Telugu Gateway

Politics - Page 73

మోడీ క్షమాపణలు ఎందుకు చెప్పారు?

29 March 2020 1:32 PM IST
ప్రధాని నరేంద్రమోడీ అనూహ్యంగా ఆదివారం నాడు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆంక్షల వల్ల ప్రజలు, కూలీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తనకు తెలుసని అన్నారు....

తెలంగాణలో ఒక్క రోజే పది కొత్త కరోనా కేసులు

27 March 2020 6:14 PM IST
ఏప్రిల్ 15 వరకూ తెలంగాణ లాక్ డౌన్ ‘ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొవటానికి అయినా తెలంగాణ సర్కారు సర్వసన్నద్ధంగా ఉంది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం...

మెఘా కృష్ణారెడ్డికి ‘జగన్ ప్రత్యేక మినహాయింపు’

27 March 2020 4:24 PM IST
రాష్ట్ర ప్రజలకు వర్తించే రూల్...ఆయనకు వర్తించదా?సీఎం జగన్ ను కలసి ఐదు కోట్ల విరాళం అందించిన కృష్ణారెడ్డిదేశంలోని అగ్రశ్రేణి మౌలికసదుపాయాల కల్పనా సంస్థ...

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం

27 March 2020 3:18 PM IST
కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేకపోవటంతో ఏపీ సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఈ తరుణంలో...

ఈఎంఐల చెల్లింపులను వాయిదా వేయాలి

26 March 2020 9:21 PM IST
దేశాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న తరుణంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం...

ఎక్కడ వారు అక్కడే..అలా అయితేనే నియంత్రణ సాధ్యం

26 March 2020 7:09 PM IST
కరోనాను అరికట్టేందుకు ఈ పధ్నాలుగు రోజులు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఏపీకి చెందిన వారిని సొంత రాష్ట్రానికి...

పవన్ సాయం రెండు కోట్లు..14 ఏళ్ళ సీఎం చంద్రబాబు పది లక్షలు

26 March 2020 10:56 AM IST
చంద్రబాబు. పధ్నాలుగు సంవత్సరాలకుపైనే ముఖ్యమంత్రి. ఆయన కరోనాపై పోరుకు ఫ్యామిలీ పరంగా ప్రకటించిన సాయం పది లక్షల రూపాయలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా...

కరోనాపై పోరుకు టీఆర్ఎస్ ఎంపీల విరాళం

25 March 2020 9:22 PM IST
కరోనా వైరస్ పై పోరుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎంపీలు రెండు నెలల వేతానాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందించనున్నారు....

ఇది 130 కోట్ల మంది భారతీయులు చేస్తున్న యుద్ధం

25 March 2020 6:45 PM IST
కరోనా వైరస్‌పై 130 కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారని, గడప దాటకుండానే ఈ మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. మహాభారతాన్ని 18...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

25 March 2020 6:41 PM IST
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో...

వైసీపీ ఎంపీల రెండు నెలల విరాళం

25 March 2020 1:20 PM IST
కరోనా నియంత్రణ చర్యలకు వైసీపీ ఎంపీలు రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందులో ఒక నెల మొత్తం ప్రధాని మంత్రి సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఏపీ...

అమెరికాలో ఒక్క రోజే పది వేల కేసులు

25 March 2020 11:41 AM IST
కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ఒక్క రోజులోనే అమెరికాలో పది వేల కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయంటే పరిస్థితి అక్కడ ఎంత దారుణంగా ఉందో...
Share it