Telugu Gateway

Andhra Pradesh - Page 257

కెసీఆర్ తో జగన్ భేటీ

25 May 2019 7:11 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శనివారం హైదరాబాద్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో సమావేశం...

సింగపూర్ కంపెనీలు చంద్రబాబు ఓటమిని స్మెల్ చేశాయా!?

25 May 2019 10:26 AM IST
అమరావతిలో 1,691 ఎకరాలు. మౌలికసదుపాయాల కల్పనకు ఐదు వేల కోట్ల రూపాయల వరకూ సర్కారు సాయం. ఇంత చేసినా అందులో సర్కారు వాటా 42 శాతం మాత్రమే. వీటికితోడు అన్నీ...

కుటుంబరావు...కంప్యూటర్లను నమ్మకుంటే అంతే మరి!

24 May 2019 4:23 PM IST
రాజకీయాలు చేయాలంటే రాజకీయ నేతలతోనే చేయాలి. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని కుటుంబ రావు...కంప్యూటర్లతో రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. గత ఎన్నికల...

వెల్ కం జగన్ ..బై బై బాబు అన్న ఏపీ

24 May 2019 8:25 AM IST
వైసీపీ నినాదం బై బై బాబును ఏపీ ప్రజలు ఆమోదించారు. అదే సమయంలో జగన్ కు వెల్ కం చెప్పారు. వైసీపీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయాన్ని...

మోడీపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

19 May 2019 4:07 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదికగా ‘రాజకీయాలు’ నడుపుతున్నారు. మోడీ వ్యతిరేకంగా పార్టీలన్నింటిని ఒక తాటిపైకి తెచ్చే...

పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెడతారు

18 May 2019 6:59 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రెండు చోట్ల నుంచి అసెంబ్లీ బరిలో నిలిచారు. ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, మరొకటి విశాఖపట్నం జిల్లాలోని...

అమ్మ...అజయ్ జైన్!

18 May 2019 10:12 AM IST
ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో ఓ వెలుగు వెలిగిన ఉన్నతాధికారి ఆయన. ఒకటి కాదు..రెండు కాదు..అత్యంత కీలకమైన పదవులు అన్నీ ఆయనకే. విద్యుత్, మౌలికసదుపాయాల కల్పన,...

పత్తిపాటి ఫ్యామిలీ టోల్ ఫీజు కట్టలేని పేదరికంలో ఉందా?

18 May 2019 9:30 AM IST
నిజంగా ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ అంత పేదరికంలో ఉందా?. టోల్ ఫీజు కూడా కట్టమంటే గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది?. టోల్ సిబ్బందితో ...

ఈసీ వివాదస్పద నిర్ణయం

16 May 2019 12:31 PM IST
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఈ సారి ఎన్నికల నిర్వహణలో ఎప్పుడూలేనంతగా తీవ్ర విమర్శల పాలైంది. ఎన్నికలు పూర్తయి..మరో వారం రోజుల్లో కౌంటింగ్ జరగనున్న...

ఏపీ టెన్త్ ఫలితాల్లో తూర్పు ఫస్ట్..నెల్లూరు లాస్ట్

14 May 2019 11:29 AM IST
ఆంధ్రప్రదేశ్ కు చెందిన పదవి తరగతి పలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తూర్పు గోదావరి...

జగన్ కీలక నిర్ణయం

13 May 2019 3:32 PM IST
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో పది రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు రానున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనక జగన్ ధీమా కూడా...

రాజీనామా చేసిన ఏపీ మంత్రి

9 May 2019 4:42 PM IST
ఏపీకి చెందిన మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం గిరిజన సంక్షేమ, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రిగా...
Share it