Telugu Gateway

Andhra Pradesh - Page 257

అడ్డ‌గోలు పీపీఏలు..చంద్ర‌బాబుపై చ‌ర్య‌ల‌కు రంగం సిద్ధం

26 Jun 2019 7:25 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూకుడు పెంచారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అడ్డ‌గోలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ల‌పై చ‌ర్య‌ల‌కు...

జగన్ కు ‘పోలవరం అంచనాల పెంపు సంకటం’!

26 Jun 2019 1:17 PM IST
పోలవరం ప్రాజెక్టు వ్యవహారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెద్ద సంకటంగా మారనుందా?. అంటే ఔననే చెబుతున్నాయి అధికార వర్గాలు. ప్రతిపక్షంలో ఉండగా...

ఐఏఎస్ అన్నా..ఇంజనీర్ అన్నా చెప్పన్నా..ఏంటి చెప్పేది!

26 Jun 2019 12:56 PM IST
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరంలో అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టిన జగన్ ఇఫ్పుడు ఇంజనీర్...

‘ప్రజావేదిక’ కూల్చివేతపై స్టేకు నో

26 Jun 2019 10:02 AM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులను ‘ప్రజావేదిక’ కూల్చివేశారు. కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే మంగళవారం రాత్రి నుంచే ఈ కూల్చివేత...

ఏపీ మంత్రులంతా కోటీశ్వరులే..జగనే చాలా రిచ్

26 Jun 2019 9:42 AM IST
ఏపీ మంత్రివర్గంలో అత్యంత సంపన్నుడు సీఎం జగన్మోహన్ రెడ్డే. ఆయన ఆస్తి 510 కోట్ల రూపాయలు. అంతే కాదు..ఏపీ మంత్రివర్గంలో ఉన్న వారంతా కోటీశ్వరులే. ఈ...

అప్పులపై ఏపీ వడ్డీ చెల్లింపులు 15 వేల కోట్లుపైనే

26 Jun 2019 9:38 AM IST
అప్పులపై ఆంధ్రప్రదేశ్ సర్కారు ఏటా చెల్లిస్తున్న వడ్డీ ఎంతో తెలుసా?.. ఆ మొత్తం వింటే షాక్ కు గురవ్వాల్సిందే. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో అప్పులపై వడ్డీ...

ఏపీలో బాక్సైట్ తవ్వకాలకు జగన్ నో

25 Jun 2019 4:30 PM IST
బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించే...

ప్రత్యేక హోదా కేసులు ఎత్తేయండి

25 Jun 2019 3:36 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ల సమావేశంలో భాగంగా రెండవ రోజు ఎస్పీలతో సమావేశం అయిన...

టీడీపీలో గంటా మీటింగ్ కలకలం!

25 Jun 2019 1:21 PM IST
గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే గంటా శ్రీనివాసరావు టీడీపీకి చెందిన పదహారు మంది ఎమ్మెల్యేలను తీసుకుని...

నారా లోకేష్ భద్రత కుదింపు

25 Jun 2019 11:10 AM IST
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతను ఏపీ ప్రభుత్వం కుదించింది. ఇప్పటివరకూ ఆయనకు 5 ప్లస్ 5 భద్రత ఉండగా..ఇప్పుడు దాన్ని...

ప్రజావేదిక కూల్చివేతపై కేశినేని నాని

25 Jun 2019 10:48 AM IST
హాట్ టాపిక్ గా మారిన ప్రజావేదిక కూల్చివేత వ్యవహారంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్ లో ఫుల్ యాక్టివ్ గా మారిన...

ప్రత్యేక హోదాపై కేంద్రానిది మళ్ళీ అదే మాట

24 Jun 2019 9:10 PM IST
దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇఛ్చే ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ...
Share it