Home > Latest News
Latest News - Page 269
దూద్ సాగర్ జలపాతం..భూమిని తాకుతున్న స్వర్గం
15 July 2022 8:36 PM ISTదేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. జలపాతాలు కళకళలాడుతున్నాయి. దీంతో పర్యాటకులు కూడా ఆ సుందర ప్రదేశాలను...
ఉద్యోగుల జీతాల ఆలశ్యం పెద్ద విషయం కాదు
15 July 2022 2:56 PM ISTతెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఆలశ్యం కావటం పెద్ద విషయం కాదని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల జీతాలను భారీగా పెంచింది సీఎం...
బిజెపి ఎంపీ అరవింద్ కాన్వాయ్ పై దాడి
15 July 2022 1:45 PM ISTబిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు మరోసారి నిరసన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్ ను గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాన్ని...
చంద్రబాబు కంటే తక్కువే అప్పులు
15 July 2022 1:28 PM ISTఇది ఏపీ సీఎం జగన్ మాట. గత కొంత కాలంగా ఆయన ఈ మాట పదే పదే చెబుతున్నారు. ఓ వైపు టీడీపీ మాత్రం అప్పులు చేసేది ఎక్కువ..ప్రజలకు ఇచ్చేది తక్కువ ...
పార్లమెంట్ ఆవరణలో ధర్నాలకు నో
15 July 2022 12:29 PM ISTరోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. తాజాగా ఈ పదాలు పార్లమెంట్ లో వాడకూడదు అంటూ కొన్ని పదాలతో బుక్ లెట్ లో విడుదల చేశారు. దీనిపై రాజకీయంగా...
ఆ పదాలు ఇక పార్లమెంట్ లో వాడకూడదట!
14 July 2022 10:36 AM ISTకీలక పరిణామాం. పార్లమెంట్ అయినా..అసెంబ్లీ అయినా కొన్నిసార్లు తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతాయి. చాలా సార్లు సభ్యులే కాదు..ఏకంగా మంత్రులు ...
రికవరి బాటలో హోటల్ ఇండస్ట్రీ
13 July 2022 7:11 PM ISTప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో హోటల్ పరిశ్రమ కోవిడ్ ముందు నాటి పరిస్థితులకు చేరువ అవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. ఆదాయాలతోపాటు మార్జిన్లు కూడా...
ఒప్పో ఇండియా సుంకాల ఎగవేత 4389 కోట్ల రూపాయలు
13 July 2022 2:15 PM ISTOppo India.భారత్ లో మరో చైనా కంపెనీ అక్రమాలు వెలుగు చూశాయి. ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా ఏకంగా 4389 కోట్ల రూపాయల మేర సుంకాలు...
వంతుల వారీగా జీతాలు..చరిత్రలో మొదటిసారి
13 July 2022 12:41 PM ISTటీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంకా ఉద్యోగులకు వేతనాలు అందలేదంటూ...
మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు
13 July 2022 9:51 AM ISTశ్రీలంక గత కొన్ని నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతోంది. పాలకుల అసమర్ధత, అస్తవ్యస్థ విధానాలు, అవినీతి అన్నీ కలిపి ఇప్పుడు శ్రీలంకను తీవ్ర...
విగ్రహంపై ఆగ్రహం
13 July 2022 9:27 AM ISTవిగ్రహానికి ఉగ్రరూపమెందుకు?. ఇది ప్రతిపక్ష పార్టీల ప్రశ్న. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై ప్రధాని...
టీడీపీ పరువు తీసిన కిషన్ రెడ్డి
12 July 2022 9:07 PM ISTకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పరువు తీశారు. సహజంగా సీఎం జగన్ ఏది అంటే టీడీపీ దానికి రివర్స్ అనాలి. కానీ రాష్ట్రపతి ఎన్నికల...












