Telugu Gateway

Andhra Pradesh - Page 104

ఒక్క రోజు బడ్జెట్..ఓ రికార్డు

20 May 2021 5:10 PM IST
ఏపీ బడ్జెట్ 2.29 లక్షల కోట్లు ఏపీ సర్కారు ఓ కొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క రోజులో బడ్జెట్ ప్రవేశపెట్టడం...అది ఆమోదం పొందటం చకచకా జరిగిపోయాయి....

బడ్జెట్ సమావేశాలు...రాజ్ భవన్ నుంచే గవర్నర్ ప్రసంగం

20 May 2021 12:35 PM IST
కరోనా తో ఆర్ధిక రంగంపై ప్రభావం శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించటం సంప్రదాయం. అయితే కరోనా తెచ్చిన సమస్యల ...

ఏపీ సర్కారుకు కోర్టు ధిక్కార నోటీసులు

19 May 2021 4:16 PM IST
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో కీలక మలుపు. ఏపీ హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు...

ఏపీ అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం

18 May 2021 6:52 PM IST
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టడం...

కరోనాతో అనాథలైన పిల్లల ఖాతాల్లో పది లక్షలు

17 May 2021 8:57 PM IST
ఏపీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా పిల్లలు అనాథలుగా మారితే వారి ఖాతాల్లో పది లక్షల రూపాయలు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు...

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి రఘురామకృష్ణంరాజు

17 May 2021 7:39 PM IST
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌ తరలిస్తున్నారు. సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో...

ఏపీలో ఆరోగ్యశ్రీ జాబితాలోకి బ్లాక్ ఫంగస్

17 May 2021 5:41 PM IST
ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఇఫ్పటికే ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్స అందిస్తున్న ప్రభుత్వం ఇఫ్పుడు బ్లాక్ ఫంగస్ ను కూడా ఆ జాబితాలో...

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ విచారణ వాయిదా

17 May 2021 5:30 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టులో సోమవారం నాడు వాదనలు జరిగాయి. ఈ పిటీషన్ పై ఇప్పటికే కోర్టు...

ఏపీలో నెలాఖరు వరకూ కర్ఫ్యూ పొడిగింపు

17 May 2021 1:17 PM IST
రాష్ట్రంలో కరోనా కేసుల రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగించాలని...

రఘురామకృష్ణంరాజును రమేష్ ఆస్పత్రికి తరలించండి

16 May 2021 9:00 PM IST
సర్కారు అభ్యంతరం వైసీపీ ఎంపీ రఘురామరామకృష్ణంరాజు వ్యవహారం గంటగంటకో మలుపుతిరుగుతోంది. ఆయన్ను గుంటూరు జైలుకు తరలించగా..జిల్లా కోర్టు ఆదేశాల మేరకు...

ఏపీలో కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు

16 May 2021 7:31 PM IST
కరోనా మృతులకు సంబంధించి ఏపీ సర్కారు నూతన జీవో జారీ చేసింది. మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్...

రఘురామకృష్ణంరాజు ఖైదీ 3468

16 May 2021 7:14 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం ఆయన్ను అధికారులు గుంటూరు జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజుకు ఖైదీ...
Share it