Telugu Gateway

You Searched For "Latest telugu news"

రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు

21 May 2021 5:12 PM IST
సుప్రీంకోర్టు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని ఆదేశించారు. షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు...

సంచలనం..రఘురామకృష్ణంరాజుకు గాయాలు నిజమే

21 May 2021 1:22 PM IST
ఆర్మీ ఆస్పత్రి నివేదికను చదివి విన్పించిన న్యాయమూర్తి సంచలనం. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కాలుకు...

ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు

21 May 2021 11:30 AM IST
ఎన్నికలు పూర్తి అయి..కౌంటింగ్ దశలో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రద్దు అయ్యాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు...

ఎస్ బిఐ ఆన్ లైన్ సేవలకు అంతరాయం

20 May 2021 10:00 PM IST
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బి) కీలక ప్రకటన చేసింది. మూడు రోజుల పాటు బ్యాంకుకు చెందిన పలు ఆన్ లైన్ సేవలు...

అంతర్జాతీయ ప్రయాణాలు సురక్షితం కాదు

20 May 2021 9:23 PM IST
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అంతర్జాతీయ ప్రయాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా పోరులో ఇంకా చేయాల్సింది చాలా ఉందని, కొత్త వేరియంట్ల కారణంగా ...

ఐటి రిటర్న్స్ దాఖలు గడువు పెంపు

20 May 2021 8:30 PM IST
కేంద్రం ఈ సంవత్సరం కూడా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు గడువు పెంచింది. కరోనా రెండవ దశ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు....

రెమిడెసివర్ వాడొద్దు..డబ్ల్యూహెచ్ వో

20 May 2021 7:39 PM IST
కరోనా అంటే..రెమిడెసివర్. రెమిడెసివర్ తో పాటు స్టెరాయిడ్స్ వాడటంతో చాలా మంది కరోనా పేషంట్లు నానా ఇబ్బందులు పడ్డారు.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా...

ముఖ్యమంత్రులను మాట్లాడనివ్వరా?

20 May 2021 6:57 PM IST
మొన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్. నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రధాని నరేంద్రమోడీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా తీవ్రత...

కుట్రలు పన్ని గోడలపై రంగులు తుడిచేశారు కానీ..!

20 May 2021 6:09 PM IST
అభివృద్ధి అంటే నాలుగు భవనాలు కాదు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన సభలో పలు...

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

20 May 2021 5:31 PM IST
ఏపీకి చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎన్ని నిరసనలు వ్యక్తం అయినా...

ఒక్క రోజు బడ్జెట్..ఓ రికార్డు

20 May 2021 5:10 PM IST
ఏపీ బడ్జెట్ 2.29 లక్షల కోట్లు ఏపీ సర్కారు ఓ కొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క రోజులో బడ్జెట్ ప్రవేశపెట్టడం...అది ఆమోదం పొందటం చకచకా జరిగిపోయాయి....

ఎన్టీఆర్ చేతి నిండా సినిమాలే

20 May 2021 1:38 PM IST
ఓ వైపు ఆర్ఆర్ఆర్ సినిమా. ఇది కాగానే ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో కలసి మరో సినిమా. ఇది ఎన్టీఆర్ 30వ సినిమా. ఎన్టీఆర్ 31 వ సినిమా కూడా లైన్ లోకి...
Share it