Telugu Gateway

Latest News - Page 664

దుబ్బాక రిజల్ట్ వన్ టైమ్ వండర్

16 Nov 2020 4:18 PM IST
తెలంగాణలో దూకుడు చూపిస్తున్న బిజెపిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక రిజల్ట్ వన్ టైమ్ వండర్ మాత్రమే...

జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పిటీషన్

16 Nov 2020 1:44 PM IST
రిజర్వేషన్లు రొటేషన్ చేయకుండా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించటం నిబంధనలకు విరుద్ధం అని పిటీషన్ దాఖలైంది. అయితే ఈ పిటీషన్ ను చీఫ్ జస్టిస్...

డ్యూటీ చేసిన పోలీసులను అరెస్ట్ చేస్తారా?

16 Nov 2020 1:25 PM IST
ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మైనారిటీ కుటుంబానికి సంబంధించిన...

పారదర్శకంగా భవన నిర్మాణ అనుమతులు

16 Nov 2020 1:07 PM IST
తెలంగాణలో ఇక భవన నిర్మాణ అనుమతుల అత్యంత పారదర్శకంగా సాగనున్నాయని..దీని కోసం ఎవరూ రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం ఉండదని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి...

కరోనాకు వ్యాక్సిన్ రాదు..బాలకృష్ణ

16 Nov 2020 12:11 PM IST
ఓ వైపు ప్రపంచం అంతా కరోనా వ్యాక్సిన్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తోంది. అగ్రశ్రేణి ఫార్మా సంస్థలు అన్నీ తమ వ్యాక్సిన్లు తుది దశలో ఉన్నాయని..త్వరలోనే...

కాంగ్రెస్ పార్టీపై కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు

16 Nov 2020 11:50 AM IST
కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ మరోసారి పార్టీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పలితాలు, పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు...

బిజెపి స్ట్రాంగ్ ...ఆ సామాజిక వర్గానికి పదవుల పంట!

16 Nov 2020 9:41 AM IST
కాంగ్రెస్ వీక్...పీవీ కూతురికి ఎమ్మెల్సీ పదవి హుళక్కి? కెసీఆర్ నియామకాలు ఓట్లు రాలుస్తాయా?! జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు హడావుడి అధికార టీఆర్ఎస్...

బిగ్ బాస్...మెహబూబ్ ఎలిమినేట్

15 Nov 2020 10:34 PM IST
ఊహించినట్లే జరిగింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. చివరిలో సోహైల్, మెహబూబ్ లే మిగిలారు. కానీ చివరకు మెహబూబ్ వంతు వచ్చింది....

అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్..ట్రంప్

15 Nov 2020 9:55 PM IST
అమెరికాలో ఏదో జరుగుతోంది. అది ఎన్ని మలుపులు తిరుగుతుందో ఊహించటం కూడా కష్టంగా ఉంది. ఎన్నికల్లో ఓటమి స్పష్టమైన తర్వాత కూడా ప్రస్తుత అధ్యక్షుడు...

దీపావళి అమ్మకాలు 72 వేల కోట్లు

15 Nov 2020 6:46 PM IST
దేశంలోని ప్రధాన మార్కెట్లలో కలిపి ఈ సారి దీపావళి అమ్మకాలు 72 వేల కోట్ల రూపాయలు జరిగాయని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటి) వెల్లడించింది. చైనా...

ఐసీయూలో అహ్మద్ పటేల్

15 Nov 2020 6:06 PM IST
కరోనాతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కు ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్...

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు నవంబర్ 23 నుంచి

15 Nov 2020 5:49 PM IST
తెలంగాణలో నిలిచిపోయిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు నవంబర్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ధరణి పోర్టల్ కోసం అని రాష్ట్రమంతటా రిజిస్ట్రేషన్లను...
Share it