Telugu Gateway

Top Stories - Page 182

తెలంగాణలో కొత్తగా 17 కేసులు

2 May 2020 9:29 PM IST
తగ్గినట్లే తగ్గుతున్నాయి. మళ్ళీ పెరుగుతున్నాయి. ఇది తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల పరిస్థితి. శనివారం నాడు రాష్ట్రంలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు...

టీటీడీలో ఆ ఉద్యోగులను తొలగించొద్దు

2 May 2020 9:01 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించటాన్ని జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఆక్షేపించారు. టీటీడీ తన...

ఈ సంక్షోభ సమయంలో కక్ష సాధింపులా?

2 May 2020 8:38 PM IST
ఏపీలోని వైసీపీ సర్కారు తీరు ను జనసేన తప్పుపట్టింది. సంక్షోభ సమయంలో ప్రజలు కష్టాలు తీర్చటం కంటే సర్కారు కక్ష సాధింపులపైనే దృష్టి పెట్టడం ఏ మాత్రం...

ఏపీలో 1525కి పెరిగిన కరోనా కేసులు

2 May 2020 1:09 PM IST
కర్నూలు జిల్లాలో కల్లోలం ఆగటం లేదు. ఇరవై నాలుగు గంటల్లో అక్కడ కొత్తగా మరో 25 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఏపీలోనే అత్యధిక కేసుల ఉన్న...

తెలంగాణలో ఆరు కేసులే

1 May 2020 7:26 PM IST
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండబట్టే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అంతే కానీ పరీక్షలు...

ఆ సీఎం పదవికి ఢోకా లేదు

1 May 2020 3:22 PM IST
నిన్నటి వరకు టెన్షన్ టెన్షన్. ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉంటారా?. రాజీనామా చేయాల్సి వస్తుందా అన్న అంశంపై చర్చోపచర్చలు సాగాయి. కానీ ఒక్క ఫోన్ కాల్ తో...

ఏపీలో మరో అరవై కేసులు

1 May 2020 12:47 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు లెక్క ఏ మాత్రం ఆగటం లేదు. పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తుండటంతో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 60 పాజిటివ్...

తెలంగాణలో మళ్ళీ పెరిగిన కేసులు

30 April 2020 9:18 PM IST
గత రెండు రోజులుగా అతి తక్కువ కేసులు నమోదు అయిన తెలంగాణలో మళ్లీ కేసులు ఒకింత పెరిగాయి. వరస రెండు రోజులు ఏడు లెక్కనే కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి....

లాక్ డౌన్ పై నిర్ణయం..మే5న తెలంగాణ కేబినెట్

30 April 2020 9:01 PM IST
తెలంగాణ మంత్రివర్గం ఈ నెల5న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నాం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణలో లాక్ డౌన్ ను మే 7...

రెచ్చగొడతారు..రెచ్చిపోవద్దు

30 April 2020 7:37 PM IST
సమస్యలను పక్కదారి పట్టించేందుకు కొంత మంది రెచ్చగొడతారు..కానీ జనసేన కార్యకర్తలు ఎవరూ రెచ్చిపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కరోనా...

కేంద్రమే వలస కూలీలను తరలించాలి

30 April 2020 5:33 PM IST
ఎక్కడికి వారు అక్కడకు వెళ్లొచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకోవటం ఏ మాత్రం సరికాదని తెలంగాణ పశుసంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల ...

చంద్రబాబు పీఏపై కేసు నమోదు

30 April 2020 1:55 PM IST
వైసీపీ నేత ఫిర్యాదు మేరకు తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు పీఏ మనోహర్ పై కేసు నమోదు అయింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, బ్యాంక్‌ నుంచి...
Share it