Telugu Gateway

Andhra Pradesh - Page 104

నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

3 March 2021 1:04 PM IST
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ అంశం వివాదస్పదంగా మారుతోంది. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది....

ఎస్ఈసీ ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు

3 March 2021 11:40 AM IST
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొన్ని చోట్ల రీనామినేషన్లకు అనుమతిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేవేసింది....

చంద్రబాబుపై వైసీపీ నేతల ఫైర్

1 March 2021 6:18 PM IST
రేణిగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కింద కూర్చుని చేస్తున్న నిరసనపై అధికార వైసీపీ మండిపడింది. ఇదో రాజకీయ డ్రామాగా అభివర్ణించింది....

రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు ధర్నా

1 March 2021 4:11 PM IST
'పధ్నాలుగు సంవత్సరాలు సీఎంని. ప్రతిపక్ష నాయకుడిని. నన్ను ఎందుకు అడ్డుకున్నారు. ఇదేంటి. నాకెందుకు ఇచ్చారు నోటీసు . నేను రావటానికి కూడా పర్మిషన్...

వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ ఆంక్షలు

28 Feb 2021 6:41 PM IST
ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ వార్డు వాలంటీర్లపై ఆంక్షల కొరడా ఝుళిపించింది. ఎన్నికల ప్రక్రియలో వీరు ఏ మాత్రం జోక్యం చేసుకోకూడదని స్పష్టం...

ఉగాది నుంచి తిరుమలలో అన్ని ఆర్జిత సేవలు

27 Feb 2021 6:16 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది నుంచి కరోనా కారణంగా ఆగిపోయిన అన్ని ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకురావాలని...

జనసేనలో పెరిగిన జోష్

27 Feb 2021 3:11 PM IST
ఏపీలో మార్పుకు ఇదే సంకేతం పంచాయతీ ఎన్నికల అనంతరం జనసేనలో జోష్ పెరిగింది. ఈ ఎన్నికల్లో తమకు 27 శాతం ఓటింగ్ వచ్చిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

26 Feb 2021 5:09 PM IST
ఏపీలోని అధికార వైసీపీపై జనసేన అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీఠం కదులుతుందనే భయంతోనే జనసేనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. భీమవరం ఎమ్మెల్యే ఓ అకు...

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

26 Feb 2021 1:06 PM IST
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించిన షెడ్యూల్ ఫ్రకారమే ఏపీలోమున్సిపల్ ఎన్నికలు సాగనున్నాయి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి..కొత్తగా...

కడప స్టీల్ ప్లాంట్ భాగస్వామిగా లిబర్టీ స్టీల్ ఇండియా

23 Feb 2021 9:55 PM IST
ఏపీ కేబినెట్ మంగళవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష్తతన జరిగిన సమావేశంలో అమరావతితోపాటు కడప స్టీల్ ప్లాంట్...

ఏపీలో 80 శాతానికి పైగా పంచాయతీలు వైసీపీవే

22 Feb 2021 6:26 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. అయితే ఇందులో ఓ విచిత్రం ఉంది. ఎన్నికలు సక్రమంగా జరిగితే తమకంటే తమకు మరిన్ని...

ఏపీ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం

22 Feb 2021 11:54 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కేవలం 16 శాతం...
Share it