Telugu Gateway

Andhra Pradesh - Page 113

అప్పట్లో పాక్ లో..ఇప్పుడు ఏపీలో

1 Jan 2021 9:57 PM IST
ఏపీలో వరసగా దేవాలయాలపై జరుగుతున్న దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పాకిస్థాన్ లో ఇలాంటి ఘటనలు జరిగేవని...

చల్లా రామకృష్ణారెడ్డి మృతి

1 Jan 2021 3:49 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో మరణించారు. ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. గత నెల 13న...

జమిలి ఎన్నికలు వస్తే జగన్ ఇంటికే

29 Dec 2020 4:40 PM IST
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మంగళవారం నాడు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించారు. ఈ...

ఎస్ఈసీతో చర్చలు జరపండి

29 Dec 2020 4:27 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు తొలుత ఎస్ఈసీతో చర్చలు...

టీడీపీ అధికార ప్రతినిధి దారుణ హత్య

29 Dec 2020 4:05 PM IST
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని గొడ్డళ్ళతో నరికి చంపేశారు. ఈ ఘటనలో నందం సుబ్బయ్య అక్కడికి అక్కడే ప్రాణాలు...

జూమ్ కు దగ్గరగా..భూమికి దూరంగా చంద్రబాబు

29 Dec 2020 2:06 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై సీఎం జగన్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఆయన తీరు జూమ్ కు దగ్గరగా..భూమికి దూరంగా ఉందన్నారు. నివర్ నష్టపరిహారం ఇస్తామని...

ఆయన వకీల్ సాబ్ కాదు..షకీలా సాబ్

29 Dec 2020 1:13 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కాదు..షకీలా సాబ్ అని జనం అనుకుంటున్నారు అని...

జగన్ మీడియా..సిమెంట్ వ్యాపారాలు వదిలేస్తే..నేను సినిమాలు మానేస్తా

28 Dec 2020 5:37 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలుగా మాట్లాడితే చొక్కా పట్టుకుని నిలదీసే రోజులు ఇవని..జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు....

దరఖాస్తు చేస్తే తొంభై రోజుల్లో ఇళ్ళ పట్టా

28 Dec 2020 4:16 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం అయిన ఇళ్ళ పట్టాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే క్రిస్మస్ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన...

చేప డ్రెస్ లో...రాశీ ఖన్నా

28 Dec 2020 4:02 PM IST
రాశీ ఖన్నా. చేప డ్రెస్ లో అదరగొడుతోంది. ఈ పొలుసుల పొలుసుల డ్రెస్ తో కొత్త థీరి చెబుతోంది. ప్రేమ..స్వచ్చమైన ఉద్దేశాలతో ముందుకు సాగితే ఎత్తుకు...

ఇళ్ళ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిన జగన్

25 Dec 2020 5:42 PM IST
పలుసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఇళ్ళ పట్టాల పంపిణీ ఎట్టకేలకు శుక్రవారం నాడు ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి...

పులివెందులకు ఏమిచ్చినా నా రుణం తీరదు

24 Dec 2020 5:50 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ...
Share it