Telugu Gateway

Top Stories - Page 183

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు..ఏపీ విద్యా మంత్రి

15 April 2020 8:51 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట ఇస్తే దాన్ని అమలు పర్చటానికే కట్టుబడి ఉంటారు తప్ప..మాట తప్పరని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...

ఎంత మందికైనా కరోనా పరీక్షలు చేస్తాం

15 April 2020 8:11 PM IST
తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. వైరస్ సోకిన వారికి...

పల్లెల్లోనే భౌతిక దూరం పాటిస్తున్నారు

15 April 2020 7:00 PM IST
లాక్ డౌన్ సందర్భంగా పల్లెల్లోనే భౌతిక దూరం బాగా పాటిస్తున్నారని..పట్టణ యువతే మారాలని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. జాగ్రత్తగా...

ట్రంప్ నిర్ణయం ప్రమాదకరం

15 April 2020 5:41 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని రోజులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో)పై మండిపడుతున్నారు. గతంలో ప్రకటించినట్లుగానే డబ్ల్యుహెచ్...

ఏపీలో 500 దాటిన కరోనా కేసులు

15 April 2020 12:41 PM IST
కరోనా కేసులు ఏపీలో 500 మార్క్ ను దాటేశాయి. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ వెల్లడైన ఫలితాల్లో కొత్తగా 19 కేసులు...

మే 4 నుంచి ఇండిగో సర్వీసులు

14 April 2020 9:30 PM IST
దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఇండిగో’ మే 4నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఎంపిక చేసిన మార్గాల్లో...

ఏపీకి రిలయన్స్ ఐదు కోట్ల విరాళం

14 April 2020 8:35 PM IST
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనాపై పోరుకు ఏపీకి ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేసింది. ఈ మొత్తాన్ని సంస్థ ఆన్ లైన్ ద్వారా...

లాక్ డౌన్ విఫలమైతే ప్రత్యామ్నాయ వ్యూహం ఉందా?

14 April 2020 4:50 PM IST
దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాక్ డౌన్ పొడిగింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ లాక్‌డౌన్‌ సత్పలితాలను ఇవ్వకపోతే ప్రభుత్వం వద్ద...

విమాన, రైల్వే ప్రయాణికులకు నిరాశ

14 April 2020 4:44 PM IST
ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుంది. ఏప్రిల్ 15 నుంచి హాయిగా గాలిలో ఎగిరిపోవచ్చు అని చాలా మంది అనుకున్నారు. అనుకున్నదే తడవుగా విమాన టిక్కెట్లు కూడా...

ప్రధాని మోడీతో మాట్లాడా..చంద్రబాబు

14 April 2020 2:08 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ప్రధాని నరేంద్రమోడీతో మాట్లారంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రధాని...

గుంటూరులో కరోనా కేసులు109

14 April 2020 11:46 AM IST
ఏపీలో వంద కేసులు దాటిన జిల్లాగా గుంటూరు నిలిచింది. ఇక్కడ కేసుల సంఖ్య 109కు పెరిగింది. ఒక్క మంగళవారం నాడే జిల్లాలో కొత్తగా 16 పాజిటివ్ కేసులు వెలుగు...

లాక్ డౌన్ ను లెక్కచేయని కరోనా

14 April 2020 11:36 AM IST
లాక్ డౌన్ ను లెక్క చేయకుండా దేశంలో కరోనా వైరస్ రెచ్చిపోతుంది. తొలి రోజుల్లో పరిమిత సంఖ్యలో ఉన్న కేసులు గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో పెరుగుతూ...
Share it