Telugu Gateway

Latest News - Page 682

రెండవ విడత వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల

27 Oct 2020 1:58 PM IST
ఏపీలో రైతులకు రెండవ విడత రైతు భరోసా నిధులు అందాయి. రాష్ట్రంలో 50.47 లక్షలకు దీని ద్వారా ప్రయోజనం లభించనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం...

డబ్బులు పోలీసులు పెట్టారని దుష్ప్రచారం

27 Oct 2020 12:38 PM IST
దుబ్బాకలో సోమవారం జరిగిన పరిణామాలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. బిజెపి ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతోంది. అధికార టీఆర్ఎస్ బిజెపిపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ...

తెలుగుదేశం పార్టీకి..ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు

27 Oct 2020 12:23 PM IST
తెలుగుదేశం పార్టీ మంగళగిరి కార్యాలయం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ...

దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలి

27 Oct 2020 11:41 AM IST
దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కోరారు. రాష్ట్రంలో పోలీసులు అధికార...

బిజెపి నేత కుష్పూ అరెస్ట్

27 Oct 2020 10:49 AM IST
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిన కుష్పూ రాజకీయ దూకుడు పెంచినట్లు కన్పిస్తోంది. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ...

అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి..లోకేష్ యాక్టివ్

27 Oct 2020 9:54 AM IST
ఇంత కాలం ట్విట్టర్ రాజకీయాలకే పరిమితం అయిన నారా లోకేష్ సడన్ గా ఎందుకు ఇంత యాక్టివ్ అయ్యారు. కరోనా వచ్చిన తర్వాత దాదాపు ఆరేడు నెలలుగా నారా లోకేష్ ...

ప్రపంచంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ

27 Oct 2020 9:48 AM IST
ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతి పెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధం అయింది. ఇప్పటి వరకూ సౌదీ అరేబియాకు చెందిన అరామ్ కోదే అతి పెద్ద ఐపివో. అరామ్ కో...

బండి సంజయ్ అరెస్ట్..దీక్ష ప్రారంభం

26 Oct 2020 10:01 PM IST
దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం మరింత వేడేక్కుతోంది. సోమవారం నాడు పరిణామాలు చకచకా సాగాయి. సిద్ధిపేటలో బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు బంధువుల ఇళ్ళలో 18 లక్షల...

నాయిని నర్సింహారెడ్డి ఇంట మరో విషాదం

26 Oct 2020 9:36 PM IST
వరస విషాదాలు. ఆ కుటుంబాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ నెల 22నే కార్మిక నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తుది శ్వాస విడిచిన విషయం...

మూడు మద్యం బాటిళ్ళు తెచ్చుకోవటం ఇక చెల్లదు

26 Oct 2020 9:18 PM IST
ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయని చాలా మంది పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇఫ్పటివరకూ మూడు బాటిళ్లు తెచ్చుకునేందుకు...

పోలవరంలో జగన్ సర్కారును 'ఫిక్స్' చేసిన సాక్షి

26 Oct 2020 8:09 PM IST
కేంద్రాన్ని మెప్పించి..ఒప్పించి..! పోలవరం పనులను ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి జగన్ మరి ప్రక్షాళన చేస్తే ఈ లెక్క తేడా ఎందుకు వచ్చిందో? మరి ఇదేంది?....

దుబ్బాక లో టెన్షన్ టెన్షన్..నోట్ల కట్టలు లభ్యం

26 Oct 2020 7:33 PM IST
రఘునందన్ రావు మామ ఇంట్లో 18 లక్షలు స్వాధీనం కొంత నగదు లాక్కెళ్లిన బిజెపి కార్యకర్తలు ఉప ఎన్నిక జరుగుతున్న దుబ్బాక లో కలకలం. బిజెపి అభ్యర్ధి రఘునందన్...
Share it