Telugu Gateway

Andhra Pradesh - Page 81

క‌డ‌ప‌..క‌ర్నూలు నుంచి విమానాలు..ఇండిగోకు ఏటా 20 కోట్లు

21 Jan 2022 4:57 PM IST
విమాన ప్ర‌యాణికులు స‌రిప‌డ‌నంత మంది లేక‌పోయితే విమాన‌యాన సంస్థ‌లు ఆయా రూట్ల‌లో స‌ర్వీసులు న‌డ‌ప‌వు. ఎందుకంటే అది వాళ్ల‌కు లాభ‌దాయకం కాదు కాబ‌ట్టి....

స‌మ్మె నోటీసుతో స‌హా అన్నీ రేపు తేలుస్తాం

20 Jan 2022 9:15 PM IST
ఏపీలో ఉద్యోగ సంఘాలు అన్నీ ఒక్క‌ట‌య్యాయి. అన్ని వ‌ర్గాల ఉద్యోగుల ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకు నాలుగు సంఘాలు ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్ళాల‌ని...

ఏపీ స‌ర్కారుకు ట్రెజ‌రీ ఉద్యోగుల షాక్

20 Jan 2022 7:08 PM IST
ఏపీలో పీఆర్సీ వ్య‌వ‌హారం ముదురుతోంది. కొత్త పీఆర్సీ ప్ర‌కారం వేత‌నాల బిల్లులు సిద్ధం చేయాల్సిందిగా ప్ర‌భుత్వం ట్రెజ‌రీ శాఖ‌ను ఆదేశించింది. అయితే...

చంద్ర‌బాబు బాట‌లోనే జ‌గన్

20 Jan 2022 5:25 PM IST
ఏపీలో జిల్లాకు ఓ ఎయిర్ పోర్టు అట‌ సేమ్ టూ సేమ్. అప్పుడు చంద్ర‌బాబు ఏమి చేశారో..ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే చేస్తున్నారు. ఏపీలో ప్ర‌తి జిల్లాకు ఓ...

ఏపీలో పీఆర్సీ ర‌గ‌డ‌..రోడ్డెక్కిన ఉపాధ్యాయులు

20 Jan 2022 11:21 AM IST
స‌ర్కారు ఇచ్చిన పీఆర్ సీతోనే ఏదో స‌ర్దుకుపోదామ‌ని సిద్ధ‌ప‌డిన ఉద్యోగుల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. హెచ్ఆర్ ఏతో పాటు ప‌లు అంశాల్లో కోతలు విధిస్తూ...

చంద్ర‌బాబుకు క‌రోనా

18 Jan 2022 9:31 AM IST
తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు క‌రోనా బారిన ప‌డ్డారు. ఇప్ప‌టికే ఆయ‌న త‌న‌యుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ కు కూడా క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిన...

విద్యా విష‌యంలో రాజ‌కీయాలు వ‌ద్దు

17 Jan 2022 9:23 PM IST
క‌రోనా కేసులు పెరుగుతున్నా కూడా ఏపీ ప్ర‌భుత్వం పాఠ‌శాల‌లు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించ‌టంపై టీడీపీ, జ‌న‌సేన‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి....

ఏపీ సర్కారు మొండి వైఖ‌రి వీడాలి

17 Jan 2022 9:09 PM IST
దేశంలోని ప‌లు రాష్ట్రాలు క‌రోనా కేసులు పెరుగుతున్న వేళ పాఠ‌శాల‌ల‌కు సెలవులు ప్ర‌క‌టించాయి. కానీ ఏపీ స‌ర్కారు మాత్రం సెల‌వుల పొడిగింపు...

తిరుప‌తిలో మోహ‌న్ బాబు యూనివ‌ర్శిటీ

13 Jan 2022 12:09 PM IST
ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ బాబు గురువారం నాడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చిత్తూరు జిల్లాలో ఇప్ప‌టికే శ్రీ విద్యానికేత‌న్ పేరుతో విద్యా సంస్థ‌లు...

వైసీపీ రెబల్ ఎంపీ ఇంటికి సీఐడీ పోలీసులు

12 Jan 2022 10:35 AM IST
ఏపీలోని అధికార వైసీపీకి స‌వాళ్లు విసురుతున్న రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విష‌యంలో ఊహించ‌ని ప‌రిణామం. బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ లోని రఘురామకృష్ణరాజు...

ఏపీలో రాత్రి క‌ర్ఫ్యూ సంక్రాంతి త‌ర్వాతే

11 Jan 2022 5:00 PM IST
ఏపీ సర్కారు నిర్ణ‌యం మార్చుకుంది. రాత్రి క‌ర్ఫ్యూను వెంట‌నే కాకుండా సంక్రాంతి పండ‌గ త‌ర్వాత నుంచి అమ‌లు చేయ‌నుంది. పండ‌గ‌కు వివిధ ప్రాంతాల నుంచి...

ఇళ్ళ స్థ‌లాల అమ్మ‌కానికి వెబ్ సైట్ ప్రారంభించిన జ‌గ‌న్

11 Jan 2022 12:33 PM IST
మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి వివాదాలు లేని ఇళ్ల స్థ‌లాలు అందించాల‌నే ఉద్దేశంతో ఏపీ స‌ర్కారు కొత్త స్కీమ్ ప్రారంభించింది.'జగనన్న స్మార్ట్‌...
Share it