Telugu Gateway

Politics - Page 73

ఏప్రిల్ 7 నాటికి కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ

29 March 2020 9:35 PM IST
ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటికల్లా రాష్ట్రంలోని వివిధ...

మోడీ క్షమాపణలు ఎందుకు చెప్పారు?

29 March 2020 1:32 PM IST
ప్రధాని నరేంద్రమోడీ అనూహ్యంగా ఆదివారం నాడు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆంక్షల వల్ల ప్రజలు, కూలీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తనకు తెలుసని అన్నారు....

తెలంగాణలో ఒక్క రోజే పది కొత్త కరోనా కేసులు

27 March 2020 6:14 PM IST
ఏప్రిల్ 15 వరకూ తెలంగాణ లాక్ డౌన్ ‘ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొవటానికి అయినా తెలంగాణ సర్కారు సర్వసన్నద్ధంగా ఉంది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం...

మెఘా కృష్ణారెడ్డికి ‘జగన్ ప్రత్యేక మినహాయింపు’

27 March 2020 4:24 PM IST
రాష్ట్ర ప్రజలకు వర్తించే రూల్...ఆయనకు వర్తించదా?సీఎం జగన్ ను కలసి ఐదు కోట్ల విరాళం అందించిన కృష్ణారెడ్డిదేశంలోని అగ్రశ్రేణి మౌలికసదుపాయాల కల్పనా సంస్థ...

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం

27 March 2020 3:18 PM IST
కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేకపోవటంతో ఏపీ సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఈ తరుణంలో...

ఈఎంఐల చెల్లింపులను వాయిదా వేయాలి

26 March 2020 9:21 PM IST
దేశాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న తరుణంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం...

ఎక్కడ వారు అక్కడే..అలా అయితేనే నియంత్రణ సాధ్యం

26 March 2020 7:09 PM IST
కరోనాను అరికట్టేందుకు ఈ పధ్నాలుగు రోజులు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఏపీకి చెందిన వారిని సొంత రాష్ట్రానికి...

పవన్ సాయం రెండు కోట్లు..14 ఏళ్ళ సీఎం చంద్రబాబు పది లక్షలు

26 March 2020 10:56 AM IST
చంద్రబాబు. పధ్నాలుగు సంవత్సరాలకుపైనే ముఖ్యమంత్రి. ఆయన కరోనాపై పోరుకు ఫ్యామిలీ పరంగా ప్రకటించిన సాయం పది లక్షల రూపాయలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా...

కరోనాపై పోరుకు టీఆర్ఎస్ ఎంపీల విరాళం

25 March 2020 9:22 PM IST
కరోనా వైరస్ పై పోరుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎంపీలు రెండు నెలల వేతానాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందించనున్నారు....

ఇది 130 కోట్ల మంది భారతీయులు చేస్తున్న యుద్ధం

25 March 2020 6:45 PM IST
కరోనా వైరస్‌పై 130 కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారని, గడప దాటకుండానే ఈ మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. మహాభారతాన్ని 18...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

25 March 2020 6:41 PM IST
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో...

వైసీపీ ఎంపీల రెండు నెలల విరాళం

25 March 2020 1:20 PM IST
కరోనా నియంత్రణ చర్యలకు వైసీపీ ఎంపీలు రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందులో ఒక నెల మొత్తం ప్రధాని మంత్రి సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఏపీ...
Share it