Telugu Gateway

You Searched For "Latest telugu news"

అర్య‌న్ ఖాన్ కు మ‌రోసారి నిరాశ‌

20 Oct 2021 4:36 PM IST
డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్య‌న్ ఖాన్ కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. బుధ‌వారం నాడు ఆర్యన్‌ బెయిల్‌ పటిషన్‌ను విచారించిన ముంబ‌య్ కోర్టు మరోసారి...

ప‌ట్టాభిది దారుణ‌మైన భాష‌

20 Oct 2021 3:05 PM IST
ఏపీలో రాజ‌కీయ పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై డీజీపీ గౌతం స‌వాంగ్ మీడియాతో మాట్లాడారు. మీడియా స‌మావేశంలో టీడీపీ నేత పట్టాభి మాట్లాడింది.....

దాడుల‌కు నిర‌స‌న‌గా చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష

20 Oct 2021 2:41 PM IST
తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాలు, ఆ పార్టీ నేత ప‌ట్టాభి ఇంటిపై దాడి విష‌యాన్ని టీడీపీ సీరియ‌స్ గా తీసుకుంది. బుధ‌వారం నాడు రాష్ట్ర బంద్ కు...

సీఐపై దాడి కేసు..ఏ1గా నారా లోకేష్‌

20 Oct 2021 2:30 PM IST
ఏపీ రాజ‌కీయం కేసుల‌తో హోరెత్తుతోంది. ఒక‌రిపై ఒక‌రు కేసులు పెట్టుకుంటున్నారు. ప‌ర‌స్ప‌ర దాడుల‌కు దిగుతున్నారు. మంగ‌ళ‌వారం నాటి దాడుల అనంత‌రం టీడీపీ...

ఇలాంటి బూతులు ఎప్పుడూ విన‌లేదు

20 Oct 2021 2:16 PM IST
ఏపీ సీఎం జ‌గన్మోహ‌న్ రెడ్డి టీడీపీ ఆఫీసుల‌పై దాడి అంశంపై స్పందించారు. 'జగనన్న తోడు' కార్యక్రమం సంద‌ర్భంగా మాట్లాడుతూ ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు....

సొసైటీని సొంత ఆస్తిలా వాడేశారు

20 Oct 2021 10:24 AM IST
అనుమ‌తి తీసుకున్న‌ది ఒక దానికి. కానీ అద్దెకు ఇచ్చింది మ‌రొదానికి. చేతిలో మీడియాలో ఉంది. ప్ర‌భుత్వ పెద్ద‌ల అండ ఉంది. ఎన్ని అక్ర‌మాలు చేసినా మ‌న‌కేమీ...

కెసీఆర్ కు డేంజ‌ర్ బెల్స్!

20 Oct 2021 9:04 AM IST
తెలంగాణ దేశానికే ఆద‌ర్శం. దేశం అంతా తెలంగాణ‌ను కాపీకొడుతోంది. ప‌రిపాల‌న‌లో కొత్త‌పుంత‌లు తొక్కిస్తున్నాం. దేశాన్ని సాకుతున్న కీల‌క రాష్ట్రాల్లో...

అరాచ‌కానికి కేరాఫ్ అడ్ర‌స్ గా ఏపీ

19 Oct 2021 8:28 PM IST
ఏపీలో టీడీపీ కార్యాల‌యాల‌పై దాడుల ఘ‌ట‌న‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖండించారు. ఈ దాడుల‌పై ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సత్వరం చర్యలు...

సీఎం..డీజీపీ క‌ల‌సి చేయించిన దాడి ఇది

19 Oct 2021 8:20 PM IST
ఏపీలో తెలుగుదేశం ప్ర‌ధాన కార్యాల‌యంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాల‌యాల‌పై జ‌రిగిన దాడుల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు స్పందించారు. పార్టీ...

యాదాద్రిలో మార్చి28న మ‌హాకుంభ సంప్రోక్షణ

19 Oct 2021 7:59 PM IST
తెలంగాణ‌లో ప్ర‌ముఖ దేవాల‌యం యాదాద్రి పునః ప్రారంభ ముహుర్తం ఖారారైంది. వ‌చ్చే ఏడాది మార్చి 28న మ‌హాకుంభ సంప్రోక్షణ ఉంటుంద‌ని వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం...

ఏపీలో తెలుగుదేశం కార్యాల‌యాల‌పై దాడులు

19 Oct 2021 6:12 PM IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు విమ‌ర్శ‌ల స్థాయి దాటి దాడుల‌కు స్థాయికి చేరాయి. తెలుగుదేశం ప్ర‌ధాన కార్యాల‌యంతోపాటు టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి...

దేశంలో ఖ‌రీదైన ఉప ఎన్నిక‌గా హుజూరాబాద్

19 Oct 2021 5:34 PM IST
ఉద్యోగాల గురించి మాట్లాడినందుకు నిరోష‌ అనే మ‌హిళ‌పై టీఆర్ఎస్ నేత‌లు, పోలీసులు దాడి చేశార‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. హ‌రీష్...
Share it