Telugu Gateway

Latest News - Page 269

దూద్ సాగ‌ర్ జ‌ల‌పాతం..భూమిని తాకుతున్న స్వ‌ర్గం

15 July 2022 8:36 PM IST
దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. జ‌ల‌పాతాలు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. దీంతో పర్యాట‌కులు కూడా ఆ సుంద‌ర ప్ర‌దేశాలను...

ఉద్యోగుల జీతాల ఆల‌శ్యం పెద్ద విష‌యం కాదు

15 July 2022 2:56 PM IST
తెలంగాణ‌లో ఉద్యోగుల‌కు జీతాలు ఆల‌శ్యం కావ‌టం పెద్ద విష‌యం కాద‌ని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల జీతాల‌ను భారీగా పెంచింది సీఎం...

బిజెపి ఎంపీ అర‌వింద్ కాన్వాయ్ పై దాడి

15 July 2022 1:45 PM IST
బిజెపి ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ కు మ‌రోసారి నిర‌స‌న సెగ త‌గిలింది. ఆయ‌న కాన్వాయ్ ను గ్రామ‌స్తులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఈ ప్ర‌య‌త్నాన్ని...

చంద్ర‌బాబు కంటే త‌క్కువే అప్పులు

15 July 2022 1:28 PM IST
ఇది ఏపీ సీఎం జ‌గ‌న్ మాట‌. గ‌త కొంత కాలంగా ఆయ‌న ఈ మాట ప‌దే ప‌దే చెబుతున్నారు. ఓ వైపు టీడీపీ మాత్రం అప్పులు చేసేది ఎక్కువ‌..ప్ర‌జ‌ల‌కు ఇచ్చేది త‌క్కువ ...

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ధ‌ర్నాల‌కు నో

15 July 2022 12:29 PM IST
రోజుకో కొత్త అంశం తెర‌పైకి వ‌స్తోంది. తాజాగా ఈ ప‌దాలు పార్ల‌మెంట్ లో వాడ‌కూడ‌దు అంటూ కొన్ని ప‌దాల‌తో బుక్ లెట్ లో విడుద‌ల చేశారు. దీనిపై రాజ‌కీయంగా...

ఆ ప‌దాలు ఇక పార్ల‌మెంట్ లో వాడ‌కూడ‌ద‌ట‌!

14 July 2022 10:36 AM IST
కీల‌క ప‌రిణామాం. పార్ల‌మెంట్ అయినా..అసెంబ్లీ అయినా కొన్నిసార్లు తీవ్ర స్థాయిలో వాదోప‌వాదాలు జ‌రుగుతాయి. చాలా సార్లు స‌భ్యులే కాదు..ఏకంగా మంత్రులు ...

రిక‌వ‌రి బాట‌లో హోట‌ల్ ఇండ‌స్ట్రీ

13 July 2022 7:11 PM IST
ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రంలో హోట‌ల్ ప‌రిశ్ర‌మ కోవిడ్ ముందు నాటి ప‌రిస్థితుల‌కు చేరువ అవుతుంద‌నే అంచ‌నాలు వెలువ‌డ్డాయి. ఆదాయాల‌తోపాటు మార్జిన్లు కూడా...

ఒప్పో ఇండియా సుంకాల ఎగ‌వేత 4389 కోట్ల రూపాయ‌లు

13 July 2022 2:15 PM IST
Oppo India.భార‌త్ లో మ‌రో చైనా కంపెనీ అక్ర‌మాలు వెలుగు చూశాయి. ప్ర‌ముఖ మొబైల్ ఫోన్ల త‌యారీ సంస్థ ఒప్పో ఇండియా ఏకంగా 4389 కోట్ల రూపాయ‌ల మేర సుంకాలు...

వంతుల వారీగా జీతాలు..చ‌రిత్ర‌లో మొద‌టిసారి

13 July 2022 12:41 PM IST
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఇంకా ఉద్యోగులకు వేత‌నాలు అంద‌లేదంటూ...

మాల్దీవుల‌కు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

13 July 2022 9:51 AM IST
శ్రీలంక‌ గ‌త కొన్ని నెల‌లుగా ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతోంది. పాల‌కుల అస‌మ‌ర్ధ‌త‌, అస్త‌వ్య‌స్థ విధానాలు, అవినీతి అన్నీ క‌లిపి ఇప్పుడు శ్రీలంక‌ను తీవ్ర...

విగ్ర‌హంపై ఆగ్ర‌హం

13 July 2022 9:27 AM IST
విగ్ర‌హానికి ఉగ్ర‌రూప‌మెందుకు?. ఇది ప్ర‌తిప‌క్ష పార్టీల ప్ర‌శ్న‌. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్ల‌మెంట్ భ‌వనంపై ప్ర‌ధాని...

టీడీపీ ప‌రువు తీసిన కిష‌న్ రెడ్డి

12 July 2022 9:07 PM IST
కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప‌రువు తీశారు. స‌హ‌జంగా సీఎం జ‌గ‌న్ ఏది అంటే టీడీపీ దానికి రివ‌ర్స్ అనాలి. కానీ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల...
Share it