Telugu Gateway

You Searched For "Latest telugu news"

దూళిపాళ నరేంద్రకు బెయిల్ మంజూరు

24 May 2021 11:08 AM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రకుమార్ కు బెయిల్ మంజూరు అయింది. సోమవారం నాడు ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది....

గుడ్ న్యూస్..భారీగా తగ్గుతున్న కరోనా కేసులు

24 May 2021 10:57 AM IST
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న లాక్ డౌన్లు సత్ఫలితాలు ఇస్తున్నట్లే కన్పిస్తోంది. అదే సమయంలో మే నెలాఖరు నాటికి..జూన్ మధ్య నాటికి కరోనా...

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్యపై ఫిర్యాదు

24 May 2021 10:04 AM IST
కొత్త మలుపు తిరిగిన 1519 గజాల 853 ఎఫ్ ఫ్లాట్ వివాదం ఇప్పటికే తుమ్మల నరేంద్రచౌదరి తదితరులపై కేసు నమోదు వెంకాయమ్మపై పోలీస్ స్టేషన్ లో జూబ్లిహిల్స్...

రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలు సరికాదు

23 May 2021 9:30 PM IST
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఘాటు లేఖతో కేంద్రం కూడా స్పందించింది. ఇటీవల యోగా గురు బాబా రామ్ దేవ్ అల్లోపతి వైద్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు....

అత్యవసర మందులు అన్నా ఆపారు

23 May 2021 7:01 PM IST
లాక్ డౌన్ లో చాలా మంది ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వారిని పోలీసులు బాగా కట్టడి చేసే పనిలో ఉన్నారు. అయితే అత్యవసర...

నిజం చెప్పి ..చిక్కుల్లో పడ్డ సీరం

23 May 2021 6:30 PM IST
దేశ వ్యాక్సినేషన్ విధానంపై విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అదే సమయంలో దేశంలో అత్యధిక వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్న సీరమ్ సంస్థ కూడా వాస్తవాలు చెప్పి...

షహరన్ పూర్ నుంచి హిమాలయాల మేజిక్

22 May 2021 9:30 PM IST
అద్భుతమైన హిమాలయాల అందాలు చూడాలి అని చాలా మంది కోరుకుంటారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. అంతే కాదు..దేశ వ్యాప్తంగా పలు...

బాబా రామ్ దేవ్ పై ఐఎంఏ ఫైర్..చర్యలకు డిమాండ్

22 May 2021 6:17 PM IST
కరోనా నివారణకు 'కరోనిల్' పేరుతో మందు తయారు చేసినట్లు నానా హంగామా చేసిన బాబా రామ్ దేవ్ ఇప్పుడు తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఎలాంటి అనుమతులు...

ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్లు ఇవ్వొద్దు

22 May 2021 5:44 PM IST
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ వ్యాక్సిన్లకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి తాజాగా మరో లేఖ రాశారు. ఇందులో ఆయన ప్రైవేట్...

భారత విమానాలపై నిషేదాన్ని పొడిగించిన కెనడా

22 May 2021 1:02 PM IST
కెనడా మరోసారి భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. జూన్ 21 వరకూ భారత్ నుంచి ప్రయాణికుల విమానాలను అనుమతించబోమని వెల్లడించారు. తొలుత ఏప్రిల్ 22...

తలసరి ఆదాయంలో భారత్ ను దాటేసిన బంగ్లాదేశ్

21 May 2021 7:56 PM IST
ఒకప్పడు అంటే..2007లో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ తలసరి ఆదాయంలో సగం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి?. తాజాగా వెలుగుచూసిన నివేదికల ప్రకారం...

ఎంజీఎంను సందర్శించిన సీఎం కెసీఆర్

21 May 2021 6:15 PM IST
కరోనా వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వరస పెట్టి ఆస్పత్రుల సందర్శన ప్రారంభించారు. ఇటీవలే హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించి..అక్కడ...
Share it