Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
టార్గెట్ టీఆర్ఎస్..డ్యూటీ ఎక్కిన ఐటి..సీబీఐ..ఈడీ!
23 Aug 2022 1:59 PM ISTతెలంగాణలో కేంద్ర ఏజెన్సీలు డ్యూటీ ఎక్కాయి. అధికార టీఆర్ఎస్ టార్గెట్ గా అంతా సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది. లిక్కర్ స్కామ్ లో సీఎం కెసీఆర్...
జగన్ వినతులను మోడీ పట్టించుకోరా?!
23 Aug 2022 12:41 PM ISTమనీ మనీ సినిమాలో కోటా శ్రీనివాసరావుది ఓ పాపులర్ డైలాగ్ ఉంటుంది. 'సేమ్ టైప్ ఆఫ్ కార్డ్ ప్రింటెడ్. బట్ నేమ్స్ డిఫరెంట్' అని. ఏపీ సీఎం జగన్...
మేం పాదరక్షలు అందిస్తాం..మీరు కాళ్లులాగే రకం
22 Aug 2022 7:05 PM ISTతెలంగాణలో దుమారం రేపిన చెప్పుల అంశంపై తెలంగాణ బిజెపి ప్రెసిడెండ్ బండి సంజయ్ స్పందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన చెప్పులు అందించిన...
చెప్పుల వివాదం.. అప్పుడు అంజయ్య..ఇప్పుడు బండి సంజయ్
22 Aug 2022 2:12 PM ISTతెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ చెప్పుల వివాదంలో చిక్కుకున్నారు. కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షాకు ఆయన హడావుడిగా చెప్పులు అందించిన వీడియో...
తగ్గేదేలే అంటున్న గడ్కరీ
22 Aug 2022 12:45 PM ISTకేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తాను తగ్గేదేలే అంటున్నారు. ఇటీవలే అత్యంత ...
ఎన్టీఆర్ ను పిలిచి..రామ్ చరణ్ ను మరిచి!
22 Aug 2022 11:58 AM ISTHome Minister Amit Shah met Jr NTR in Hyderabadఅసలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా..ఎన్టీఆర్ ల భేటీ ఉద్దేశం ఏమిటి?. ఆర్ఆర్ఆర్ సినిమాపై అభినందనకా..లేక...
కెసీఆర్ కమ్యూనిస్టులను కలుపుకునేంత వీక్ అయిపోయారా?!
20 Aug 2022 6:11 PM ISTతెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఓ ఉప ఎన్నిక కోసం రాష్ట్రంలో పెద్దగా ఉనికే లేని కమ్యూనిస్టులను కలుపుకునేంత బలహీనంగా టీఆర్ఎస్...
ఇద్దరు పైలట్లు నిద్రపోయారు..ల్యాండింగ్ కూడా మర్చిపోయారు
19 Aug 2022 5:52 PM ISTషాకింగ్ న్యూస్. ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ లో సంచలన సంఘటన జరిగింది. విమానంలోని ఇద్దరు పైలట్లు ప్లైట్ ను ఆటోమోడ్ లో పెట్టేసి నిద్రపోయారు. విమానం...
ఇండిగో ఫస్ట్..విస్తారా సెకండ్
19 Aug 2022 5:24 PM ISTకోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే విమానయాన రంగం గాడిన పడుతోంది. ఈ ఏడాది జనవరి-జులై కాలంలో దేశ వ్యాప్తంగా 6.69 కోట్ల మంది విమాన ప్రయాణికులు రాకపోకలు...
బీఎస్ఈ షేర్ల విలువ 280.5 లక్షల కోట్లు
19 Aug 2022 4:57 PM ISTగత కొన్ని రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్లో షేర్లు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ మరోసారి తాజాగా 60 వేల పాయింట్లను తాకింది. జూన్, జులై నెలలతో...
మందు అమ్మకాలు పెంచాలి..ఐడియాలు ఇవ్వండి
18 Aug 2022 9:41 PM ISTతెలుగు రాష్ట్రాల ఆర్ధిక వనరుల్లో మద్యం ఆదాయం అనేది అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. భారత్ లోని పలు రాష్ట్రాలకు కూడా మద్యం అత్యంత ముఖ్యమైన...
మర్రి శశిధర్ రెడ్డి కూడా మాట్లాడారు
18 Aug 2022 5:33 PM ISTతెలంగాణలో కాంగ్రెస్ లో రచ్చ ఆగటం లేదు. ఒకరి తర్వాత ఒకరు బయటికి వచ్చి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి...












