Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
అర్యన్ ఖాన్ కు మరోసారి నిరాశ
20 Oct 2021 4:36 PM ISTడ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కు మరోసారి నిరాశే ఎదురైంది. బుధవారం నాడు ఆర్యన్ బెయిల్ పటిషన్ను విచారించిన ముంబయ్ కోర్టు మరోసారి...
పట్టాభిది దారుణమైన భాష
20 Oct 2021 3:05 PM ISTఏపీలో రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పరిణామాలపై డీజీపీ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో టీడీపీ నేత పట్టాభి మాట్లాడింది.....
దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష
20 Oct 2021 2:41 PM ISTతెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై దాడి విషయాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. బుధవారం నాడు రాష్ట్ర బంద్ కు...
సీఐపై దాడి కేసు..ఏ1గా నారా లోకేష్
20 Oct 2021 2:30 PM ISTఏపీ రాజకీయం కేసులతో హోరెత్తుతోంది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. పరస్పర దాడులకు దిగుతున్నారు. మంగళవారం నాటి దాడుల అనంతరం టీడీపీ...
ఇలాంటి బూతులు ఎప్పుడూ వినలేదు
20 Oct 2021 2:16 PM ISTఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఆఫీసులపై దాడి అంశంపై స్పందించారు. 'జగనన్న తోడు' కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు....
సొసైటీని సొంత ఆస్తిలా వాడేశారు
20 Oct 2021 10:24 AM ISTఅనుమతి తీసుకున్నది ఒక దానికి. కానీ అద్దెకు ఇచ్చింది మరొదానికి. చేతిలో మీడియాలో ఉంది. ప్రభుత్వ పెద్దల అండ ఉంది. ఎన్ని అక్రమాలు చేసినా మనకేమీ...
కెసీఆర్ కు డేంజర్ బెల్స్!
20 Oct 2021 9:04 AM ISTతెలంగాణ దేశానికే ఆదర్శం. దేశం అంతా తెలంగాణను కాపీకొడుతోంది. పరిపాలనలో కొత్తపుంతలు తొక్కిస్తున్నాం. దేశాన్ని సాకుతున్న కీలక రాష్ట్రాల్లో...
అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీ
19 Oct 2021 8:28 PM ISTఏపీలో టీడీపీ కార్యాలయాలపై దాడుల ఘటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ దాడులపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సత్వరం చర్యలు...
సీఎం..డీజీపీ కలసి చేయించిన దాడి ఇది
19 Oct 2021 8:20 PM ISTఏపీలో తెలుగుదేశం ప్రధాన కార్యాలయంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. పార్టీ...
యాదాద్రిలో మార్చి28న మహాకుంభ సంప్రోక్షణ
19 Oct 2021 7:59 PM ISTతెలంగాణలో ప్రముఖ దేవాలయం యాదాద్రి పునః ప్రారంభ ముహుర్తం ఖారారైంది. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందని వెల్లడించారు. మంగళవారం...
ఏపీలో తెలుగుదేశం కార్యాలయాలపై దాడులు
19 Oct 2021 6:12 PM ISTఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు విమర్శల స్థాయి దాటి దాడులకు స్థాయికి చేరాయి. తెలుగుదేశం ప్రధాన కార్యాలయంతోపాటు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి...
దేశంలో ఖరీదైన ఉప ఎన్నికగా హుజూరాబాద్
19 Oct 2021 5:34 PM ISTఉద్యోగాల గురించి మాట్లాడినందుకు నిరోష అనే మహిళపై టీఆర్ఎస్ నేతలు, పోలీసులు దాడి చేశారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. హరీష్...











