Telugu Gateway

Andhra Pradesh - Page 258

పోలవరం అంచనాల పెంపునకు ఆమోదం

24 Jun 2019 8:56 PM IST
ఏపీకి సంబంధించి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు ఎలాంటి బ్రేక్ లు...

పవన్ తో వంగవీటి రాధా భేటీ

24 Jun 2019 1:54 PM IST
ఎన్నికలకు ముందు వైసీపీని వీడి నష్టపోయిన వారిలో ఎవరైనా ఉన్నారా? అంటే అందులో మొదటి జాబితాలో వంగవీటి రాధాకృష్ణ ఒకరు. ఆయన టీడీపీలో చేరటంతో పాటు..ఏకంగా...

టీడీపీకి మరో షాక్

24 Jun 2019 1:44 PM IST
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీకి వరస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్ చేసిన వ్యవహారం కలకలం...

ఏపీలో ఉగాది నాటికి ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం

24 Jun 2019 12:22 PM IST
కలెక్టర్ల సమావేశం వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమ ప్రభుత్వ పాలన లక్ష్యాలను కలెక్టర్లకు విస్పష్టంగా చెప్పారు....

కలెక్టర్ల కాన్ఫనెన్స్ లో ‘జగన్ సంచలన వ్యాఖ్యలు’

24 Jun 2019 11:14 AM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో సోమవారం నాడు ప్రారంభం అయిన కలెక్టర్ల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు..అవినీతికి...

‘అమ్మ ఒడి’పై జగన్ సర్కారు పూటకో మాట

23 Jun 2019 2:20 PM IST
అమ్మ ఒడి పథకం అమలుకు సంబంధించి ఏపీ సర్కారు పూర్తి గందరగోళంలో ఉన్నట్లు కన్పిస్తోంది. తన పిల్లలను స్కూలుకు పంపే ప్రతి తల్లికి ఏటా 15 వేల రూపాయలు...

వివాదంలో విజయసాయిరెడ్డి జీవో!

22 Jun 2019 6:58 PM IST
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదస్పదం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ...

జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

22 Jun 2019 4:46 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ద‌గ్గ‌ర నుంచి త‌న పాల‌న‌లో అవినీతి...

జగన్ ‘జలదీక్ష’ వ్యాఖ్యలు ఏ జలాల్లో కలిశాయో!

22 Jun 2019 9:20 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరం పర్యటన రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆయనకు ఇబ్బంది కలిగించబోతుందా?. అంటే ఔననే చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ...

టీటీడీ ఛైర్మన్ గా వై వీ సుబ్బారెడ్డి...జీవో జారీ

21 Jun 2019 8:46 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా మాజీ ఎంపీ వై వీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్...

చంద్రబాబుకు మరో షాక్

21 Jun 2019 6:43 PM IST
జగన్ సర్కారు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి షాక్ ఇచ్చింది. ఆయన నివాసంలో ఉన్న ప్రజా వేదికను సర్కారు స్వాధీనం చేసుకున్నట్లు అయింది. శుక్రవారం నాడు...

యార్లగడ్డ నన్ను బెదిరించారు

21 Jun 2019 6:08 PM IST
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల ఫిరాయింపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎంపీలపై విమర్శలు చేసినందుకు తనను మాజీ ఎంపీ యార్లగడ్డ...
Share it