Telugu Gateway

Latest News - Page 549

ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ లో 'వకీల్ సాబ్'

27 April 2021 5:52 PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది. ఏప్రిల్ 30 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది....

ఏపీలో 18 ఏళ్ళ వాళ్లకు వ్యాక్సిన్ జూన్ లోనే

27 April 2021 5:35 PM IST
దేశ వ్యాప్తంగా మే 1 నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం ఆదేశించింది. ఈ దిశగా చర్యలు...

కోర్టులో హెచ్చరికలతో ఈసీఐ ముందు జాగ్రత్త చర్యలు

27 April 2021 5:15 PM IST
పశ్చిమ బెంగాల్, తమిళనాడు హైకోర్టుల వ్యాఖ్యలతో కేంద్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. దేశంలో కరోనా రెండవ దశ కరోనా...

తెలంగాణకు వ్యాక్సిన్ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలి

27 April 2021 5:00 PM IST
కృష్ణ ఎల్లాతో తెలంగాణ సీఎస్ భేటీ పెరుగుతున్న కరోనా కేసులతో రాష్ట్రాలు అన్నీ వ్యాక్సినేషన్ వేగం పెంచాలని నిర్ణయించాయి. మే 1 నుంచి 18 సంవత్సరాల పైబడిన...

భారత విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం

27 April 2021 11:11 AM IST
ప్రపంచంలోనే పలు దేశాలతో భారత్ సంబంధాలు కట్ అవుతున్నాయి. దీంతో ఆయా దేశాల మధ్య రాకపోకలు సాగించటం గగనం కానుంది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా...

'ఆచార్య' సినిమా విడుదల వాయిదా

27 April 2021 10:22 AM IST
కరోనా కారణంగా 'ఆచార్య' సినిమా విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా మే 13న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్,...

ఏపీలో జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ బంద్

26 April 2021 8:42 PM IST
ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే థియేటర్లలో 50 శాతం మేర మాత్రం సీటింగ్...

ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిందే

26 April 2021 7:46 PM IST
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అందరినీ వణికిస్తోంది. ఇప్పుడు ఆ వయస్సు..ఈ వయస్సు అన్న బేధం లేకుండా ప్రాణాలు తీస్తోంది. దీనికి కొంత మంది నిర్లక్ష్యం కూడా...

అవును..మద్రాస్ హైకోర్టు చెప్పింది నిజమే

26 April 2021 6:41 PM IST
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సీఈసీపై మండిపడ్డారు. సీఈసీ బిజెపి గూటి చిలకగా మారిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏడో దశ...

కర్ణాటక లో 14 రోజుల లాక్ డౌన్

26 April 2021 4:48 PM IST
దేశంలో కీలక రాష్ట్రాలు అన్నీ లాక్ డౌన్ లు పెడుతూ ముందుకు సాగుతున్నాయి. ఇఫ్పటికే ఢిల్లీ, ముంబయ్ లు ఇదే బాటలో ఉండగా..ఇప్పుడు ఆ జాబితాలో కర్ణాటక కూడా...

ఈసీ అధికారులపై మర్డర్ కేసు పెట్టాలి

26 April 2021 4:27 PM IST
పలు రాష్ట్రాల హై కోర్టులు ఎన్నికల సంఘాలపై మండిపపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ హైకోర్టు దివంగత సీఈసీ శేషన్ చేసిన దాంట్లో పది శాతం...

భారత పర్యాటకులకు మాల్దీవులు షాక్

26 April 2021 1:34 PM IST
టాలీవుడ్, బాలీవుడ్ ..ఇలా సెలబ్రిటీలు అందరూ గత ఏడాది కాలంగా చలో మాల్దీవులు అంటూ ఎంచక్కా అక్కడ చక్కర్లు కొట్టొచ్చారు. కొంత మందికి అక్కడి రిసార్ట్స్స్...
Share it