Telugu Gateway

Andhra Pradesh - Page 256

టీడీపీలో ‘అనగాని’ కలకలం!

26 Jun 2019 9:59 PM IST
నేతల ప్రతి కదలికా ఇప్పుడు అనుమానంగానే మారింది. నేతలు ఎవరైనా ఢిల్లీకి వెళ్ళినా అది బిజెపిలో చేరటానికేనా? అన్న అనుమానాలు. నిజంగా ఏపీ, తెలంగాణల్లో రాజకీయ...

బిజెపిలో చేరిన టీడీపీ అధికార ప్రతినిధి

26 Jun 2019 9:45 PM IST
తెలుగు దేశం నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి షాకిచ్చి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ ఎమ్మెల్యే...

అమరావతిలో అంతులేని అవినీతి

26 Jun 2019 9:36 PM IST
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో అంతులేని అవినీతి కన్పిస్తోందని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్...

అడ్డ‌గోలు పీపీఏలు..చంద్ర‌బాబుపై చ‌ర్య‌ల‌కు రంగం సిద్ధం

26 Jun 2019 7:25 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూకుడు పెంచారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అడ్డ‌గోలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ల‌పై చ‌ర్య‌ల‌కు...

జగన్ కు ‘పోలవరం అంచనాల పెంపు సంకటం’!

26 Jun 2019 1:17 PM IST
పోలవరం ప్రాజెక్టు వ్యవహారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెద్ద సంకటంగా మారనుందా?. అంటే ఔననే చెబుతున్నాయి అధికార వర్గాలు. ప్రతిపక్షంలో ఉండగా...

ఐఏఎస్ అన్నా..ఇంజనీర్ అన్నా చెప్పన్నా..ఏంటి చెప్పేది!

26 Jun 2019 12:56 PM IST
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరంలో అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టిన జగన్ ఇఫ్పుడు ఇంజనీర్...

‘ప్రజావేదిక’ కూల్చివేతపై స్టేకు నో

26 Jun 2019 10:02 AM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులను ‘ప్రజావేదిక’ కూల్చివేశారు. కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే మంగళవారం రాత్రి నుంచే ఈ కూల్చివేత...

ఏపీ మంత్రులంతా కోటీశ్వరులే..జగనే చాలా రిచ్

26 Jun 2019 9:42 AM IST
ఏపీ మంత్రివర్గంలో అత్యంత సంపన్నుడు సీఎం జగన్మోహన్ రెడ్డే. ఆయన ఆస్తి 510 కోట్ల రూపాయలు. అంతే కాదు..ఏపీ మంత్రివర్గంలో ఉన్న వారంతా కోటీశ్వరులే. ఈ...

అప్పులపై ఏపీ వడ్డీ చెల్లింపులు 15 వేల కోట్లుపైనే

26 Jun 2019 9:38 AM IST
అప్పులపై ఆంధ్రప్రదేశ్ సర్కారు ఏటా చెల్లిస్తున్న వడ్డీ ఎంతో తెలుసా?.. ఆ మొత్తం వింటే షాక్ కు గురవ్వాల్సిందే. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో అప్పులపై వడ్డీ...

ఏపీలో బాక్సైట్ తవ్వకాలకు జగన్ నో

25 Jun 2019 4:30 PM IST
బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించే...

ప్రత్యేక హోదా కేసులు ఎత్తేయండి

25 Jun 2019 3:36 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ల సమావేశంలో భాగంగా రెండవ రోజు ఎస్పీలతో సమావేశం అయిన...

టీడీపీలో గంటా మీటింగ్ కలకలం!

25 Jun 2019 1:21 PM IST
గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే గంటా శ్రీనివాసరావు టీడీపీకి చెందిన పదహారు మంది ఎమ్మెల్యేలను తీసుకుని...
Share it