Telugu Gateway

Telangana - Page 97

తప్పుడు ప్రచారంపై పరువు నష్టం దావా వేస్తా

5 Jan 2021 11:05 AM IST
తెలంగాణ అగ్రోస్ మాజీ ఛైర్మన్ లింగంపల్లి కిషన్ రెడ్డిపై తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని...

తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే

1 Jan 2021 3:53 PM IST
బిజెపితో 30 మంది అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది...

ఎల్ఆర్ఎస్ పై సర్కారు కీలక నిర్ణయం

29 Dec 2020 7:16 PM IST
ఎల్ఆర్ఎస్ వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. అటు ప్రజల నుంచి ఇటు రాజకీయ పార్టీల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం...

టీఆర్ఎస్ కు షాక్

28 Dec 2020 4:37 PM IST
అధికార టీఆర్ఎస్ కు షాక్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిభట్ల మున్సిపల్‌ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. గతకొంతగా ఆ...

బ్లాక్ లిస్ట్ లో మంత్రి మల్లా రెడ్డి కాలేజీ

25 Dec 2020 8:19 PM IST
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి షాక్. నకిలీ డాక్యుమెంట్లతో తమ కాలేజీల గ్రేడ్ పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి. దీంతో మల్లారెడ్డికి చెందిన...

బడ్జెట్లో తెలంగాణ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

23 Dec 2020 8:20 PM IST
రానున్న బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి ప్రత్యేక నిధులు...

తెలంగాణకు యూకె నుంచి 358 మంది

22 Dec 2020 9:13 PM IST
యూకె. ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అందుకే ఆ దేశం నుంచి వచ్చిన వారిని గుర్తించే ప్రక్రియ చేపట్టారు. ఓ వైపు కొత్త వైరస్ కు ఆందోళన చెందాల్సిన...

హైదరాబాద్ లో ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్

22 Dec 2020 4:24 PM IST
చైనాకు చెందిన ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఒప్పో హైదరాబాద్ లో దేశంలోనే తొలిసారి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది....

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు పాత పద్దతిలోనే

19 Dec 2020 7:20 PM IST
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి చుట్టూ వివాదాలు ముసురుకోవటంతో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పాత పద్దతిలోనే చేయాలని నిర్ణయించారు....

ఆదిలాబాద్ లో కాల్పుల కలకలం

18 Dec 2020 7:46 PM IST
ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ జరిపిన కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఇద్దరు తీవ్ర గాయాల పాలు అయ్యారు. కాల్పులు జరపటంతో పాటు తల్వార్ తో కూడా...

జీహెచ్ఎంసీలో 'ఐ ఫోన్ల పంచాయతీ'

18 Dec 2020 7:26 PM IST
ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి..పలితాలు కూడా వచ్చేశాయి. కానీ విచిత్ర పరిస్థితుల నేపథ్యంలో పాత కమిటీనే ఇంకా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికలు అయిపోయాక...

రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దు

17 Dec 2020 10:14 PM IST
తెలంగాణ హైకోర్టులో గురువారం నాడు ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అంశంపై విచారణ జరిగింది. వ్యవసాయేతర ఆస్తుల...
Share it