Telugu Gateway

Politics - Page 74

సాక్షిలో తీసేసి.. సర్కారులో సలహాదారు పదవి

25 March 2020 9:16 AM IST
ఆర్. ధనుంజయ్ రెడ్డి. ఇటీవల వరకూ ఏపీలో సాక్షి పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్నారు. ఆయన్ను సాక్షి పత్రిక నుంచి తప్పించారు. ఆయన ప్లేస్ లో కొత్త వాళ్లకు...

కెసీఆర్ ఘాటు హెచ్చరికలు

24 March 2020 8:05 PM IST
రాత్రి ఏడు నుంచి ఉదయం ఆరు వరకూ కర్ఫ్యూఅత్యవసరం అయితే 100కు డయల్ చేయండిప్రజా ప్రతినిధులు ఏమి చేస్తున్నారు?లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారికి...

చంద్రబాబు పది లక్షలు...ఎమ్మెల్యేల నెల జీతం విరాళం

24 March 2020 7:29 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నిరోధానికి, సహాయక చర్యల కోసం తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ...

కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్ధిక మంత్రి

24 March 2020 4:01 PM IST
త్వరలోనే దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి సంబంధించిన...

మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహన్

23 March 2020 9:18 PM IST
మధ్యప్రదేశ్ లో బిజెపి సర్కారు కొలువుదీరింది. పక్కా వ్యూహాంతో అమలు చేసిన ప్లాన్ వర్కవుట్ కావటంతో కాంగ్రెస్ సర్కారు పతనం అయి...బిజెపి సర్కారు వచ్చింది....

జగన్ కు చంద్రబాబు లేఖ

23 March 2020 7:12 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి 2నెలలకు సరిపడా...

అమరావతి భూ గోల్ మాల్ పై సీబీ‘ఐ’

23 March 2020 6:24 PM IST
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్...

ఏడు గంటల నుంచి ఆరు వరకూ బయటకు రావొద్దు

23 March 2020 1:01 PM IST
‘సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దు. కాదని ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలే. అత్యవసరాలు ఏమైనా ఉంటే రాత్రి ఏడు గంటల...

కేంద్ర ప్రభుత్వ భవనాల కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా?

23 March 2020 12:24 PM IST
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయాటాన్ని హైకోర్టు తప్పుపట్టి...వెంటనే ఆ రంగులు...

రాజధాని భూముల్లో ఇళ్ళ స్థలాలు..హైకోర్టు స్టే

23 March 2020 11:59 AM IST
రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు అయింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత...

లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవాలి

23 March 2020 10:28 AM IST
కరోనా వ్యాధి నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. లాక్ డౌన్ ను ప్రజలు ప్రజలు సీరియస్ గా...

కరోనా కొరియాలో స్టార్ట్ అయింది అంట!.

22 March 2020 9:16 PM IST
సీఎం జగన్ వ్యాఖ్యల కలకలంకరోనా వైరస్. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ ఎక్కడ పుట్టిందో అందరికీ తెలుసు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మీడియా అంతటా ఇదే...
Share it