Telugu Gateway

Latest News - Page 609

రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ దాడి సరికాదు

25 Jan 2021 10:32 AM IST
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును సీనియిర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. ' ఈ మధ్య మీరు...

మళ్ళీ బతికిస్తామని..ఇద్దరు కూతుళ్ళను చంపేశారు

25 Jan 2021 9:58 AM IST
ఆ పని చేసింది బయటవాళ్ళెవరో కాదు. స్వయంగా ఆ అమ్మాయిల తల్లిదండ్రులే. మళ్ళీ బతికిస్తామని చెప్పి..ఇద్దరు కూతుళ్ళను దారుణాతి దారుణంగా చంపేశారు. ఈ ఘటన...

రకుల్...సన్ షైన్ గర్ల్

25 Jan 2021 9:37 AM IST
'మీకలలను అనుసరించండి. వాటికి దారితెలుసు' అంటూ సోమవారం సందేశం ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తనపై సూర్యరశ్మి తాకుతున్న ఫోటోను సోషల్ మీడియాలో...

మాల్దీవుల్లో మోహన్ బాబు..మంచు లక్ష్మి

25 Jan 2021 9:35 AM IST
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా మాల్దీవుల్లో విహరిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా మోహన్...

త్రిష డౌట్

25 Jan 2021 9:33 AM IST
గత ఏడాది అందరికి చేదు అనుభవాలను మిగిల్చింది. కరోనా కారణంగా ఏకంగా తొమ్మిది నెలల పాటు టెన్షన్ టెన్షన్ గా జీవితాన్ని గడిపారు. ఆ టెన్షన్ ఇంకా...

మోడీ జీడీపీ బాగా పెంచారు

24 Jan 2021 9:41 PM IST
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ జీడీపీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. జీడీపీ అంటే గ్యాస్, డీజీల్, పెట్రోల్ అని తెలిపారు. ప్రజలు ఓ వైపు కరోనా కారణంగా...

పీఆర్సీ అమలుపై ఉద్యోగ సంఘాలతో సత్వరమే చర్చలు

24 Jan 2021 9:15 PM IST
తెలంగాణ లో ఉద్యోగులు పీఆర్ సీ అమలు విషయంలో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.క ప్రభుత్వం చేతికి పీఆర్ సీ నివేదిక అందినా ..అందులోని అంశాలు మాత్రం బహిర్గతం...

తెలంగాణ..కోటి టన్నుల ధాన్యాగారం

24 Jan 2021 9:05 PM IST
"తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారు. కానీ నేడు 1 కోటి పది లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో...

పవన్..సోము వీర్రాజు కీలక భేటీ

24 Jan 2021 8:05 PM IST
తిరుపతి లోక్ సభ సీటు వ్యవహారం బిజెపి, జనసేనల మధ్య దూరం పెంచుతోంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు బహిర్గతం...

డిసెంబర్ లో గోవాకు 4.67 లక్షల విమాన ప్రయాణికులు

24 Jan 2021 7:48 PM IST
గత ఏడాది ఒక్క డిసెంబర్ నెలలోనే గోవాకు ఏకంగా 4.67 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. గత కొన్ని నెలలుగా గోవాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా...

రాముడు ఎక్కడ పుట్టాడో తెలవాలి ముందు?

24 Jan 2021 6:52 PM IST
మరో టీఆర్ఎస్ నేత రాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'అసలు అయోధ్య రాముడు ఎక్కడ పుట్టాడో తెలవదు, ఇటీవల నేపాల్‌ ప్రధాని.. రాముడు తమ దగ్గరే జన్మించాడని...

ఏపీ పంచాయతీ ఎన్నికల కేసు.సుప్రీం బెంచ్ మారింది

24 Jan 2021 6:28 PM IST
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం అత్యంత ఉత్కంఠ రేపుతోంది. ఓ వైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు....
Share it