రం పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే...
దొర దయతలచి ఇస్తే తీసుకోవాలి..లేదంటే నోరుమూసుకోవాలి
9 April 2021 9:40 PM ISTకెసీఆర్ ఎడమ కాలి చెప్పుకింద తెలంగాణ ఆత్మగౌరవంజులై8న పార్టీ పేరు..ఏజెండా వెల్లడివైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు ఖమ్మం 'సంకల్పసభ'లో వైఎస్ షర్మిల సంచలన...












