Telugu Gateway

Top Stories - Page 182

డాక్టర్లపై దాడిచేసేది శాడిస్టులే..ఈటెల

18 April 2020 12:46 PM IST
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్లపై దాడుల చేస్తున్న వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని నారాయణ గూడ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో...

ఏపీలో 603కు పెరిగిన కరోనా కేసులు

18 April 2020 10:56 AM IST
ఏపీలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లోనే ఇవి వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 603కు పెరిగింది. ఇందులో 42...

వైసీపీ నేత చంద్రమౌళి మృతి

17 April 2020 10:00 PM IST
రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి శుక్రవారం నాడు హైదరాబాద్ లో మరణించారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. చంద్రమౌళి రెండుసార్లు చిత్తూరు జిల్లా కుప్పం...

తెలంగాణలో 68 కాలేజీలు మూసివేత

17 April 2020 9:39 PM IST
తెలంగాణ సర్కారు ప్రైవేట్ కాలేజీలపై కొరడా ఝళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా..అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కాలేజీల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది....

తెలంగాణలో 766కు చేరిన కరోనా కేసులు

17 April 2020 9:00 PM IST
తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. ఒక్క శుక్రవారం నాడే కొత్తగా 66 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్...

ఊహించని కష్ట కాలం ఇది

17 April 2020 8:27 PM IST
“ఇది మనం ఎవరూ ఊహించని కష్ట కాలం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల కంటే ప్రజలకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వడమే ముఖ్యం అని భావించాం. ఆంధ్రప్రదేశ్ లో...

ఏపీకి లక్ష ర్యాపిడ్ కరోనా కిట్స్

17 April 2020 4:51 PM IST
ఏపీలో కరోనా పరీక్షల ఫలితం వేగం మరింత పెరగనుంది. దీనికి కారణానికి రాష్ట్రానికి కొత్తగా లక్ష కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ కరోనా పరీక్షల...

ఎయిర్ లైన్స్ కు కేంద్రం షాక్

16 April 2020 7:24 PM IST
దేశంలోని ఎయిర్ లైన్స్ కు పౌరవిమానయాన శాఖ షాక్ ఇచ్చింది. తొలి దశ లాక్ డౌన్..రెండవ దశ లాక్ డౌన్ సమయంలో విమాన టిక్కెట్లు బుక్ చేసుకుని వాటిని రద్దు ...

‘డుంజో’ చెప్పిన నిజాలు

16 April 2020 6:00 PM IST
దేశమంతా..కాదు కాదు ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా పేరు చెపితే వణికిపోతోంది. ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకోవటంతో ఎక్కడివారు అక్కడే గప్ చుప్. ఈ...

తెలంగాణ కేబినెట్ ఏప్రిల్ 19న

16 April 2020 12:42 PM IST
లాక్ డౌన్ మినహాయింపులు ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్న తరుణంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ 19న జరగనుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన జరిగే ...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ప్రకటన

15 April 2020 9:37 PM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు. తాను కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై థర్డ్ పార్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన...

తెలంగాణ, ఏపీల్లో రెడ్ జోన్లు ఇవే

15 April 2020 9:09 PM IST
కేంద్రం కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న జిల్లాల జాబితాను విడుదల చేసింది. హాట్ స్పాట్స్..రెడ్ జోన్స్ ను వెల్లడించింది. దేశంలో 170 జిల్లాలను కేంద్రం హాట్...
Share it