Telugu Gateway

Latest News - Page 555

మీరు ఏ మూడ్ ఎంపిక చేసుకుంటారో చెప్పండి?

17 April 2021 10:22 PM IST
రష్మిక మందన్నా. యమా యాక్టివ్. సినిమాల్లో ఎంత సరదాగా యాక్ట్ చేస్తుందో బయట కూడా అంతే సరదాగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆమెతో పనిచేసిన నటులు అంతా చెబుతూనే...

ప్లీజ్ నన్ను వదలొద్దు అంటున్న లావణ్య

17 April 2021 10:19 PM IST
లావణ్య త్రిపాఠి ఇటీవల 'చావు కబురుచల్లగా ' సినిమాతో మంచి హిట్ దక్కించుకుంది. గతంలో ఆమె చేసిన సినిమాలకూ ఈ సినిమాలో ఆమె పాత్ర పూర్తి డిఫరెంట్. ఈ సినిమాలో...

రిగ్గింగ్ కూడా నవరత్నాల్లో భాగమేనా?

17 April 2021 7:20 PM IST
జనసేన కూడా తిరుపతి ఉప ఎన్నిక రద్దుకు డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఉప ఎన్నిక కోసం దొంగ ఓటర్...

శంషాబాద్ విమానాశ్రయం@ అద్దెకు విలాసమైన కార్లు

17 April 2021 5:32 PM IST
చాలా మందికి ఒక్కసారైనా విలాసవంతమైన కార్లు నడపాలని ఉంటుంది?. కానీ కోట్ల రూపాయల విలువ చేసే ఈ కార్లు అందుబాటులో ఉండటం సాధ్యం కాదు. పోనీ ఎవరి దగ్గరైనా...

తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఎన్నికను రద్దు చేయాలి

17 April 2021 5:09 PM IST
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడ్డగోలుగా దొంగ ఓట్లు వేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ...

సోనూసూద్ కు కరోనా పాజిటివ్

17 April 2021 1:40 PM IST
తొలి దశ కరోనా సమయంలో విస్తృతంగా సేవలు అందించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న నటుడు సోనూ సూద్. ఇప్పుడు సోనూ సూద్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ...

నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను

17 April 2021 12:51 PM IST
తెలుగుదేశం పార్టీ విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వేరే ప్రాంతాల నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించి..మంత్రి పెద్దిరెడ్డి...

రాశీ ఖన్నా..దేశీ గర్ల్

17 April 2021 12:28 PM IST
'పక్కా కమర్షియల్' చిత్రంలో సందడి చేయబోతుంది రాశీఖన్నా. గోపీచంద్ కు జోడీగా నటిస్తోంది. ఇప్పుడు ఈ భామ తెలుగులో కంటే ఇతర భాషల సినిమాల్లోనే ఎక్కువ...

తిరుపతిలో ఫేక్ ఓటర్ ఐడీ కార్డుల కలకలం!

17 April 2021 10:46 AM IST
తిరుపతిలో కలకలం. లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున నగరంలోకి స్థానికేతరులు రావటం, వారి వద్ద స్టిక్కర్లు అంటించిన ఓటర్ కార్డులు ఉన్నాయని...

టీకా ఉత్సవ్ లో ఏపీనే టాప్

16 April 2021 8:55 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి 60 లక్షల డోసుల...

తెలంగాణలోనూ ఆక్సిజన్ కొరత

16 April 2021 7:55 PM IST
పెరుగుతున్న కరోనా కేసులకు కారణంగా తెలంగాణలో బెడ్స్ కొరత వేధిస్తుంటే..ఇప్పుడు ఆక్సిజన్ సమస్య కూడా జత చేరింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కూడా కేసుల...

పెరిగిన మారుతి కార్ల ధరలు

16 April 2021 6:20 PM IST
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి పలు మోడల్ కార్ల ధరలు పెంచింది. అన్ని మోడల్స్ కార్ల ధరలు 22500 రూపాయలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ ధరల...
Share it