Telugu Gateway

You Searched For "Latest telugu news"

జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్

3 Dec 2020 8:30 PM IST
హోరాహోరీగా సాగిన జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే ఒక్కో సంస్థ ఒక్కో రకమైన ఫలితాలను వెల్లడించింది. అయితే ఓవరాల్ గా...

జగన్ జీరో సీఎం

3 Dec 2020 8:25 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ పై రోజుకో కొత్త విమర్శ చేస్తున్నారు. ఇటీవలే జగన్ ను ఫేక్ సీఎం అంటూ సంభోదించిన...

రజనీకాంత్ డిసైడ్ అయ్యారు

3 Dec 2020 5:56 PM IST
వస్తారా?. అసలు వస్తారా?. రజనీకాంత్ రాజకీయ ప్రవేశ వార్తలపై చాలా మందిలో ఒక రకమైన నిర్లిప్తత వచ్చింది. ఎందుకంటే అదిగో వస్తున్నాడు ..అదుగో అంటూ కొన్ని...

ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్..ఎస్ఈసీ నిర్ణయంలో జోక్యానికి నో

3 Dec 2020 2:48 PM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్...

హెచ్ డీఎఫ్ సీకి ఆర్ బిఐ షాక్

3 Dec 2020 2:23 PM IST
ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంకు హెచ్ డీఎఫ్ సీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) షాకిచ్చింది. వరస పెట్టి బ్యాంక్ ఆన్ లైన్ లావాదేవీల్లో అంతరాయాలు...

ఉద్రిక్తంగా మారుతున్న రైతు ఆందోళనలు

3 Dec 2020 10:19 AM IST
రైతు చట్టాల వ్యవహారం కేంద్రంలోని మోడీ సర్కారుకు చిక్కులు తెచ్చిపెడుతోంది. డిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన దేశంలోనే కాకుండా..విదేశాల...

వ్యాక్సిన్ సరఫరా కోసం స్పైస్ జెట్ ప్రత్యేక విమానాలు

2 Dec 2020 9:50 PM IST
అంతర్జాతీయంగా కరోనా వ్యాక్సిన్ కు వేగంగా అనుమతులు వస్తున్నాయి. ఈ తరుణంలో వీటి సరఫరా కూడా కీలకం కానుంది. వ్యాక్సిన్ సరఫరాకు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి...

పోలవరం నిధులపై కేంద్రాన్ని ఒప్పించారా?

2 Dec 2020 8:23 PM IST
పోలవరంలో తాము అవినీతి చేస్తే వైసీపీ ప్రభుత్వం ఎందుకు నిరూపించలేకపోతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. పోలవరం పేరుతో వైసీపీ నేతలు...

రైతుల సమస్యలు వదిలి అసెంబ్లీలో బూతులు తిట్టుకుంటారా?

2 Dec 2020 7:44 PM IST
రైతులకు ఎకరాకు 25 వేలు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు నివర్ తుఫాన్ బాధిత రైతులను పరామర్శించారు. కౌలు రైతులను...

పోలవరం చర్చ..టీడీపీ సభ్యుల సస్పెన్షన్

2 Dec 2020 4:13 PM IST
పోలవరం ప్రాజెక్టు అంశం బుధవారం నాడు శాసనసభలో దుమారం రేగింది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతోనే...

ఏపీలో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభం

2 Dec 2020 3:53 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఏపీ-అమూల్ పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడి రైతులు లీటర్ కు అదనంగా నాలుగు రూపాయలు అదనపు...

బండి సంజయ్ కు ప్రధాని మోడీ ఫోన్

2 Dec 2020 2:30 PM IST
తెలంగాణలో బిజెపి అనూహ్యంగా దూకుడు పెంచింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు పలు వ్యూహాలు రచిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం ఆ...
Share it