Telugu Gateway

Top Stories - Page 181

భక్తులకు తెరుచుకోనున్న తిరుమల ద్వారాలు

2 Jun 2020 5:00 PM IST
కరోనా కారణంగా తొలిసారి లక్షలాది మంది భక్తులకు గత కొన్ని నెలలుగా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కరువైంది. త్వరలోనే భక్తులకు వెంకన్న దర్శనం అందుబాటులోకి...

జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

2 Jun 2020 11:35 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం అయితే జగన్ మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్...

తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్ లు

2 Jun 2020 10:58 AM IST
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు అందరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం నాడు వీరు పలు నిరసన కార్యక్రమాలు ప్లాన్ చేశారు....

తెలంగాణ అంతటా అవతరణ ఉత్సవాలు

2 Jun 2020 10:36 AM IST
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతటా ఉత్సవాలు సాగాయి. కరోనా కారణంగా ఈ సారి అత్యంత సాదాసీదాగా ఈ ఉత్సవాలు జరిగాయి. ముఖ్యమంత్రి కెసీఆర్...

‘మేక్ మై ట్రిప్’ లో 350 మంది ఉద్యోగుల తొలగింపు

1 Jun 2020 9:16 PM IST
ప్రముఖ ట్రావెల్ కంపెనీ ‘మేక్ మై ట్రిప్’ 350 మంది ఉద్యోగులను తొలగించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ చెబుతోంది....

సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటా

1 Jun 2020 4:35 PM IST
న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు అందుకున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ...

ఢిల్లీకి సీఎం జగన్

1 Jun 2020 1:09 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీ పర్యటన తలపెట్టారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం హోం మంత్రి అమిత్ షాతో సమావేశం మాత్రం ఖరారు అయినట్లు...

జగన్ తీరు ‘నేనే రాజు..నేనే మంత్రి’లా ఉంది

1 Jun 2020 11:52 AM IST
మాజీ ఎంపీ, సీనియర్ నేత జె సీ దివాకర్ రెడ్డి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నియంతలా పరిపాలిస్తున్నాడని ఆరోపించారు. 151 సీట్లు గెలిచాను...

పాస్ ఉంటేనే ఏపీలోకి అనుమతి

1 Jun 2020 11:23 AM IST
తెలంగాణ సర్కారు అంతరాష్ట్ర రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఏపీ సర్కారు మాత్రం ‘ఈ-పాస్’ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అంతే...

జగదీష్ రెడ్డి..ఉత్తమ్ మాటల యుద్ధం

31 May 2020 9:00 PM IST
‘నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు. ’ ఇదీ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి...

లాక్ డౌన్ లో తరలించిన ఆ ఇసుక ఎక్కడ?

31 May 2020 5:26 PM IST
ఏపీలో లాక్ డౌన్ సమయంలోనూ ఇసుక లారీలు విపరీతంగా తిరిగాయని..కానీ ఆ ఇసుక డంపింగ్ కేంద్రాలకు మాత్రం చేరలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీ...

చంద్రబాబుపై కేసు నమోదు

31 May 2020 4:28 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడిపై నందిగామలో కేసు నమోదు అయింది. కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘించారనే అంశంపై ఆయనపై కేసు నమోదు...
Share it