Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
మే 31 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం
30 April 2021 1:34 PM ISTదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఇప్పటికే ప్రపంచంలోని పలు కీలక దేశాలు భారత్ నుంచి విమాన సర్వీసులను అనుమతించటం లేదు. ఎయిర్ బబుల్ ఒప్పందాలు...
పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయండి
30 April 2021 12:31 PM ISTఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నందున పరీక్షలు...
జూబ్లిహిల్స్ సొసైటీ అక్రమార్కులకు ఆ ఎంపీ అండ ఎందుకు?
30 April 2021 10:51 AM ISTపాలక మండలి మారాక జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో జరిగిన కోట్లాది రూపాయల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ కేసుకు సంబంధించి ఇప్పటికే...
తిరుపతిలో వైసీపీ..సాగర్ లో టీఆర్ఎస్
29 April 2021 9:36 PM ISTతెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీకి, ఏపీలో తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు...
తమిళనాడులో డీఎంకె హవా
29 April 2021 8:45 PM ISTతమిళనాడు ఫలితాలు ముందు నుంచి ఊహించినట్లే ఉండబోతున్నాయా?. ఎగ్జిట్ పోల్్క చూస్తే అదే నిజం అన్పిస్తోంది. ఈ ఎన్నికల్లో డీఎంకె తన హవా చూపించబోతుంది. ...
పశ్చిమ బెంగాల్ మళ్ళీ మమతాదే!
29 April 2021 8:18 PM ISTటీఎంసీకి 158, బిజెపికి115 సీట్లు టైమ్స్ నౌ..సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ రిపబ్లిక్...మరికొన్ని ఛానళ్ళ అంచనా బిజెపిదే అధికారం పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి...
రాష్ట్రాలకు కోవాగ్జిన్ డోసు 400 రూపాయలకు
29 April 2021 6:54 PM ISTభారత్ బయోటెక్ కూడా తన వ్యాక్సిన్ ధరలను తగ్గించింది. రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ ధరను డోసు 400 రూపాయలకే సరఫరా చేస్తామని కంపెనీ అధికారికంగా...
ప్రపంచంతో భారత్ ప్రయాణ సంబంధాలు కట్!
29 April 2021 6:07 PM ISTప్రపంచ దేశాలు అన్నీ ఇప్పుడు భారత్ అంటే భయపడుతున్నాయి. అందుకే వరస పెట్టి నిషేధాలు విధిస్తున్నాయి. వ్యాపారులు..విద్యార్ధులు..పర్యాటకులు ఇలా ఒకరేమిటి...
ప్రజల ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యమా?
29 April 2021 5:02 PM ISTతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా రెండవ దశ ఉధృతంగా ఉన్న సమయంలో నోటిఫికేషన్ ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది....
కరోనా ను అంచనా వేయటంలో కేంద్రం విఫలం
29 April 2021 2:17 PM ISTలాక్ డౌన్ ఆలోచన లేదు ఇప్పుడే 18 ఏళ్ల సంవత్సరాల వారికి వ్యాక్సిన్ సాధ్యం కాదు పాక్, బంగ్లాదేశ్ లు కూడా భారత్ కు సాయం చేస్తామనే స్థితికి తెచ్చారు ...
త్వరగా భారత్ వదిలిరండి
29 April 2021 2:03 PM ISTఅమెరికా పౌరులకు ఆ దేశం మరో హెచ్చరిక చేసింది. ఇప్పటికే ఎవరూ భారత్ వెళ్లొద్దని హెచ్చరికలు చేసిన ఆ దేశం...ఇప్పుడు భారత్ లో ఉన్న అమెరికా పౌరులు తక్షణమే...
చార్ దామ్ యాత్ర రద్దు
29 April 2021 1:05 PM ISTఎట్టకేలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ దామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల వరకూ ప్రభుత్వం యాత్ర విషయంలో ముందుకెళ్ళాలని నిర్ణయించింది. ...












