Telugu Gateway

Politics - Page 75

వైరస్ వ్యాప్తి ఆందోళనకరం

21 March 2020 5:37 PM IST
దేశంలో కరోనా వైరస్ ఆందోళనకరంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం జనసేన నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా...

సీఎం మంత్రులను బెదిరించినట్లు నిమ్మగడ్డ ఎలా చెబుతారు?

21 March 2020 5:27 PM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ పై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోతే పదవులు...

తొలిసారి ఒకే మాటపై ఏపీలోని కీలక పార్టీలు

21 March 2020 9:45 AM IST
ఆశ్చర్యం. విచిత్రం. నిజంగా ఇది ఓ వింతే. ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఒక విషయంలో మాత్రం ఒకే మాటపై నిలబడ్డాయి. అసలు ఏపీ రాజకీయాలే విభిన్నం. ఒకరంటే...

జనతా కర్ఫ్యూను అందరూ పాటిద్దాం..పవన్ కళ్యాణ్

20 March 2020 6:02 PM IST
ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. అందరం ప్రధాని మోడీ చేసిన పాటిద్దాం అని అన్నారు. ఈ...

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఔట్..బిజెపి ఎంట్రీనే మిగిలింది!

20 March 2020 1:50 PM IST
ఫిరాయింపులకు బదులు ఇప్పుడు ఇదో కొత్త ఫార్ములా. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొంత మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకోవటం.వారి ద్వారా రాజీనామా చేయించటం. తర్వాత...

రమేష్ కుమార్ లేఖ అంశంపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

20 March 2020 11:37 AM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ అంశంపై మరింత స్పష్టత వచ్చింది. రమేష్ కుమార్ రాసిన లేఖ కేంద్ర హోం శాఖకు అందిందని...

ప్రపంచ యుద్ధాల కంటే ప్రమాదం కరోనా వైరస్

19 March 2020 9:09 PM IST
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విషయంలో దేశ ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడి సూచించారు.ఈ వైరస్ ప్రపంచ...

తెలంగాణలో అన్ని ప్రార్ధనాలయాలు బంద్

19 March 2020 7:56 PM IST
రాష్ట్రంలోని థియేటర్లు, పార్కుల మూసివేత ఈ నెలాఖరు వరకూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. తొలుత వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి...

ఎస్ఈసీ లేఖపై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు

19 March 2020 6:18 PM IST
ఏపీలో ఎస్ ఈసీ వివాదం అలా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసినట్లుగా చెబుతున్న లేఖపై వైసీపీ...

ఏపీ ఎస్ఈసీ కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత

19 March 2020 3:54 PM IST
ఏపీలో గతంలో ఎన్నడూ లేని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ సర్కారుకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం...

రంజన్ గొగోయ్ కు తొలి రోజే చేదు అనుభవం

19 March 2020 2:55 PM IST
బహుశా దేశ చరిత్రలో ఏ రాజ్యసభ సభ్యుడికి ఈ తరహా అవమానం జరిగి ఉండొకపోవచ్చు. అది కూడా ఓ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి జరిగింది. ఆయనే రంజన్...

ఏపీ సర్కారు తీరుపై ఐఏఎస్ ల్లో కలకలం!

19 March 2020 10:11 AM IST
శృతిమించిన విమర్శల ‘రాగం’ జాతీయ స్థాయిలో సర్కారు పరువు తీసిందా?!సిగ్గుంటే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజీనామా చేయాలి. ఇది చాలా మంది మంత్రులు,...
Share it