Telugu Gateway

Latest News - Page 533

భర్తల కంటే భరణాలే ఆకర్షణీయంగా మారుతున్నాయి!

18 May 2021 5:24 PM IST
మరీ ఎక్కువ సంపాదించకండి..మీ కోసం మీరు ఖర్చుపెట్టుకోండి 'బిల్ గేట్స్ విడాకులు. జెఫ్ బెజోస్ విడాకులు. ఇందులో నీతి ఏమిటంటే మరీ ఎక్కువ...

ఈటెల బెదిరింపులకు భయపడేవారెవరూ లేరు

18 May 2021 4:26 PM IST
ఆత్మగౌరవం ఉంటే రాజీనామా చెయ్ మంత్రి గంగుల ఫైర్ అధికార టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ఎటాక్ ప్రారంభించింది. మంగళవారం నాడు ఆయన చేసిన విమర్శలకు...

పూలు...పాజిటివిటి

18 May 2021 11:37 AM IST
రష్మిక మందన పూల గురించి చాలా చెబుతోంది. పూలు..పూలు..కొద్ది పూలతో కొంత సానుకూలత..ఆనందం కలుగుతోందని చెబుతుంది. ఆశ..పూర్తి స్థాయి ప్రేమ అంటూ ఇన్...

ఫరియా అబ్దుల్లా హంగామా

18 May 2021 11:33 AM IST
ఒక్క సినిమా..ఒకే ఒక్క సినిమా ఆమెకు ఎక్కడలేని పేరు తెచ్చిపెట్టింది. అంతే ఇప్పుడు టాలీవుడ్ లో ఆమెకు పలు అవకాశాలు క్యూకడుతున్నట్లు సమాచారం. అయితే కరోనా...

కరోనా రెండవ దశ తగ్గుముఖం ప్రారంభం

18 May 2021 11:13 AM IST
నిపుణులు చెబుతున్నట్లే జరుగుతోంది.. కరోనా రెండవ దశ కేసుల్లో తగ్గుదల ప్రారంభం అయినట్లే కన్పిస్తోంది. వరస పెట్టి విడుదల అవుతున్న గణాంకాలు ఇదే విషయాన్ని...

2023 తర్వాత నువ్వూ ఉండవు..నీ అధికారం ఉండదు

18 May 2021 10:57 AM IST
ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్కారం తో మర్యాద పాటిస్తున్నానని..సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారని...

ప్రైవేట్ కు వద్దు...ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరండి

17 May 2021 9:13 PM IST
ప్రజలు భయాందోళనలకు గురికావొద్దు అడ్మిషన్లు తగ్గుతున్నాయి..డిశ్చార్జ్ లు పెరుగుతున్నాయ్ తెలంగాణ సీఎం కెసీఆర్ కరోనా వైద్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం...

కరోనాతో అనాథలైన పిల్లల ఖాతాల్లో పది లక్షలు

17 May 2021 8:57 PM IST
ఏపీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా పిల్లలు అనాథలుగా మారితే వారి ఖాతాల్లో పది లక్షల రూపాయలు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు...

సుప్రీంను ఆశ్రయించిన టీవీ5, ఏబీఎన్ ఛానళ్లు

17 May 2021 7:58 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో తమపై కూడా రాజద్రోహం కింద కేసు నమోదు చేయటంపై తెలుగు ఛానళ్లు టీవీ5, ఏబీఎన్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఏపీసీఐడీ...

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి రఘురామకృష్ణంరాజు

17 May 2021 7:39 PM IST
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌ తరలిస్తున్నారు. సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో...

ఇద్దరు మంత్రుల అరెస్ట్..సీఎం ఫైర్

17 May 2021 6:56 PM IST
ఎన్నికలు ముగిసినా పశ్చిమ బెంగాల్ లో మాత్రం రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. సోమవారం నాడు అక్కడ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి మమతా...

ఏపీలో ఆరోగ్యశ్రీ జాబితాలోకి బ్లాక్ ఫంగస్

17 May 2021 5:41 PM IST
ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఇఫ్పటికే ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్స అందిస్తున్న ప్రభుత్వం ఇఫ్పుడు బ్లాక్ ఫంగస్ ను కూడా ఆ జాబితాలో...
Share it